
మోదీ గో బ్యాక్
ఏపీ ప్రజలకు మోసం చేసేందుకు మోదీ బుచ్చిలో ‘గో’ బ్యాక్ మోదీ కార్యక్రమం ఏపీ ప్రజలకు మోసం చేసేందుకు మోదీ బుచ్చిలో ‘గో’ బ్యాక్ మోదీ కార్యక్రమం ఎన్నికల హామీలు నెరవేర్చకుండా మోగాడే పేరిట ప్రజలను ఆకర్షించడానికి ప్రధాని మోడీ విశాఖపట్నంకు వస్తున్నారని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సీపీఎం పార్టీ నేతలు విమర్శించారు.. పట్టణంలో గోబ్యాక్ మోడీ నినాదంతో కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేయడానికి సన్నాహాలు…