మోదీ గో బ్యాక్

ఏపీ ప్రజలకు మోసం చేసేందుకు మోదీ బుచ్చిలో ‘గో’ బ్యాక్ మోదీ కార్యక్రమం ఏపీ ప్రజలకు మోసం చేసేందుకు మోదీ బుచ్చిలో ‘గో’ బ్యాక్ మోదీ కార్యక్రమం ఎన్నికల హామీలు నెరవేర్చకుండా మోగాడే పేరిట ప్రజలను ఆకర్షించడానికి ప్రధాని మోడీ విశాఖపట్నంకు వస్తున్నారని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సీపీఎం పార్టీ నేతలు విమర్శించారు.. పట్టణంలో గోబ్యాక్ మోడీ నినాదంతో కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేయడానికి సన్నాహాలు…

Read More

వాకాడులో ఘనంగా రెవెన్యూ దినోత్సవం

విశ్రాంత ఉద్యోగులు, సిబ్బందిని సత్కరించిన అధికారులు, నాయకులు వాకాడులో ఘనంగా రెవెన్యూ దినోత్సవం తిరుపతి జిల్లా వాకాడులోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రెవిన్యూ డేని ఘనంగా నిర్వహించారు. రెవిన్యూ డే ఉద్దేశ్యాన్ని తహసీల్దార్ రామయ్య, డిప్యూటీ తాసిల్దార్ సందీప్ కుమార్, ఆర్ ఐ అఖిల్ యాదవ్, ఎంపీడీఓ శ్రీనివాసులు క్షుణ్ణంగా వివరించారు. విశ్రాంత రెవిన్యూ ఉద్యోగులు, కూటమి నాయకులను సత్కరించారు. వాకాడు తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ బిజెపి కన్వీనర్…

Read More

మంచి చేసేదానికి మీ కోటంరెడ్డి ఎప్పుడూ సిద్ధం..

పొదుపు ఆర్పీలకు ట్యాబ్ లు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మంచి చేసేదానికి మీ కోటంరెడ్డి ఎప్పుడూ సిద్ధం… ప్రజలకు మంచి చేసేదానికి మీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో పొదుపు ఆర్.పి. లకు ట్యాబ్లను పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీతో కలసి…ఆర్పీలకు ట్యాబ్ లు…

Read More

ఘనంగా దాసరి విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

కేక్ కట్ సంబరాలు జరుపుకున్న టీడీపీ శ్రేణులు ఘనంగా దాసరి విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం టిడిపి సీనియర్ నాయకులు దాసరి విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు..ఈ కార్యక్రమానికి యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి విచ్చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పార్టీ శ్రేణుల మధ్య ఆయన కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు..హ్యాపీ బర్త్ డే విజయ…

Read More

నేటి వార్త మాలిక

క‌ల్తీలేని వార్త‌లు సంచ‌ల‌నం రేపే క‌థ‌నాలు యోగాంధ్ర విజయవంతంపై అధికారులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. కార్యక్రమానికి తరలి వచ్చే ప్రజల కోసం బస్సుల ఏర్పాట్లపై ఆయన అధికారులతో చర్చించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. తమపై పెత్తనం చలాయిస్తున్నాడన్న కోపంతోనే జైహింద్ సహానిని పరదేశి, రాంకేష్ లు హత్య చేశారని నవాబుపేట సీఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. నవాబుపేట పోలీసుస్టేషన్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. యోగాంధ్ర…

Read More

జర్నలిస్ట్ వేలమూరు శ్రీధర్ సేవలు ప్రశంసనీయం

కలెక్టర్ ఆనంద్ – సీనియర్ జర్నలిస్ట్ శ్రీధర్ కు రెవెన్యూ డే పురస్కారం జర్నలిస్ట్ వేలమూరు శ్రీధర్ సేవలు ప్రశంసనీయం… నాలుగు దశాబ్ధాల సీనియర్ జర్నలిస్టుగా, 15 ఏళ్లు కలెక్టరేట్ పాత్రికేయ ప్రతినిధిగా వేలమూరు శ్రీధర్ ఎనలేని సేవలు అందించారని జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రశంసించారు. రెవెన్యూ డే – 2025ని పురస్కరించుకొని…నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జర్నలిస్ట్శ్రీధర్ ని కలెక్టర్, జేసీ పలువురు అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీధర్ కి ప్రశంసా పురస్కారాన్ని…

Read More

ఒకే గ్రామానికి 130 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

ఇంటి నిర్మాణాలకు శంఖుస్థాపనలు చేసిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులు ఒకే గ్రామానికి 130 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో ఒక్క గ్రామానికి 130 ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు రామ్ సహాయం రఘురాం రెడ్డి, స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో స్వదహాగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు…

Read More

అండ‌గా ఉంటాం అధైర్య‌ప‌డ‌కండి

నెల్లూరు కేంద్ర కారాగారంలో కాకాణితో ఆదాల ములాఖ‌త్‌ అండ‌గా ఉంటాం అధైర్య‌ప‌డ‌కండి-నెల్లూరు కేంద్ర కారాగారంలో కాకాణితో ఆదాల ములాఖ‌త్‌ నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డితో ములాఖ‌త్ అయ్యి.. ప‌రామ‌ర్శించారు. ప‌లు విష‌యాలు, అంశాల‌పై ఇద్ద‌రూ చ‌ర్చించుకున్నారు. కాకాణికి ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డి ధైర్యం చెప్పారు. పార్టీతోపాటు జిల్లా నేత‌లంతా మీకు, మీ కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని.. మీరు అధైర్య‌ప‌డొద్దంటూ…

Read More

అల్లూరులో నెల‌రోజుల్లో.. ఏడు చోరీలు

తాజాగా అంజ‌య్య నాయుడు కాల‌నీలో ప‌డ్డ‌ దొంగ‌లు మ‌హేష్ నివాసంలో ప‌ది స‌వ‌ర్ల బంగారం, రూ.70వేలు న‌గ‌దు చోరీ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన బాధితులు వ‌రుస చోరీల‌తో పోలీసుల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దొంగ‌లు అల్లూరులో నెల‌రోజుల్లో.. ఏడు చోరీలుతాజాగా అంజ‌య్య నాయుడు కాల‌నీలో ప‌డ్డ‌ దొంగ‌లుమ‌హేష్ నివాసంలో ప‌ది స‌వ‌ర్ల బంగారం, రూ.70వేలు న‌గ‌దు చోరీపోలీసుల‌కు ఫిర్యాదు చేసిన బాధితులు వ‌రుస చోరీల‌తో పోలీసుల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దొంగ‌లు నెల్లూరు జిల్లా…..

Read More

29 పార్కులు…రూ. 7 కోట్లు

నెల్లూరు రూరల్ అభివృద్ధికి మంత్రి నారాయణ పూర్తి సహకారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి 30,37,38 డివిజన్లలో పార్కులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే 29 పార్కులు…రూ. 7 కోట్లు యాంకర్ పార్ట్ :రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న పార్కుల బాట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి నిర్వహించారు. స్థానిక ప్రజలతో కలసి ఆయన పార్కులకి శంఖుస్థాపన చేశారు. వాయిస్ వోవర్ :నెల్లూరు నగర నియోజకవర్గమే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి నారాయణ పూర్తి సహకారం అందిస్తున్నారని రూరల్…

Read More