
పెత్తనాలు చేస్తే ఊరుకోం…
వైసీపీ నేతలపై ఎమ్మెల్యే కురుగొండ్ల ధ్వజం వెంకటగిరిలో సుపరిపాలనలో తొలి అడుగు పెత్తనాలు చేస్తే ఊరుకోం… తిరుపతి జిల్లా వెంకటగిరి 4 వార్డు సాలి కాలనీలో సుపరిపాలల్లో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఇంటింటికెళ్లి ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికి అందుతున్నాయా లేదా ఆరా తీశారు. కాసేపు సరదాగా వడలు కాలుస్తూ పేద ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా…