పిజిఆర్‌ఎస్‌ అర్జీలను సకాలంలో పరిష్కరించాలి

కలెక్టర్‌ ఆనంద్‌ – ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 480 అర్జీలు పిజిఆర్‌ఎస్‌ అర్జీలను సకాలంలో పరిష్కరించాలి వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను వెంటనే పరిష్కరించేందుకు ఆయాశాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన అధికారులతో కలసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీలను జాప్యం లేకుండా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులకు…

Read More

గ్రామ సర్పంచులు చర్యలు తీసుకోవాలి

ట్రాక్టర్ల వల్ల రోడ్లన్నీ డామేజ్ – ఎంపీడీవో నగేష్ కుమారి విడవలూరులో సర్వసభ్య సమావేశంలో సమస్యలపై చర్చ గ్రామ సర్పంచులు చర్యలు తీసుకోవాలి… నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన మూడు నెలలకు ఒకసారి సర్వసభ్య సమావేశ కార్యక్రమాన్ని ఎంపీడీవో నగేష్ కుమారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొని తమ సమస్యలను సలహాలను చర్చించుకోవడం జరిగింది. అనంతరం…

Read More

దివ్వాంగులకు రేషన్ డోర్ డెలివరీ ఏదీ

చంద్రబాబు ఆశయాలు ప్రజల్లోకి వెళ్ళడం లేదు.. టిడిపి విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండవ వెంకట్రావు ఆవేదన చర్యలు తీసుకోవాలని కావలి ఆర్డీవోకు వినతి దివ్వాంగులకు రేషన్ డోర్ డెలివరీ ఏదీ…? దివ్వాంగులకు రేషన్ సరుకులు డీలర్లు డోర్ డెలివరీ చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయానికి అధికారులు గండి కొడుతున్నారని టిడిపి విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండవ వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కావలిలో ఆర్డీవో కార్యాలయం వద్ద ఆయన ఎన్ త్రీ న్యూస్…

Read More

శేషయ్య మాస్టార్ సేవలు ఎనలేనివి

పాఠశాల రూపురేఖలు మార్చడంలో ఎంతో కృషి ఘనంగా రామతీర్ధం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ వీడ్కోలు సభ శేషయ్య మాస్టార్ సేవలు ఎనలేనివి… నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు హెడ్మాస్టర్ మర్రిపాటి వెంకట శేషయ్య ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు, ముందుగా పాఠశాల విద్యార్థులు హెడ్మాస్టర్ కు పూలతో ఘన స్వాగతం పలికారు, అనంతరం హెడ్మాస్టర్ ని బాషా యూత్ పౌండేషన్ అధినేత వనమాల…

Read More

ఆత్మకూరులో పేదలకు అన్నదానం

పేదలకు అన్నదానం చేసిన నియోజకవర్గ జనసేన నేత చదలవాడ హరీష్ కుమార్ ఆత్మకూరులో పేదలకు అన్నదానం నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఆంజనేయ స్వామి గుడి సమీపంలో ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ చలివేంద్రం వద్ద నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు చదలవాడ హరీష్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చలివేంద్రం ఏర్పాటు చేసి 64 రోజులై నేటితో ముగిస్తున్న సందర్భంగా ప్రజలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జిల్లా నాయకులు నూనె మల్లికార్జున్…

Read More

ఇళ్ల నిర్మాణంలో వైసీపీ నాయకుడి చేతివాటం

గిరిజనుల అవేదన ఇళ్ల నిర్మాణంలో వైసీపీ నాయకుడి చేతివాటం.. గిరిజనుల పక్కా ఇళ్ల నిర్మాణంలో వైసిపి నాయకుడు తన చేతివాటం ప్రదర్శించి నిధులు కాజేసిన ఉదంతం పొదలకూరు మండలం నావూరుపల్లి పంచాయతీలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నావూరుపల్లి పంచాయతీ పరిధిలోని గిరిజన కాలనీలో యాకసిరి స్వాతి, నల్లి అంకోజ్, ధను జయమ్మ, ఇండ్ల పోలమ్మలకు 2023లో పక్కా ఇల్లు మంజూరయ్యాయి. గత ప్రభుత్వంలో మంజూరైన ఈ ఇళ్ల నిర్మాణంలో గిరిజనుల అమాయకత్వాన్ని అలుసుగా…

Read More

విజయదశమి నాటికి లబ్ధిదారులకు గృహాలు అందజేస్తాం

కమిషనర్ వై.ఓ నందన్ – కార్పొరేషన్ కార్యాలయంలో అర్జీలు స్వీకరించిన కమిషనర్ విజయదశమి నాటికి లబ్ధిదారులకు గృహాలు అందజేస్తాం వివిధ కారణాలవల్ల లబ్ధిదారులకు కొన్ని గృహాలు మంజూరు కాలేదని, వాటి కోసం గతంలో చెల్లించిన మొత్తాలను తిరిగి లబ్ధిదారులకు అందిస్తామని కమిషనర్ నందన్ తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన అర్జీలు స్వీకరించారు. టిడ్కో గృహాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేసి, విజయదశమి నాటికి బి,సి కేటగిరీల డబల్ బెడ్ రూమ్…

Read More

మేనిఫెస్టో రీ కాలింగ్ క్యూ ఆర్ కోడ్ ప్రారంభం

సంక్షేమ పథకాల అమలుపై వైఎస్ఆర్సీపీ వినూత్న ప్రయత్నం మేనిఫెస్టో రీ కాలింగ్ క్యూ ఆర్ కోడ్ ప్రారంభం ప్రతీ జిల్లాలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి కూటమి మేనిఫెస్టో రీ కాలింగ్ క్యూ ఆర్ కోడ్ ను ప్రజల్లోకి తీసుకుపోతున్నామని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు పాలనపై మేనిఫెస్టో రీ కాలింగ్ క్యూఆర్ కోడ్ ను జిల్లా వైసీపీ కార్యాలయంలో…నాయకుల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త విజయానంద…

Read More

ఎస్పీ గ్రీవెన్స్ కి 74 ఫిర్యాదులు..

అర్జీలు స్వీకరించిన ఎస్పీ కృష్ణ కాంత్ ఎస్పీ గ్రీవెన్స్ కి 74 ఫిర్యాదులు… ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ అధికారుల్ని ఆదేశించారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పోలీసు అధికారులతో కలసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఫిర్యాదిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక…

Read More

యజమానుల సమక్షంలోనే డెమోలిషన్

అనుమతులను అతిక్రమిస్తే నిర్మాణాలను తొలగిస్తాం కమిషనర్ వై.ఓ నందన్ హెచ్చరిక వెంకట రామాపురంలో రెండు భవనాల కూల్చివేత యజమానుల సమక్షంలోనే డెమోలిషన్ నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం నిర్దేశించిన అనుమతులను అతిక్రమించి చేపట్టిన నిర్మాణాలను తప్పనిసరిగా కూల్చివేస్తామని కమిషనర్ వై.ఓ నందన్ హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించి అదనంగా అంతస్తులను నిర్మించిన స్థానిక 45వ డివిజన్ వెంకట రామాపురంలో రెండు భవనాలను కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ విభాగం సమక్షంలో యజమానులు సోమవారం స్వయంగా…

Read More