
చిరకాలం గుర్తుండే నేత మంత్రి నారాయణ
రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్ధుల్ అజీజ్ చిరకాలం గుర్తుండే నేత మంత్రి నారాయణ
రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్ధుల్ అజీజ్ చిరకాలం గుర్తుండే నేత మంత్రి నారాయణ
మంత్రి నారాయణ – అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి – వి ఆర్ హైస్కూల్లో ఆధునీకరించిన పనుల పట్ల సంతృప్తి వీఆర్సీ స్కూల్ అభివృద్ధి నా కనీస బాధ్యత… పేద, నిరుపేద విద్యార్థుల కోసమే వీఆర్ హైస్కూల్ ని అభివృద్ధి చేయడం జరిగిందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు వి ఆర్ హై స్కూల్లో చేస్తున్న అభివృద్ధి పనుల పురోగతిని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్…
ఇందుకూరుపేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అమానుష ఘటన గరిటెతో ఒళ్లంతా వాతలు పెట్టిన రాక్షసులు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాళెం కాకర్ల దిబ్బలో అమానుష ఘటన చోటు చేసుకుంది. సెల్ ఫోన్ దొంగలించిందే కారణంగా పదేళ్ల గిరిజన బాలికపై కొందరు వ్యక్తులు స్టీల్ గరిటె కాల్చి ముఖం, శరీరంపై విచక్షణా రహితంగా వాతలు గాయపరిచారు. సెల్ ఫోన్ దొంగలించిందని కారణంతో పదేళ్ల గిరిజన బాలికపై ఐదుగురు వ్యక్తులు కాల్చిన స్టీల్ గరిటతో …శరీరంపై విచక్షణారహితంగా వాతలు…
కాకాణితో ములాఖత్ – మీడియా సమావేశంలో మాజీ మంత్రి అనిల్ జులై 3న నెల్లూరుకి జగన్ రాక…
కాకాణి కుటుంబానికి అండగా ఉంటాం మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి కామెంట్స్ తిరుగుబాటు మొదలైపోయింది…
2 కేజీల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన నెల్లూరు టౌన్ డీఎస్పీ సింధుప్రియ గాంజ విక్రయదారుడు అరెస్ట్.. ఒరిస్సా రాష్ట్రం నుంచి గంజాయి తీసుకువచ్చి నెల్లూరులో విక్రయిస్తున్న వ్యక్తిని సంతపేట పోలీసులు అరెస్ట్ చేసినట్లు నెల్లూరు సిటీ డీఎస్పీ సింధుప్రియ తెలిపారు. ముద్దాయి వద్ద నుంచి రూ. 40వేల విలువ చేసే రెండు కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. చెడు వ్యసనాలకు అలవాటుపడి ఈజీ మనీ సంపాదించాలన్న ఉద్దేశంతోనే గంజాయిని అమ్ముతున్నారన్నారు. ఈ…
నా దగ్గర అన్నీ ఆధారాలు పక్కాగా ఉన్నాయి 28 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా…ఒక్క మచ్చ లేదు కావాలనే నాపై కుట్ర – మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి రుజువు చేయండి…ఇచ్చేస్తా అహోబిలం మఠంకు చెందిన స్థలంలో నాటిన బోర్డులను దౌర్జన్యం చేసి తొలగించారని నెల్లూరు మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి మేనల్లుడు నాగేందర్ రెడ్డి పై నెల్లూరు రూరల్ కి చెందిన వీఆర్వో వెంకటరమణయ్య అహోబిలం మతానికి చెందిన పలువురు పంతుళ్ళు గురువారం…
ఏపీ ప్రజలకు మోసం చేసేందుకు మోదీ బుచ్చిలో ‘గో’ బ్యాక్ మోదీ కార్యక్రమం ఏపీ ప్రజలకు మోసం చేసేందుకు మోదీ బుచ్చిలో ‘గో’ బ్యాక్ మోదీ కార్యక్రమం ఎన్నికల హామీలు నెరవేర్చకుండా మోగాడే పేరిట ప్రజలను ఆకర్షించడానికి ప్రధాని మోడీ విశాఖపట్నంకు వస్తున్నారని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సీపీఎం పార్టీ నేతలు విమర్శించారు.. పట్టణంలో గోబ్యాక్ మోడీ నినాదంతో కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేయడానికి సన్నాహాలు…
విశ్రాంత ఉద్యోగులు, సిబ్బందిని సత్కరించిన అధికారులు, నాయకులు వాకాడులో ఘనంగా రెవెన్యూ దినోత్సవం తిరుపతి జిల్లా వాకాడులోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రెవిన్యూ డేని ఘనంగా నిర్వహించారు. రెవిన్యూ డే ఉద్దేశ్యాన్ని తహసీల్దార్ రామయ్య, డిప్యూటీ తాసిల్దార్ సందీప్ కుమార్, ఆర్ ఐ అఖిల్ యాదవ్, ఎంపీడీఓ శ్రీనివాసులు క్షుణ్ణంగా వివరించారు. విశ్రాంత రెవిన్యూ ఉద్యోగులు, కూటమి నాయకులను సత్కరించారు. వాకాడు తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ బిజెపి కన్వీనర్…
పొదుపు ఆర్పీలకు ట్యాబ్ లు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మంచి చేసేదానికి మీ కోటంరెడ్డి ఎప్పుడూ సిద్ధం… ప్రజలకు మంచి చేసేదానికి మీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో పొదుపు ఆర్.పి. లకు ట్యాబ్లను పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీతో కలసి…ఆర్పీలకు ట్యాబ్ లు…