15 కిలోల గంజాయి పట్టివేత

కావలి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టుకున్న కావలి ఆర్ పీఎఫ్ పోలీసులు గంజాయి తరలిస్తున్న తమిళనాడుకు చెందిన మహిళ, బీహార్ కు చెందిన వ్యక్తి అరెస్ట్ వివరాలు వెల్లడించిన నెల్లూరు రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ 15 కిలోల గంజాయి పట్టివేత కావలి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి తరలిస్తున్న వారిని కావలి ఆర్ పీఎఫ్ పోలీసులుపట్టుకున్నారు. మంగళవారంనెల్లూరు రైల్వే డిఎస్పీ మురళీధర్ , సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ వివరాలు వెల్లడించారు. రైల్వే స్టేషన్, పరిసర ప్రాంతాల్లోతనిఖీలు…

Read More

సుధీర్ మృతికి మోటారు దొంగ‌లే కార‌ణం

అక్కడి జ‌గ‌న‌న్న కాల‌నీలో మోటార్లు తీసుకెళ్తూ సుధీర్ బైక్‌ను ఢీకొట్టిన టాటా మ్యాజిక్‌ దాంతోనే సుధీర్ మృతి – మోటారు దొంగ‌ల‌ను కాపాడేందుకు రంగంలోకి దిగిన నేత‌లు లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులు సుధీర్ మృతికి మోటారు దొంగ‌లే కార‌ణం-అక్కడి జ‌గ‌న‌న్న కాల‌నీలో మోటార్లు తీసుకెళ్తూ సుధీర్ బైక్‌ను ఢీకొట్టిన టాటా మ్యాజిక్‌ నెల్లూరు జిల్లా కోవూరు మండ‌లం.. జ‌మ్మిపాళెంలో మ‌ల‌పాటి సుధీర్ బాబు మ‌ర‌ణం వెనుక అనేక కోణాలు దాగి ఉన్నాయి. అది అనుమానాస్పద మృతిగా…

Read More

కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధుల‌కు దిశ నిర్థేశం

ఏడాది పాల‌న‌పై ప‌వ‌ర్‌పాయంట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చిన సీఎం సుపరిపాలన- స్వర్ణాంధ్రప్రదేశ్ సమావేశంలో వేమిరెడ్డి దంపతులు కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధుల‌కు దిశ నిర్థేశంఏడాది పాల‌న‌పై ప‌వ‌ర్‌పాయంట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చిన సీఎంసుపరిపాలన- స్వర్ణాంధ్రప్రదేశ్ సమావేశంలో వేమిరెడ్డి దంపతులు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో అమరావతిలో సోమవారం రాత్రి ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ , బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి ల సమక్షంలో జరిగిన సుపరిపాలన –…

Read More

నేటి వార్త మాలిక‌

క‌ల్తీలేని వార్త‌లు సంచ‌ల‌నం రేపే క‌థ‌నాలు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై సీఎం చంద్రబాబు తొలి అడుగు సమావేశానికి శ్రీకారం చుట్టారు. అమరావతిలో జరుగుతున్న తొలి అడుగు సమావేశం ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తిలో పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పర్యటించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు రూరల్ పరిధిలోని 26వ డివిజన్లో 1.50 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ డ్రైన్లను ఎమ్మెల్యే…

Read More

కావలి వ్యాపారులకు బెదిరింపులు పరంపర…!

తాజాగా లేబర్ ఇన్స్పెక్టర్ రాణాచౌదరి పేరుతో ఫోన్లు షాప్ సీజ్ చేస్తాం… రెన్యువల్ ఎందుకు చేయలేదని బెదిరింపులు కావలి వ్యాపారులకు బెదిరింపులు పరంపర…! కావలి వ్యాపారులకు సైబర్ నేరగాళ్ళ బెదిరింపులపరంపరసాగుతూనే ఉంది. ఇటీవల మున్సిపల్ అధికారులమని మీరు పన్ను కట్టలేదని వెంటనే ఫోన్ పే చేయాలని ఫోన్లు చేశారు. ఆ తరవాత వ్యాపారులకు తాము సేల్స్ ఆఫీసర్స్ మని ఫోన్లు చేసి బెదిరించారు. తాజాగా ఆదివారం కావలిలో ఓ వ్యాపారికి లేబర్ ఇన్స్పెక్టర్ రాణాచౌదరి పేరుతో 8919873750…

Read More

ఆ..సీసీ కెమెరానే కీలకం

మృతుని బంధువుల ఆరోపణలే నిజమా…? అధికారుల నిర్ధారణే వాస్తవమా…? సీసీ పుటేజీ పరిశీలిస్తేనే…మిస్టరీ వీడేది ఆ..సీసీ కెమెరానే కీలకం నెల్లూరు జిల్లా కోవూరు మండలం జమ్మిపాళెంలో నిన్నరాత్రి జరిగిన ఘటన మిస్టరీగా మారింది. మృతుని బంధువుల ఆరోపణలు ఓ వైపు… పోలీసుల అధికారుల విచారణ మరో వైపు సాగుతుండగానే…మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం పూర్తయ్యి అంత్యక్రియలు కూడా ముగిశాయి. కానీ ఈ ఘటన తాలుకా మిస్టరీ మాత్రం వీడడం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో ఘటనా స్థలంలోని…

Read More

హైకోర్ట్ ఆర్డర్ ఇచ్చినా

విధులకు అనుమతించకుండా వేధిస్తున్నారు నెల్లూరు కలెక్టరేట్లో దాచూరు వీవోఏ శిరీష ఆవేదన హైకోర్ట్ ఆర్డర్ ఇచ్చినా…. తనను విధుల్లోకి తీసుకోవాలని హైకోర్ట్ ఆర్డర్ ఇచ్చినా…విధుల్లోకి అనుమతించకుండా అధికారులు వేధిస్తున్నారని నెల్లూరు జిల్లా కలువాయి మండలం దాచూరు వీవోఏ శిరీషా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె తనకు న్యాయం చేయాలంటూ… నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ కార్తిక్ ని కలిసి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా శిరీషా…

Read More

ఆ వీడియో ఫేక్ కాదు…నిజమే

జగన్ కాన్వే ప్రమాదంపై వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ శ్రీకాళహస్తిలో పర్యటించిన పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆ వీడియో ఫేక్ కాదు…నిజమే తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తిలో పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పర్యటించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో భాగంగా…పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమెకి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు,…

Read More

బారులు తీరిన అర్జీదారులు

నెల్లూరు కలెక్టరేట్లో వినతులు స్వీకరించిన జేసీ కార్తిక్ వినతులు రిపీట్ కాకుండా చూడాలని అధికారులకి ఆదేశం బారులు తీరిన అర్జీదారులు… నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జాయింట్ కలెక్టర్ కార్తిక్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులకి త్వరిగతిన న్యాయం చేయాలని జేసీ అధికారుల్ని ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ కార్తిక్ నిర్వహించారు. ఈ సందర్భంగా…

Read More