రోడ్డుని ఆక్రమిస్తే…చర్యలు తప్పవు

దుకాణదారులకి పోలీసుల వార్నింగ్ మందలపల్లిలో ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు రోడ్డుని ఆక్రమిస్తే…చర్యలు తప్పవు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి ప్రధాన సెంటర్ వద్ద దమ్మపేట,అశ్వరావుపేట పోలీసులు కలిసి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. ప్రధాన సెంటర్ వద్ద దుకాణ యజమానుదారులు ఆర్ అండ్ బి రోడ్డు భాగం మీదకు ఆక్రమించే ప్రయత్నాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అశ్వరావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు హెచ్చరించారు. మందలపల్లి ప్రధాన జాతి రహదారిపై జరిగే…

Read More

ప్ర‌తి రోజూ 1400 మెట్రిక్ ట‌న్స్ చెత్త నుంచి విద్యుత్ ఉత్ప‌త్తి

కొండ‌వీడులో చెత్త నుంచి విద్యుత్ ఉత్ప‌త్తి చేసే ప్లాంట్‌ను ప‌రిశీలించిన సీఎం , మంత్రి పొంగూరు నారాయ‌ణ‌ ప్ర‌తి రోజూ 1400 మెట్రిక్ ట‌న్స్ చెత్త నుంచి విద్యుత్ ఉత్ప‌త్తి-కొండ‌వీడులో చెత్త నుంచి విద్యుత్ ఉత్ప‌త్తి చేసే ప్లాంట్‌ను ప‌రిశీలించిన సీఎం మంత్రి పొంగూరు నారాయ‌ణ‌ ఎడ్లపాడు మండలం, కొండవీడులో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు. ప్లాంట్ లో వ్యర్థాలను వేరు చేయడం, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి…

Read More

భారీగా గంజాయి పట్టివేత

20 కేజీల గంజాయి, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం ఐదుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసిన సూళ్లూరుపేట పోలీసులు భారీగా గంజాయి పట్టివేత… తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నారుపోలూరు వద్ద ఉన్న భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్న ఐదుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3.50 లక్షల విలువ చేసే రూ. 20 కిలోల గంజాయి,…

Read More

ప్రజలకు మంచినీరు అందించడలే లక్ష్యం

పెద్దమ్మగారిపల్లిలో ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రజలకు మంచినీరు అందించడలే లక్ష్యం… తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కే.వడ్డేపల్లి పంచాయతీ పెద్దమ్మగారిపల్లిలో ఆర్.ఓ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విచ్చేశారు. ఎమ్మెల్యేకి నాయకులు, మహిళలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులు, ప్రజలతో కలసి వాటర్ ప్లాంట్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

Read More

మళ్లీ యువతకి ఉద్యోగాలు

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విక్రమ సింహపురి యూనివర్శిటీలో మెగా జాబ్ మేళా మళ్లీ యువతకి ఉద్యోగాలు… సర్వేపల్లిలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పించడమే సోమిరెడ్డి ఫౌండేషన్ లక్ష్యమని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులో ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, సోమిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సోమిరెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేశారు….

Read More

నాన్నగారి కల నెరవేరబోతోంది

ప్రారంభానికి సిద్దమైన వీఆర్సీని పరిశీలించిన మంత్రి నారాయణ కుమార్తె షరణి స్కూల్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ప్రిన్సిపాల్ ,ఉపాధ్యాయులతో చర్చ నాన్నగారి కల నెరవేరబోతోంది… నాన్న పొంగూరు నారాయణ సంకల్పానికి అనుగుణంగా వీఆర్సీ రూపుదిద్దుకుందని…మంత్రి కుమార్తె పొంగూరు షరణి తెలిపారు. ప్రారంభానికి సిద్ధమైన వీఆర్ హైస్కూల్ ని ఆమె పరిశీలించారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో షరణి చర్చలు జరిపారు. డిజిటల్ విద్యాబోధనపై పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా పొంగూరు షరణి మీడియాతో మాట్లాడారు. వీఆర్సీలో అంతర్జాతీయ…

Read More

పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు అమ్మితే చర్యలు

కావలి ఎంఈవో- 2 వెంకట సుబ్బయ్య హెచ్చరికలు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ ప్రతి విద్యార్థికి చేరాలని సూచన పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు అమ్మితే చర్యలు… కావలి పట్టణం మండలంలోని ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కావలి ఎంఈవో- 2 వెంకట సుబ్బయ్య హెచ్చరించారు. శుక్రవారం కావలి పట్టణం ప్రభుత్వ బుక్స్ పాయింట్ వద్ద ఆయన ఎన్ త్రీ న్యూస్ తో మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు…

Read More

312 సిలిండర్లు చోరీ

గ్యాస్ గోడన్ ధ్వంసం బోడిలింగాలపాడులో ఘటన 312 సిలిండర్లు చోరీ… తిరుపతి జిల్లా తడ మండలం బోడిలింగాలపాడు వద్ద హెచ్.పీ గ్యాస్ గోడౌన్ లో గ్యాస్ సిలిండర్లు చోరీ జరిగింది. గ్యాస్ గోడౌన్ లో 19 కేజీల సిలిండర్లు 33, 5 కేజీల సిలిండర్లు 65, 14 కేజీల సిలిండర్లు మొత్తం 312 సిలిండర్లు చోరీకి గురి అయ్యాయని హెచ్.పీ గ్యాస్ సిలిండర్ యాజమాన్యం తెలియజేశారు. రాత్రి 2:00 సమయంలో సీసీటీవీ లకు ఎదురుగా రేకులను అమర్చి…

Read More

అక్కడ…ATM మద్యం

అంతా బహిరంగ ప్రదేశాలలోనే అక్కడ…ATM మద్యం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో ఇప్పుడు ఎనీ టైం మద్యం అందుబాటులో ఉంటుంది. దీని కోసం మద్యం షాపుల వారు ATM లాంటి కౌంటర్లు నడిపిస్తున్నారు. మద్యం షాపుల ముందే కూలింగ్ బాక్స్ లు పెట్టి మరీ మద్యం అందుబాటులో ఉండేలా చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటలకు మద్యం షాపులు తెరవాలని… తిరిగి రాత్రి 10 గంటలకు మద్యం షాపులు మూసి వేయాలి. రాత్రి 10…

Read More

జడ్పీ హైస్కూల్ కి కంప్యూటర్ బహుకరణ

హెడ్మాస్టర్ కి కంప్యూటర్ అందచేసిన వేమా జడ్పీ హైస్కూల్ కి కంప్యూటర్ బహుకరణ… నెల్లూరు జిల్లా సంగం జెడ్పీ హై స్కూల్ కి గ్రామానికి చెందిన సమాజ సేవకుడు దాత వేమా మల్లికార్జున రావు, ఆయన కుమారుడు వేమా విక్రమ్ కంప్యూటర్ ను బహుకరించారు. హెడ్మాస్టర్ బుజ్జయ్య వినతి మేరకు వారు స్పందించి సుమారు 50 వేల రూపాయల విలువ గల కంప్యూటర్ ను హెడ్మాస్టర్ బుజ్జయ్య కు అందించారు. దాతలకు పాఠశాల హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు వారిని…

Read More