
రోడ్డుని ఆక్రమిస్తే…చర్యలు తప్పవు
దుకాణదారులకి పోలీసుల వార్నింగ్ మందలపల్లిలో ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు రోడ్డుని ఆక్రమిస్తే…చర్యలు తప్పవు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి ప్రధాన సెంటర్ వద్ద దమ్మపేట,అశ్వరావుపేట పోలీసులు కలిసి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. ప్రధాన సెంటర్ వద్ద దుకాణ యజమానుదారులు ఆర్ అండ్ బి రోడ్డు భాగం మీదకు ఆక్రమించే ప్రయత్నాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అశ్వరావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు హెచ్చరించారు. మందలపల్లి ప్రధాన జాతి రహదారిపై జరిగే…