ప్రసన్న ఎపిసోడ్ కి ఆయనే ఇన్చార్జి..

వైసీపీ నేతలు ప్రసన్న భాషని ఖండించాలి_ _మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం_ _నియోజకవర్గంలో తిరగనీయం_ _మాజీ మంత్రులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన కోవూరు టీడీపీ నేతలు_ ప్రసన్న ఎపిసోడ్ కి ఆయనే ఇన్చార్జి… నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోవూరు టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెముకుల కృష్ణ చైతన్య, వీరేంద్ర, మల్లారెడ్డిలు మాజీ మంత్రులు అనిల్, ప్రసన్నలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై నల్లపరెడ్డి చేసిన…

Read More

ఆరోగ్య రొట్టె పట్టుకున్న ఉండవల్లి

_ఇంతటి గొప్ప పండుగలో పాల్గొనడం సంతోషం_ _బారాషహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేసిన మాదిగ సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్_ ఆరోగ్య రొట్టె పట్టుకున్న ఉండవల్లి గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్సవం బారాషహిద్ దర్గా రొట్టెల పండగ అని రాష్ట్ర మాదిగ సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. నెల్లూరు బారాషహిద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో ఆమె పాల్గొన్నారు. దర్గాలోని బారాషాహిదులను దర్శించుకున్న ఆమెకు ముజావర్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వర్ణాల చెరువులో…

Read More

రాబోయే రోజుల్లో జగనే సీఎం

చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి_ _వైసీపీ శ్రేణులకి పిలుపునిచ్చిన నాయకులు కందుకూరులో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ_ రాబోయే రోజుల్లో జగనే సీఎం… నెల్లూరు జిల్లా కందుకూరులో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం స్థానిక ఎస్వీఎస్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా పార్లమెంట్ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే జంకే వెంకట రెడ్డి, కందుకూరు ఇంచార్జ్,మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కార్యకర్తలే పార్టీకి…

Read More

అభివృద్ధి శ్రీధర్ రెడ్డికే సాధ్యం.

రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రూరల్ లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు_ _ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి_ _15 కోట్లతో మినీ బైపాస్ రోడ్డు అభివృద్ధి పనులకు శ్రీకారం అభివృద్ధి శ్రీధర్ రెడ్డికే సాధ్యం అభివృద్ధి అనేది ఒక్క రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికే సాధ్యమని… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మినీబైపాస్ రోడ్డు అభివృద్ధికి 15 కోట్ల రూపాయల నిధులతో శంకుస్థాపన…

Read More

జోరుగా చేపల వేట..

ఆందోళనలో మత్స్యకారులు_ _చేపల వేటకు పాల్పడితే కఠిన చర్యలు_ _ఎఫ్డీవో సురేష్ బాబు హెచ్చరిక_ జోరుగా చేపల వేట… నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో జోరుగా చేపల వేట సాగుతుంది. జులై 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు అధిక సంఖ్యలో చేపలు గుడ్డు దశలో ఉంటాయి. చేపల ఉత్పత్తికి ఈ కాలం చాలా విలువైనది కావడంతో పటిష్టంగా అధికారులు నిషేధాజ్ఞలు అమలు చేయవలసి ఉంది. జలాశయ పరిసర ప్రాంతాల్లో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో…

Read More

ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

బి.వి పురం ఎస్టీ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు_ _ఇంటింటికెళ్లి ఏడాది పాలనను వివరించిన టీడీపీ నేతలు_ ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం బీవీపురం ఎస్టీ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు ఇంటింటికెళ్లి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకి వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ ఏడాది ఆగస్టు నుండి…

Read More

10 కిలోల గంజాయి స్వాధీనం

ఆరుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న సూళ్లూరుపేట పోలీసులు_ 10 కిలోల గంజాయి స్వాధీనం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని రవాణా చేస్తున్న 6 మందిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10 KGల గంజాయి, ఒక పల్సర్ బైక్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ బ్రహ్మనాయుడు తెలిపారు. ఎవరైనా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు…

Read More

ఆదుకోండయ్యా…పుణ్యం ఉంటుంది

కొడుకు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు_ _కుటుంబ పోషణ భారంగా మారింది దాతలకు తల్లిదండ్రులు విన్నపం_ ఆదుకోండయ్యా…పుణ్యం ఉంటుంది గత రెండేళ్ళ క్రితం ఇంటి పెద్ద కుమారుడు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయాడు…మరో ఇద్దరు చిన్నపిల్లల పోషన కష్టంగా మారింది… కిడ్నీ వ్యాధితో డయాలసిస్ చేయించుకుంటు జీవనం సాగిస్తున్నానని.. దాతలు స్పందించి సహాయం చేయాలని తిరుపతి జిల్లా గూడూరు మండలం పొటుపాలెం గ్రామానికి చెందిన తిరునామల్లి వెంకటేశ్వర్లు భార్య లక్ష్మమ్మ కోరుతున్నారు… తమ పెద్ద కుమారుడు పవన్ గత…

Read More

నెల్లూరులో కదం తొక్కిన కార్మిక లోకం

లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్_ _కేంద్రానికి వ్యతిరేకంగా హోరెత్తిన నినాదాలు భారీగా తరలి వచ్చిన కార్మికులు_ నెల్లూరులో కదం తొక్కిన కార్మిక లోకం… కార్మికులకు గుదిబండగా మారిన జీవో నెంబర్ 21 రద్దు చేయాలని…10 గంటల పని విధానాన్ని వెంటనే విరమించుకోవాలని సీఐటీయూ నాయకులు, కార్మికులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో భాగంగా నెల్లూరు నగరంలో కార్మికులు కదం తొక్కారు. నగరంలోని ఏబీఎం కాంపౌండ్ నుంచి మద్రాస్ బస్టాండ్ వరకు భారీ నిరసన…

Read More

ఉదయగిరి పేరుతో యుద్ధనౌకా..?

ఆ పేరుతో ఒక నౌక ఉందని చాలా మందికి తెలియదు_ ఉదయగిరి పేరుతో యుద్ధనౌకా…? ఉదయగిరి పేరుతో ఓ యుద్ధనౌక ఉందన్న విషయం మీకు తెలుసా..? అవును ఉదయగిరి పేరుతో ఇండియన్ నేవి షిఫ్ ఒకటి ఉంది. భారతదేశ నౌకాదళ కమిటీ ఉదయగిరి గ్రామపంచాయతీలోని ఉదయగిరి కోటను సందర్శించే వరకు…. ఆ పేరుతో ఒక నౌక ఉందని చాలా మందికి తెలియదు. తాజాగా ఉదయగిరి కోట మీద ఉన్న పెద్ద మసీదును కూడా కమిటీ సభ్యులు సందర్శించారు….

Read More