నెల్లూరులో… లక్కీ షాపింగ్ మాల్ 13వ స్టోర్

సినీనటి అనసూయ చేతుల మీదుగా ప్రారంభం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బుల్లిరాజు_ _పాల్గొన్న పలువురు రాకీయ ప్రముఖులు_ నెల్లూరులో… లక్కీ షాపింగ్ మాల్ 13వ స్టోర్-సినీనటి అనసూయ చేతుల మీదుగా ప్రారంభం-ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బుల్లిరాజు దక్షిణ భారతదేశంలో ఫ్యామిలీ కలెక్షన్స్ లో ప్రత్యేక పేరు కలిగిన లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం నెల్లూరులో అట్టహాసంగా జరిగింది. నెల్లూరు నగరం బాబు ఐస్ క్రీమ్ ఎదురుగా…నాలుగు అంతస్తుల భారీ భవనంలో లక్కీ షాపింగ్ మాల్ 13వ స్టోర్…

Read More

ఆగని తెల్లరాయి అక్రమ తవ్వకాలు..

రవాణాకి సిద్ధంగా తెల్లరాయి.. -ప్రభుత్వ ఆదాయానికి గండి -సైదాపురం కుతరలింపు ఆగని తెల్లరాయి అక్రమ తవ్వకాలు..-రవాణాకి సిద్ధంగా తెల్లరాయి..-ప్రభుత్వ ఆదాయానికి గండి-సైదాపురం కుతరలింపు కలువాయి మండలంలో ఆగని తెల్లరాయి తవ్వకాలు..యథేచ్ఛగా సాగుతున్నాయి .అక్రమ రవాణాకి తెల్లరాయి..సిద్ధంగా ఉంది . నెల్లూరుజిల్లా, కలువాయి మండలం చీపినాపి గ్రామం నందు తెల్లరాయి గనులు ఎక్కువగా ఉన్నాయి..తెల్లరాయికి విదేశాల్లో గిరాకీ ఎక్కువగా ఉండటంతో.. కొందరు అనుమతులు లేకపోయినా అక్రమంగా తెల్లరాయి తవ్వకాలు చేపట్టి, టిప్పర్ల ద్వారా రాత్రికి రాత్రి బయటకు తరలించేస్తున్నారు…..

Read More

నల్లపరెడ్డికి మాజీ మంత్రి కారుమూరి సంఘీభావం

ప్రసన్న ఇంట్లో కలసిన కారుమూరి -కారుమూరి కి పుష్పగుచ్ఛము – రీజనల్ కో-ఆర్డినేటర్ గా కారుమూరి నల్లపరెడ్డికి మాజీ మంత్రి కారుమూరి సంఘీభావం-ప్రసన్న ఇంట్లో కలసిన కారుమూరి-కారుమూరి కి పుష్పగుచ్ఛము ఇటీవల నెల్లూరు జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగిన నేపథ్యంలో, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి నివాసంపై వేమిరెడ్డి దంపతుల ముఖ్య అనుచరులు, తెలుగుదేశం పార్టీకి చెందిన గూండాలు దాడి జరిపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి,…

Read More

ఐదుగురు వైసీపీ నేతలకు నోటీసులు

విచారణకు ముగ్గురు హాజరు -అనిల్, వీరచలపతిరావులు గైర్హాజరు ఐదుగురు వైసీపీ నేతలకు నోటీసులు… ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ మంత్రి ప్రసన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నల్లపరెడ్డితోపాటు మరో ఇదుగురిపై కోవూరు పోలీసుస్టేషన్ లో కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. వీరిలో ముగ్గురు విచారణకు హాజరు కాగా…మాజీ మంత్రి అనిల్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరిచలపతిరావులు గైర్హాజరయ్యారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో ఓ కళ్యాణ మండపంలో ఈనెల ఏడో…

Read More

డ్రగ్స్ వద్దు బ్రో…

జిల్లా ను “డ్రగ్ ఫ్రీ” జిల్లా గా మార్చడమే ధ్యేయం ఇన్చార్జి ఎస్పీ దామోదర్ మాదకద్రవ్యాల నివారణపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు డ్రగ్స్ వద్దు బ్రో… డ్రగ్స్ ని పూర్తిగా అరికట్టాలన్న ధ్యేయంగా జిల్లా పోలీసులు పని చేస్తున్నారు. నెల్లూరులోని పలు కళాశాలలు, పాఠశాలలో డ్రగ్స్ వద్దు బో అనే నినాదాలతో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని పోలీసులు పిలుపునిస్తున్నారు. జిల్లా ను “డ్రగ్ ఫ్రీ” జిల్లా గా మార్చడమే ధ్యేయంగా…

Read More

హామీలు..అభివృద్ధి ని పక్కన పెట్టి

ప్రశ్నిస్తున్నందుకే వైఎస్ఆర్సిపి నాయకులు పై కేసులు ముత్తుకూరులో కూటమి ప్రభుత్వంపై కాకాని పూజిత ఫైర్ హామీలు..అభివృద్ధి ని పక్కన పెట్టి… ప్రభుత్వం హామీలను …అభివృద్ధినీ… పక్కన పెట్టి కక్షపూరితంగా …కుట్రలతో రాజకీయాలు చేస్తూ… ముందుకు వెళ్తుందని కాకాని పూజిత రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో బాబు షూరిటీ…మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఎంపీపీ గండవరం సుగుణ, జడ్పిటిసి సభ్యుడు బందల వెంకటసుబ్బయ్య, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు దువ్వూరు విశ్వమోహన్ రెడ్డి…

Read More

40 ప్ర‌శ్న‌లు..2 గంట‌లపాటు విచార‌ణ‌..!

ముగిసిన ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి విచార‌ణ‌ -డీఎస్పీ, సీఐలు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కూ ఆన్స‌ర్ ఇచ్చా -రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లుంటాయ్‌.. ప్ర‌తి విమ‌ర్శ‌లుంటాయ్‌ కేసులు పెట్టుకుంటూ పోతే.. కోర్టులు, జైళ్లూ స‌రిపోవు -మా.. ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తుంది.. అప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఉండ‌దు -మీడియాతో మాజీ ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి 40 ప్ర‌శ్న‌లు..2 గంట‌లపాటు విచార‌ణ‌..!-ముగిసిన ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి విచార‌ణ‌-డీఎస్పీ, సీఐలు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కూ ఆన్స‌ర్ ఇచ్చా-రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లుంటాయ్‌.. ప్ర‌తి విమ‌ర్శ‌లుంటాయ్‌కేసులు పెట్టుకుంటూ పోతే.. కోర్టులు, జైళ్లూ స‌రిపోవు-మా.. ప్ర‌భుత్వం అధికారంలోకి…

Read More

ప్రియడు మోసం చేశాడని

మహిళా కానిస్టేబుల్ నిప్పటించుకొని ఆత్మహత్యాయత్నం ప్రియడు మోసం చేశాడని…-మహిళా కానిస్టేబుల్ నిప్పటించుకొని ఆత్మహత్యాయత్నం చిత్తూరు జిల్లా కుప్పం మండలం మార్వాడ గ్రామంలో యువతి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు కథనం మేరకు… కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గోపాల్ కుమార్తె ప్రశాంతి (25) ప్రియుడు కుప్పం నియోజకవర్గ మార్వాడ గ్రామానికి చెందిన వాసును కలిసేందుకు గ్రామానికి వచ్చినట్లు తెలిసింది. హఠాత్తుగా ప్రియుడు వాసు ఇంటి ఎదుట ప్రశాంతి వెంట తెచ్చుకున్న పెట్రోల్…

Read More

పార్లపల్లి భూములకు విముక్తి…

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి -సుపరిపాలనలో తొలి అడుగులో పర్యటించిన ఎమ్మెల్యే పార్లపల్లి భూములకు విముక్తి… గత పాలకులు, అధికారుల తప్పిదం కారణంగా నిషేధిత భూముల జాబితాలో చేర్చిన 760ఎకరాలు పార్లపల్లి భూములకు విముక్తి కల్పించినట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పార్లపల్లిలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశం లో సోమిరెడ్డి మాట్లాడుతూ…. గత ప్రభుత్వంలో రీ –…

Read More

మనీస్కాం విచారణలో డీఎస్పీ, సీఐలను తొలగించాలి..!

71 మంది పోలీసులు కావలి మనీ స్కాంలో బాధితులుగా ఉన్నారు. – మనీ స్కాంలో ఎమ్మెల్యే, డీఎస్పీ, సీఐ లపై అనుమానాలు – కావలి రూరల్ సీఐ తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా ఐడోంట్ కేర్ – కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు మనీస్కాం విచారణలో డీఎస్పీ, సీఐలను తొలగించాలి..! కావలి పట్టణంలో వెలుగు చూసిన షేర్ మార్కెట్ మనీ స్కీమ్ స్కాం పై కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్…

Read More