నెల రోజుల్లో రోడ్డును ప్రారంభిస్తా

47వ డివిజ‌న్‌లో రూ.15ల‌క్ష‌ల‌తో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాప‌న చేసిన మంత్రి నారాయ‌ణ‌ స్థానికుల ఆద‌ర‌ణ చూసి ఉబ్బుబ్బిపోయిన మంత్రి నెల రోజుల్లో రోడ్డును ప్రారంభిస్తా47వ డివిజ‌న్‌లో రూ.15ల‌క్ష‌ల‌తో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాప‌న చేసిన మంత్రి నారాయ‌ణ‌ స్థానికుల ఆద‌ర‌ణ చూసి ఉబ్బుబ్బిపోయిన మంత్రి నెల్లూరు న‌గ‌రం.. 47వ డివిజ‌న్‌.. ములిముడి బస్టాండ్ సెంటర్ లో 15 లక్షలతో నిర్మించతలపెట్టిన సీసీ రోడ్డుకు మంత్రి నారాయ‌ణ శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా డివిజ‌న్ ఇన్‌ఛార్జి ధ‌ర్మ‌వ‌రం గ‌ణేష్‌, సీనియ‌ర్…

Read More

పోలీసుల‌కు చీమ కుట్టిన‌ట్టు కూడా లేదా..?

అల్లూరులో ఆగ‌ని చోరీలు – అంజ‌య్య నాయుడు కాల‌నీలో 24 గంట‌ల్లోనే మ‌రో చోరీ పోలీసులు ఉన్న‌ట్లా.. లేన‌ట్లా..? గ‌స్తీలు ఏమ‌య్యాయి..? రెండు నెలల్లో 8 చోరీలు.. హ‌డ‌లిపోతున్న ప్ర‌జ‌లు పోలీసుల‌కు చీమ కుట్టిన‌ట్టు కూడా లేదా..?అల్లూరులో ఆగ‌ని చోరీలుఅంజ‌య్య నాయుడు కాల‌నీలో 24 గంట‌ల్లోనే మ‌రో చోరీపోలీసులు ఉన్న‌ట్లా.. లేన‌ట్లా..? గ‌స్తీలు ఏమ‌య్యాయి..? రెండు నెలల్లో 8 చోరీలు.. హ‌డ‌లిపోతున్న ప్ర‌జ‌లు నెల్లూరు జిల్లా.. అల్లూరు లో పోలీసులున్నారా..? విధులు నిర్వ‌ర్తిస్తున్నారా..? గ‌స్తీలు కాస్తున్నారా..? నిఘా…

Read More

ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి చేయాలి

యువ‌త‌, విద్యార్థుల భ‌విష్య‌త్ త‌రాల‌కు నిధులు కేటాయించాలి ఇల్లందు మాజీ మున్సిప‌ల్ వైస్ ఛైర్మ‌న్ బ‌ల‌రాం నాయ‌క్ డిమాండ్‌ ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి చేయాలియువ‌త‌, విద్యార్థుల భ‌విష్య‌త్ త‌రాల‌కు నిధులు కేటాయించాలి ఇల్లందు మాజీ మున్సిప‌ల్ వైస్ ఛైర్మ‌న్ బ‌ల‌రాం నాయ‌క్ డిమాండ్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. ఇల్లందు ప్రాంతా అభివృద్ధికి ఎంఎల్ఏ కోరం కనకయ్య ఎంపీ బలరాం నాయక్ కృషితో సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో అభివృద్ధి జరగాలని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత…

Read More

వీఆర్సీ స్కూల్ అభివృద్ధి నా కనీస బాధ్యత

మంత్రి నారాయణ – అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి – వి ఆర్ హైస్కూల్లో ఆధునీకరించిన పనుల పట్ల సంతృప్తి వీఆర్సీ స్కూల్ అభివృద్ధి నా కనీస బాధ్యత… పేద, నిరుపేద విద్యార్థుల కోసమే వీఆర్ హైస్కూల్ ని అభివృద్ధి చేయడం జరిగిందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు వి ఆర్ హై స్కూల్లో చేస్తున్న అభివృద్ధి పనుల పురోగతిని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్…

Read More

గరిటెతో ఒళ్లంతా వాతలు పెట్టిన రాక్షసులు

ఇందుకూరుపేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అమానుష ఘటన గరిటెతో ఒళ్లంతా వాతలు పెట్టిన రాక్షసులు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాళెం కాకర్ల దిబ్బలో అమానుష ఘటన చోటు చేసుకుంది. సెల్ ఫోన్ దొంగలించిందే కారణంగా పదేళ్ల గిరిజన బాలికపై కొందరు వ్యక్తులు స్టీల్ గరిటె కాల్చి ముఖం, శరీరంపై విచక్షణా రహితంగా వాతలు గాయపరిచారు. సెల్ ఫోన్ దొంగలించిందని కారణంతో పదేళ్ల గిరిజన బాలికపై ఐదుగురు వ్యక్తులు కాల్చిన స్టీల్ గరిటతో …శరీరంపై విచక్షణారహితంగా వాతలు…

Read More

గాంజ విక్రయదారుడు అరెస్ట్

2 కేజీల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన నెల్లూరు టౌన్ డీఎస్పీ సింధుప్రియ గాంజ విక్రయదారుడు అరెస్ట్.. ఒరిస్సా రాష్ట్రం నుంచి గంజాయి తీసుకువచ్చి నెల్లూరులో విక్రయిస్తున్న వ్యక్తిని సంతపేట పోలీసులు అరెస్ట్ చేసినట్లు నెల్లూరు సిటీ డీఎస్పీ సింధుప్రియ తెలిపారు. ముద్దాయి వద్ద నుంచి రూ. 40వేల విలువ చేసే రెండు కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. చెడు వ్యసనాలకు అలవాటుపడి ఈజీ మనీ సంపాదించాలన్న ఉద్దేశంతోనే గంజాయిని అమ్ముతున్నారన్నారు. ఈ…

Read More