ఎంత ప్రమాదం తప్పింది..?

కావలి పట్టణం తుమ్మలపెంట రోడ్డులో పాఠశాల వద్ద ఘటన ఎంత ప్రమాదం తప్పింది..? నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో పెద్ద ప్రమాదమే తప్పింది. తుమ్మలపెంట వైపు వెళుతున్న టిప్పర్ లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన డ్రైవర్ వెళుతూ ఉన్న లారీని వదిలేసి కిందికి దూకేశాడు. దీంతో అదుపుతప్పిన లారీ రోడ్డు మార్జిన్ లో ఉన్న చెట్టును ఢీకొని ఆగిపోయింది. దీంతో అక్కడ రోడ్డు మార్జిన్ లో వ్యాపారులు భయాందోళనతో పరుగులు తీశారు. అగ్నిమాపక కేంద్రానికి…

Read More

ఘనంగా బొబ్బేపల్లి పుట్టినరోజు వేడుకలు

గిరిజన కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నాయకులు ఘనంగా బొబ్బేపల్లి పుట్టినరోజు వేడుకలు బొబ్బేపల్లి అంకయ్య నాయుడు పుట్టినరోజు వేడుకలు… టిడిపి నాయకుల పుట్టినరోజు వేడుకలు పేద గిరిజనులకు ఉపయోగపడాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి పిలుపుతో పేదలకు మనసేవ కార్యక్రమాలు చేయడం జరిగిందని టిడిపి నాయకులు తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో టీడీపీ సీనియర్ నాయకులు బొబ్బేపల్లి అంకయ్య నాయుడు పుట్టినరోజు వేడుకలు టిడిపి నాయకులు కార్యకర్తలు ఘనంగా…

Read More

ఉద్యోగ సేవ- ఉద్యమ స్పృహ కలగలిసిన నేత చొప్పా

ఘనంగా కలిగిరి తహసీల్దార్ చొప్పా రవీంద్రబాబు సన్మానం రవీంద్రబాబు సేవలను కొనియాడిన వక్తలు ఉద్యోగ సేవ- ఉద్యమ స్పృహ కలగలిసిన నేత చొప్పా నెల్లూరు నగరంలోని రేబాల లక్ష్మి నరసారెడ్డి పురమందిరంలో రెవిన్యూ ఉద్యోగుల నాయకులు, ఉద్యమ నేత, కలిగిరి తహశీల్దార్ చొప్పా రవీంద్రబాబు ఉద్యోగ విరమణ సత్కార సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ, పలువురు ముఖ్యులు విచ్చేశారు. ఉద్యోగ సేవ-ఉద్యమ స్పృహ కలగలిసిన…

Read More

వైద్య వృత్తిలో కొనసాగడం నా పూర్వజన్మ సుకృతం

మాసీలమణి హాస్పిటల్ లో డాక్టర్స్ డే దినోత్సవ వేడుకలు వైద్య వృత్తిలో కొనసాగడం నా పూర్వజన్మ సుకృతం నెల్లూరు జిల్లా వింజమూరు మండల కేంద్రంలోని స్థానిక మాసీలమణి హాస్పిటల్ ప్రాంగణంలో డాక్టర్స్ డే దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి సిబ్బంది మాసీలామణిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం మాసీలామణి మాట్లాడుతూ… ఈ వైద్య వృత్తిలో కొనసాగడం నా పూర్వజన్మ సుకృతం అని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో, ఆప్యాయంగా పలకరిస్తూ వైద్యం చేయడం ఎంతో…

Read More

ప్రజలకి నాణ్యమైన సేవలు అందిస్తాం…

జూలూరుపాడు పీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే ప్రజలకి నాణ్యమైన సేవలు అందిస్తాం… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్స్ డే ని జిపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వెంకటేశ్వరులు, తేజస్విని ఆసుపత్రి సిబ్బంది జెపిఆర్ ఫౌండేషన్ ఇడుపుల రాజు సత్కరించారు. ప్రభుత్వ వైద్యులు మాట్లాడుతూ… నిత్యం గ్రామీణ ప్రాంతాలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నాణ్యమైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు. డాక్టర్…

Read More

జీవితం సుఖ సంతోషాలతో సాగాలి.

ఇరిగేషన్ లస్కర్ వినయ్ సేవలు ప్రశంసనీయం సంగంలో ఘనంగా ఉద్యోగ విరమణ సభ జీవితం సుఖ సంతోషాలతో సాగాలి… నెల్లూరు జిల్లా సంగం ఇరిగేషన్ సెక్షన్లో లస్కర్ గా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన శ్రీనివాసులుకి ఇరిగేషన్ కార్యాలయంలో ఇరిగేషన్ ఏఈ వినయ్ ఆధ్వర్యంలో సిబ్బంది సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇరిగేషన్ డీఈ పెంచలయ్య , ఏఈ లు, టీడీపీ నాయకులు,సిబ్బంది,కుటుంబసభ్యులు పాల్గొని లస్కర్ శ్రీనివాసులు దంపతులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా…

Read More

సంవత్సరం క్రితం ఇదే రోజున

హామీ మేరకు పెన్షన్ ఇవ్వడం చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనం ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ పథకాల అమలు నియోజకవర్గ ప్రజలకు అండగా సోమిరెడ్డి కుటుంబం సంవత్సరం క్రితం ఇదే రోజున సంవత్సరం క్రితం ఇదే రోజున పెన్షన్ ను నాలుగు వేల రూపాయలు చేయడం…. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకి అనుగుణంగా మొత్తం ఏడు వేల రూపాయల పెన్షన్ అందజేయడం జరిగిందని సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని…..ఎమ్మార్వో ఆఫీస్ కాలనీ,…

Read More

పేద విద్యార్థులకు తోడ్పాటు అభినందనీయం

కావలి హరిజనవాడ పురపాలక ప్రాథమిక పాఠశాలలో విద్యా ఉపకరణాలు అందజేత సాయికృష్ణ, రాజగోపాల్, భాస్కర్ రెడ్డి దాతృత్వం పేద విద్యార్థులకు తోడ్పాటు అభినందనీయం ప్రభుత్వ పాఠశాలల్లో చదువే పేద విద్యార్థులకు తోడ్పాటునిచ్చే దాతలు ముందుకు రావడం చాలా అభినందనేయమని కావలి మండల విద్యాశాఖ అధికారి గోవిందయ్య తెలిపారు. కావలి పట్టణంలోని తుమ్మలపెంట రోడ్డులో ఉన్న హరిజనవాడ పురపాలక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు దాతలు విద్యా ఉపకరణాలు అందజేశారు. పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న సాయికృష్ణ, రాజగోపాల్, భాస్కర్…

Read More

పిల్లలకు ఆటపాటలతో విద్యను బోధించాలి

అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన సీడీపీవో శంషాద్ బేగం పిల్లలకు ఆటపాటలతో విద్యను బోధించాలి తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ 9వ వార్డు టీచర్స్ కాలనీ అంగన్వాడి కేంద్రాన్ని ప్రాజెక్టు అధికారి శంషాద్ బేగం అకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడి కేంద్రంలోని పిల్లలు రిజిస్టర్ తనిఖీ చేశారు. పూర్వం ప్రాథమిక విద్య గురించి పిపి 1, పిపి 2 టెక్స్ట్ బుక్స్ లోనే పాఠ్యాంశాలపై పిల్లలతో మాట మంతి, సృజనాత్మక విద్య, ఆటపాటలతో అంగన్వాడి పిల్లలకు విద్య బోధించాలని…

Read More