
రెండు రెట్లు అదనంగా ఇస్తాం
కూటమికి వార్నింగ్ ఇచ్చిన పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి రెండు రెట్లు అదనంగా ఇస్తాం
కూటమికి వార్నింగ్ ఇచ్చిన పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి రెండు రెట్లు అదనంగా ఇస్తాం
రాష్ట్రంలో పట్టాలెక్కిన అభివృద్ధి P-4 అనేది ఒక విప్లవాత్మక కార్యక్రమం రాష్ట్ర గృహనిర్మాణ, ఐ అండ్ పిఆర్ మంత్రి కొలుసు పార్థసారథి యాదవ విద్యార్థుల ప్రతిభా పురస్కారాలు పంపిణీ చేసిన మంత్రి సీఎం సరికొత్త ఆలోచనలు… నెల్లూరులో జరిగిన యాదవ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి కొలుసు పార్ధసారధి ముఖ్య అతిధిగా విచ్చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబుునాయుడు సరికొత్త ఆలోచనలతో రాష్ట్రంలో అభివృద్ధి పట్టాలెక్కిందన్నారు. విజన్ 2047 లక్ష్యంగా రాష్ట్రాన్ని…
గిరిజనుల భూములకు పట్టాలివ్వండి మా గిరిజనుడు చుక్కా మురళీపై ఆరోపణలు తగదు -మీడియాతో మాట్లాడిన గిరిజనులు మా.. హక్కులు మాకు కల్పించండిగిరిజనుల భూములకు పట్టాలివ్వండిమా గిరిజనుడు చుక్కా మురళీపై ఆరోపణలు తగదు మీడియాతో మాట్లాడిన గిరిజనులు కోవూరు నియోజకవర్గం.. విడవలూరు మండలం ఊటుకూరూ పంచాయతీ ఇందిరానగర్ గిరిజనులు తమ భూముల వద్ద మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇందిరా నగర్ గిరిజన సాల్ట్ సొసైటీ సభ్యులు, తము సాగుచేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ…
డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషిరుద్దీన్ ఖమ్మంలో డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యువ చైతన్య యాత్ర చెడ వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి గంజాయి, డ్రగ్స్ లాంటి చెడు వ్యసనాలు యువత దూరంగా ఉండాలని…డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషిరుద్దీన్ కోరారు.డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో…యువ చైతన్య యాత్రను ప్రారంభించారు. తల్లాడ మండలం అన్నారుగూడెం వరకు యాత్ర చేరుకుంది. తల్లాడలోని మథర్ థెరి్సా విగ్రహానికి డీవైఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు….
-ప్రమాదంలో మృతిచెందిన బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని కలసిన మాజీ మంత్రి హరీష్రావు ఆర్థిక సాయం అందజేత అధైర్యపడకండీ.. అండగా ఉంటాంప్రమాదంలో మృతిచెందిన బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని కలసిన మాజీ మంత్రి హరీష్రావుఆర్థిక సాయం అందజేత మాజీ మంత్రి, సిద్ధిపేట జిల్లా ఎమ్ఎల్ఏ తన్నీరు హరీష్ రావు ఆదివారం వర్గల్ మండలం తునికిమక్తకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. వరంగల్ సభకు వెళ్లి వస్తూ.. ఆక్సిడెంట్ లో చనిపోయిన చాకలి కనకయ్య కుటుంబాన్ని పరామర్శించి.. ఆర్థిక సహాయం…
నెల్లూరులో ఘనంగా జనసేన నేత నాగిశెట్టి మురళి కృష్ణ జన్మదిన వేడుకలు నాగిశెట్టిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలయజేసిన జనసైనికులు జనసేన బలోపేతానికి కృషి చేయాలిఅల్లూరులో కార్యకర్తతలకు సభ్యత్వ కిట్లు పంపిణీమండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించిన జనసైనికులు నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని జనసేన కార్యకర్తలకు ఆ పార్టీ ఆదేశాల మేరకు ఆదివారం క్రియాశీలక సభ్యత్వం కిట్లను అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అలహరీ సుధాకర్, కావలి టౌన్…
ఇక నుంచి పారదర్శకంగా రేషన్ సరుకులు పంపిణీ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి మూలాపేటలోని రేషన్ షాపులో సరుకుల పున: ప్రారంభాన్ని సందర్శించిన పట్టాభి,జేసీ కార్తీక్ ప్రజల కోసమే మార్పు… నిరుపేదలందరికి నాణ్యమైన సరుకులు అందించాలన్న మంచి ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ ద్వారానే సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర సివిల్ సప్లయ్స్ డైరెక్టక్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పేర్కొన్నారు. మూలాపేటలోని రేషన్ షాపులో సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన జేసీ,…
దేవుడిమీద ఒట్టేసి మాటతప్పిండు..! మాజీ మంత్రి హరీష్రావు_ _జగదేవ్పూర్ మండలం.. తీగుల్ గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీష్రావు రేవంత్రెడ్డిది పూటకో వేషందేవుడిమీద ఒట్టేసి మాటతప్పిండు..!మాజీ మంత్రి హరీష్రావుజగదేవ్పూర్ మండలం.. తీగుల్ గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీష్రావు తెలంగాణ రాష్ట్రం.. సిద్దిపేట జిల్లా.. జగదేవ్పూర్ మండలం.. తీగుల్ గ్రామంలో మాజీ మంత్రి హరీష్రావు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి…
వెంకటగిరి నియోజకవర్గంలో వెన్నుపోటుదినం గోడ పత్రికలను ఆవిష్కరించిన నేతలు వెన్నుపోటు దినాన్ని జయప్రదం చేద్దాంవెంకటగిరి నియోజకవర్గంలో వెన్నుపోటుదినం గోడ పత్రికలను ఆవిష్కరించిన నేతలు వైఎస్సార్సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు.. వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో.. నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిర్వహిస్తున్నట్లు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చిట్టేటి హరి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం వైసీపీ నాయకులు ఎన్ జే ఆర్ భవన్ లో గోడ పత్రికలను ఆవిష్కరించారు….
వృద్ధులకు స్వయంగా రేషన్ సరుకులు పంపిణీ చేసిన సూళ్లూరుపేట తహసిల్దార్ యస్ వి నరసింహారావు కొన్నిచోట్ల టెక్నికల్ ప్రాబ్లంతో ఆగిన రేషన్ సరుకుల పంపిణీ రేషన్ షాపుల ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ పునఃప్రారంభం.. సూళ్లూరుపేటలో రేషన్ షాపుల ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం పున: ప్రారంభమైంది. తహసీల్దార్ నరసింహారావు లబ్ధిదారులకి సరుకులు పంపిణీ చేశారు. ఈ పాస్ మిషన్ పనితీరుని ఆయన పరిశీలించారు. కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 1 నుంచి రేషన్…