వెటర్నరీ శాఖపై మండిపాటు..

ఖచ్చితంగా ప్రతీ సమావేశానికి హాజరు కావాలి కోవూరు ఎంపీడీవో కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం వెటర్నరీ శాఖపై మండిపాటు… నెల్లూరు జిల్లా కోవూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీవో శ్రీహరి ఆధ్వర్యంలో ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మండల స్థాయి అధికారులు పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్న పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను సభలో శాఖల పరంగా వివరించారు….

Read More

చీదెళ్ల కిషన్ ఆధ్వర్యంలో అంబ‌రాన్నంటిన సంబ‌రాలు

ఘ‌నంగా ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు 53 కేజీల భారీ క్రేన్ కేక్, బాణాసంచా, ఆక‌ట్టుకున్న‌ సంప్ర‌దాయ‌నృత్యాలు చీదెళ్ల కిషన్ ఆధ్వర్యంలో అంబరాన్ని సంబరాలుఘ‌నంగా ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు నెల్లూరులో ఎమ్మెల్సీ, వైసీపీ సిటీ ఇన్‌ఛార్జి ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లను.. రాంజీ న‌గ‌ర్‌లోని ఆయ‌న నివాసంలో రాష్ట్ర యువ‌జ‌న విభాగం అధికార ప్ర‌తినిధి చీదెళ్ల కిష‌న్, చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి అభిమానులు ఉద‌య్‌, జైన్ స‌న్నీల‌ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చారు….

Read More

రెడ్‌క్రాస్‌లో ఘ‌నంగా పీసీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు

ర‌క్త‌దానం చేసిన 100మంది యువ‌త రెడ్‌క్రాస్‌లో ఘ‌నంగా పీసీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు-ర‌క్త‌దానం చేసిన 100మంది యువ‌త ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జి ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా వైసీపీ యువ‌నాయకులు రాజ్‌కుమార్ ఆధ్వ‌ర్యంలో నెల్లూరు రెడ్ క్రాస్‌లో భారీ ర‌క్త‌దాన శిబిరం ఏర్పాటుచేశారు. న‌గ‌రంలోని సుమారు 100 యువ‌త ర‌క్త‌దానం చేశారు. త‌మ అభిమాన నాయ‌కులు చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాల‌తో జీవించాల‌ని.. రాజ‌కీయంగా ఉన్న‌త స్థానంలో ఉండాల‌ని ఈసంద‌ర్భంగా రాజ్‌కుమార్ ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో భ‌క్షు,…

Read More

అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ఇందిర‌మ్మ ఇళ్లు ఇవ్వాలి

జూలూరుపాడు త‌హ‌సీల్దారు కార్యాల‌యం వ‌ద్ద సీపీఎం ధ‌ర్నా అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ఇందిర‌మ్మ ఇళ్లు ఇవ్వాలి-జూలూరుపాడు త‌హ‌సీల్దారు కార్యాల‌యం వ‌ద్ద సీపీఎం ధ‌ర్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ నాయకులు గుండుపిన్ని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంత‌రం జూలూరుపాడు తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సండ్ర నరేంద్ర మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని,…

Read More

మత్తు పదార్ధాలు వద్దు- జీవితమే ముద్దు

ఉదయగిరిలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన ర్యాలీ మత్తు పదార్ధాలు వద్దు- జీవితమే ముద్దు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావ్ ఆధ్వర్యంలో… మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. స్థానిక జూనియర్ కాలేజీ నుండి బస్టాండ్ సెంటర్ వరకు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత మత్తుపదార్ధాలకు బానిస అవుతు, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నారు. డ్రగ్స్ వాడడం వలన కలిగే అనర్ధాలు గురించి వివరించారు….

Read More

మాదక ద్రవ్యాలను వాడకండి

డీఎస్పీ పార్ధసారధి – కుప్పంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీ మాదక ద్రవ్యాలను వాడకండి మాదకద్రవ్యాలను వాడవద్దని అదే విధంగా ఇల్లీగల్ పనులను చేయకండి అని కుప్పం డీఎస్పీ పార్థసారథి అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ నుండి బస్టాండ్ వరకు విద్యార్థులు, ప్రజలతో కలసి పోలీసులు, సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. చెడు వ్యసనాలకు బానిసై యువత జీవితాన్ని నాశనం చేసుకుంటుందన్నారు. మాదకద్రవ్య వినియోగ రహిత సమాజానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం…

Read More

మాదకద్రవ్యాలు వద్దు… ఉజ్వల భవిష్యత్తు ముద్దు

నెల్లూరులో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ర్యాలీ – పాల్గొన్న జేసీ, ఎస్పీ, జిల్లా అధికారులు మాదకద్రవ్యాలు వద్దు… ఉజ్వల భవిష్యత్తు ముద్దు యువతీ యువకుల బంగారు భవిష్యత్తును నాశనం చేస్తూ, సమాజాన్ని కలుషితం చేస్తున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో ప్రతిఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కే కార్తీక్, ఎస్పీ కృష్ణ కాంత్ తెలిపారు. గురువారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని..నగరంలోని ఆర్టీసీ…

Read More

భవిష్యత్ పై యువత దృష్టి పెట్టాలి

మత్తుకు చిత్తుకావద్దు – నాయుడుపేటలో మాదక ద్రవ్యాల నిషేధంపై అవగాహన ర్యాలీ భవిష్యత్ పై యువత దృష్టి పెట్టాలి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిషేధంపై అవగాహన ర్యాలీని తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. గాంధీ మందిరం నుంచి అంబేద్కర్ కూడలి వరకు మత్తు పదార్థాలు బానిస కావద్దంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈదేశ యువత భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని, మత్తుకు చిత్తుకావద్దంటూ డిఎస్పి చెంచుబాబు…

Read More

సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయండి

జిల్లా న్యూక్లియస్ వైద్య అధికారి సురేంద్ర బాబు సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయండి నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ సురేంద్రబాబు సందర్శించారు..ఈ సందర్బంగా ఆయన ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలోని ఏఎన్ఎం లతో సమావేశం ఏర్పాటు చేసి ఎస్టీ పాపులేషన్ వున్నచోట వారికి సికిల్ సెల్ వ్యాధిపై అవగహన కలిగించాలని.. అలాగే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆయన తెలిపారు.. సురేంద్ర బాబు…

Read More

నవజీవన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోఅంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీ

ర్యాలీని ప్రారంభించిన డీఎంఅండ్ హెచ్వో డాక్టర్ సుజాత నవజీవన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోఅంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీ నవజీవన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రారంభించిన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సుజాత ప్రారంభించారు. అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఖావలి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, నర్సింగ్ విద్యార్థులచేత ప్రతిజ్ఞ చేయించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని…

Read More