యాద‌వ్ లాయ‌ర్ల‌కు స‌త్కారం

జిల్లా యాద‌వ్ భ‌వ‌న్‌లో ఆత్మీయ స‌మావేశం – నెల్లూరు బార్ కార్య‌వ‌ర్గ ఎన్నిక‌ల్లో గెలుపొందిన యాద‌వ లాయ‌ర్ల‌కు ఘ‌నంగా స‌త్కారం – జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ఎన్నికైన న‌క్క‌ల నాగ‌రాజు, కౌన్సిల్ మెంబ‌ర్స్‌గా పుట్టుబోయిన వెంక‌టేశ్వ‌ర్లు, చేవూరు శ్రీ‌ధ‌ర్‌ నెల్లూరు జిల్లా.. యాద‌వ భ‌వ‌న్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో.. నెల్లూరు బార్ కార్య‌వ‌ర్గ ఎన్నిక‌ల్లో గెలుపొందిన యాద‌వ లాయ‌ర్ల‌కు స్థానిక కొండాయ‌పాళెం గొల‌గ‌మూడి రోడ్డులోని జిల్లా యాద‌వ్ భ‌వ‌న్‌లో ఆత్మీయ స‌మావేశం జ‌రిగింది. బార్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా…

Read More

కూటమి మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం

వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి వైసీపీ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశం కూటమి మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం… తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్ జె ఆర్ భవన్ లో వైసీపీ నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని నేతలకు ఆయన దిశా నిర్దేశం…

Read More

నేటి వార్త మాలిక‌

క‌ల్తీ లేని వార్త‌లు సంచ‌ల‌నం రేపే క‌థ‌నాలు మంగళగిరిలో జరిగిన తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలు పాల్గొన్నారు. ఏడాది పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్నామని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అంతా కలిసి పని చేద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింకను నెల్లూరు జిల్లా కావలి భక్తులు గుర్తించారు. లడ్డూలో బొద్దింక ప్రత్యక్ష మవడంతో భక్తులు ఆవేదనకు గురయ్యారు. ఆలయ ఈవోకి ఫిర్యాదు చేశారు….

Read More

క‌న‌క దుర్గమ్మ క‌రుణించ‌మ్మా..!

ప్ర‌జ‌లంతా అమ్మ‌వారి కృపాక‌టాక్షాల‌తో సుఖ సంతోషాల‌తో వ‌ర్థిల్లాలి -బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ మొక్కులు తీర్చుకున్న వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి -ఆలయ మర్యాదలతో వేమిరెడ్డికి ఘనస్వాగతం క‌న‌క దుర్గమ్మ క‌రుణించ‌మ్మా..!ప్ర‌జ‌లంతా అమ్మ‌వారి కృపాక‌టాక్షాల‌తో సుఖ సంతోషాల‌తో వ‌ర్థిల్లాలి-బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ మొక్కులు తీర్చుకున్న వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి-ఆలయ మర్యాదలతో వేమిరెడ్డికి ఘనస్వాగతం ప్రఖ్యాత పుణ్యక్షేత్రం బెజవాడ ఇంద్రకీలాద్రి లో వెలసియున్న శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారిని ఆదివారం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆలయ నిర్వహకులు…

Read More

అంకాలమ్మ సన్నిధిలో విజయాడ పోలీసు కమిషనర్

వైభవంగా ప్రారంభమైన అంకాలమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు అంకాలమ్మ సన్నిధిలో విజయాడ పోలీసు కమిషనర్ నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ అంకాలమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఘనంగా ప్రారంభించారు. అమ్మవారి జాతరనీ పురస్కరించుకొని ముఖ్య అతిధిగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దంపతులు పాల్గొని, అమ్మవారినీ దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు కమిషనర్ కు ఘన స్వాగతం పలికారు. కమిషనర్ మాట్లాడుతూ……

Read More

ఇల్లందులో సీపీఐ 18వ మహాసభలు..

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నేతలు డిమాండ్ ఇల్లందులో సీపీఐ 18వ మహాసభలు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో కమ్యూనిటీ హాల్ వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షబీర్ భాష ఆధ్వర్యంలో 18వ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా షబీర్ భాష మాట్లాడుతూ… అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇల్లులు లేని వారికి ఇల్లు ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పింఛన్లు ఇప్పించేందుకు పార్టీ శ్రేణులందరూ కృషి…

Read More

రహదారిపై ఇసుక.

ఇబ్బందులు పడ్డ వాహనదారులు రహదారిపై ఇసుక… నెల్లూరు జిల్లా సంగంలోని పలు ప్రాంతాల్లో ఇసుక వాహనాలతో రహదారిపై ఇసుక చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనదారుల ఇబ్బందులు తెలుసుకున్న ఎస్ఐ రాజేష్ పెన్నానది, జాతీయ రహదారి వద్ద రహదారిపై చేరిన ఇసుకను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. డోజర్ సహాయంతో ఇసుక తొలగించి వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.

Read More

ఇండో సోలార్ కంపెనీకి భూములివ్వం

నేషనల్ హైవే ను దిగ్బంధం చేసిన కరేడు గ్రామ రైతులు -బిసివై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పిలుపుతో కదం తొక్కిన కరేడు గ్రామ రైతులు -ముంద‌స్తు అరెస్టులు, స్టేష‌న్ల‌కు త‌ర‌లింపు -రామచంద్ర యాద‌వ్‌ను అడ్డుకునేందుకు పోలీసుల విఫ‌ల‌య‌త్నం -స‌ముద్ర మార్గంలో ఉద్య‌మంలో పాల్గొన్న రామ‌చంద్ర యాద‌వ్‌ ఇండో సోలార్ కంపెనీకి భూములివ్వొద్దు..!-నేషనల్ హైవే ను దిగ్బంధం చేసిన కరేడు గ్రామ రైతులుబిసివై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పిలుపుతో కదం తొక్కిన కరేడు గ్రామ రైతులుముంద‌స్తు…

Read More

అంకమ్మ ఆలయంలో హుండీ చోరీ..

రూ. 5వేల నగదు అపహరణ అంకమ్మ ఆలయంలో హుండీ చోరీ… నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రం సుసర్లవీధిలో వెలసియున్న గ్రామ దేవత అంకమ్మ దేవస్థానంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు.. అమ్మవారి గుడి ఇనుప గేటు తాళం పగుల గొట్టి హుండీలో ఉన్నటువంటి నగదును తీసుకుని హుండీని గుడి సమీపంలోని గడ్డివాములలో వదిలి వెళ్లారు..గుడి తాళాలు పగలగొట్టి ఉండటం చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు.. స్థానికులు సమాచారం…

Read More

గ్యాస్ సిలిండర్ లీకేజీ…

చెలరేగిన మంటలు గ్యాస్ సిలిండర్ లీకేజీ… తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని గాంధీ మందిరం సెంటర్ పాత వెంకటగిరి రోడ్డులోని ఓ ఇంటిలో ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు గ్యాస్ లీకేజీ అయ్యి మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే నాయుడుపేట ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఫైర్ సిబ్బంది సమయానికి రావడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.

Read More