టీచర్ల సేవలు ప్రశంసనీయం

ఘనంగా సైన్స్, హిందీ ఉపాధ్యాయుల పదవీ విరమణ సన్మాన సభ టీచర్ల సేవలు ప్రశంసనీయం… నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని జెబిఆర్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయులు షరీఫ్, హిందీ ఉపాధ్యాయులు రమణయ్యల పదవీ విరమణ సన్మాన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాధికారి నాయక్, కోవూరు మండల పరిషత్ ఉపాధ్యక్షులు శివుని నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు ఉపాద్యాయులను ఘనంగా సన్మానించారు. అతిధులు మాట్లాడుతూ…. ఉపాధ్యాయులు చేసిన సేవలను కొనియాడారు. పదవి…

Read More

నేటి వార్త మాలిక‌

క‌ల్తీలేని వార్త‌లు సంచ‌న‌లం రేపే క‌థ‌నాలు అప్పు చెల్లించలేదని చెట్టుకి కట్టేసి దాడి చేసిన బాధితురాలు శిరీషాకు సీఎం చంద్రబాబు అండగా నిలిచారు. సీఎం ప్రకటించిన రూ. 5 లక్షల చెక్కును కడ పీడీ వికాస్ మర్మత్, టీడీపీ నాయకులు ఆమె అందచేశారు. స‌ర్వేప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్‌లో ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సంత‌కం ఫోర్జరీ కేసులో సిట్ విచార‌ణ కూడా కొన‌సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి బుధ‌వారం నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న కాకాణి గోవ‌ర్థన్‌రెడ్డిని నెల్లూరు కోర్టుకు…

Read More

ముగ్గురిపై రెండు ఎలుగుబంట్లు దాడి

వెంకటగిరి ఆసుపత్రికి తరలింపు ముగ్గురిపై రెండు ఎలుగుబంట్లు దాడి… ముగ్గురు వ్యక్తులపై రెండు ఎలుగుబంట్లు దాడి చేశాయి. వీరిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి కోసం ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం మొక్కలపాడు గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు వెలుగొండ అటవీ ప్రాంతంలో కలప కోసం వెళ్లారు. వీరిపై రెండు ఎలుగుబంట్లు ఒక్క సారిగా దాడి చేశాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. ఎలుగుబంట్ల…

Read More

అంగన్వాడీ కార్యకర్తపై కత్తితో దాడి

దౌర్జన్యానికి పాల్పడిన వైసీపీ కో ఆప్షన్ మెంబర్ పై కఠిన చర్యలు తీసుకోవాలి కుప్పం టీడీపీ నాయకులు డిమాండ్ అంగన్వాడీ కార్యకర్తపై కత్తితో దాడి.. అంగన్వాడీ కార్యకర్త నజియాపై వైసీపీ కో ఆప్షన్ మెంబర్ అక్తర్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను తన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక వైద్యశాలకు తరలించారు. దౌర్జన్యానికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులతోపాటు టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తపై వైసీపీ…

Read More

ప్రమాదాల నివారణకు చర్యలు

ఏఎస్పేట క్రాస్ రోడ్డు ప్రమాదాల ప్రాంతాలను సందర్శించిన ఆర్డీవో ప్రమాదాల నివారణకు చర్యలు… రోడ్డు ప్రమాదాల నివారణకు వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని ఆత్మకూరు ఆర్డీవో పావని ఆదేశించారు. ఏఎస్పేట క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాల ప్రాంతాలను ఆమె అధికారులతో కలసి సందర్శించారు. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ఆత్మకూరు ఆర్డీవో పావని ఇతర శాఖల సిబ్బందితో కలిసి సందర్శించారు..ఏ.ఎస్.పేట క్రాస్ రోడ్డు వద్ద ఇటీవల రెండు రోడ్డు ప్రమాదాలు…

Read More

సంగంలో పొలం పిలుస్తోంది

రైతులకి పంటలసాగు, నీటి యాజమాన్య పద్దతులపై సూచనలు గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి రైతులకు సిసిఆర్సి కార్డులు ఇస్తామని జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి తెలిపారు. సంగంలో జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులకి పలు సూచనలు, సలహాలు చేశారు. నెల్లూరు జిల్లా సంగం మండలం తలుపురుపాడు గ్రామంలోని పంచాయితీ కార్యాలయంలో వ్యవసాయాధికారి శశిధర్ పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వ్యవసాయాధికారిని సత్యవాణి పాల్గొన్నారు. రైతులకు పంటల సాగు, నీటి యాజమాన్య…

Read More

కోర్టుకు.. కాకాణి

ఎంపీ మాగుంట సంత‌కం ఫోర్జరీ కేసులో విచార‌ణ‌ నెల్లూరు కోర్టు వ‌ద్ద ప‌టిష్ట భ‌ద్ర‌త‌ – చిరున‌వ్వుతో.. అంద‌ర్నీ ప‌ల‌క‌రిస్తూ.. కోర్టులోకి వెళ్లిన గోవ‌ర్థ‌న్‌రెడ్డి కోర్టుకు.. కాకాణి..!ఎంపీ మాగుంట సంత‌కం ఫోర్జరీ కేసులో విచార‌ణ‌నెల్లూరు కోర్టు వ‌ద్ద ప‌టిష్ట భ‌ద్ర‌త‌ చిరున‌వ్వుతో.. అంద‌ర్నీ ప‌ల‌క‌రిస్తూ.. కోర్టులోకి వెళ్లిన గోవ‌ర్థ‌న్‌రెడ్డి మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి బెయిల్ వ్య‌వ‌హారం ఓ కొలిక్కి రాక‌ముందే..కేసుల మీద కేసులు ఆయ‌న‌కు చుట్టుకుంటున్నాయి. వాటిని వేగ‌వంతంగా పూర్తి చేసి.. ఆయా కేసుల్లో శిక్ష…

Read More

ఆదర్శ గ్రామంగా కందలవారిపల్లి

డక్కిలిలో ధర్తి ఆబ జన్ భగిదరి అభియాన్ అవగాహన సదస్సు ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే కురుగొండ్ల ఆదర్శ గ్రామంగా కందలవారిపల్లి తిరుపతి జిల్లా డక్కిలి మండలం కందలవారిపల్లి గ్రామంలో ధర్తి ఆబ జన్ భగిదరి అభియాన్ అవగాహన సదస్సును అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వెంకటగిరి శాసన సభ్యులు కురుకొండ్ల రామకృష్ణ విచ్చేశారు. మండలం టీడీపీ నాయకులు, అధికారులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ… ధర్తి…

Read More

కాలువలో స్నానానికి దిగి వృద్ధుడి మృతి

బంగారుపేటకి చెందిన సత్తల బాలాజీగా గుర్తింపు కాలువలో స్నానానికి దిగి వృద్ధుడి మృతి తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని బంగారుపేట రెండో వార్డుకి చెందిన సత్తల బాలాజీ తెలుగుగంగ లింకు కాలువలో స్నానానికి వెళ్లి మృతి చెందాని పోలీసులు తెలిపారు. ఆయన వివరాల మేరకు బంగారుపేటకు చెందిన సత్తల బాలాజీ సోమవారం సాయంత్రం తెలుగుగంగ లింకు కాలువలో స్నానానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆయన గాలింపు చర్యలు చేపట్టారు. వెంటనే కుటుంబ…

Read More

డ్రోన్ నిఘాలో చిత్తూరు

బహిరంగ ప్రదేశాలు, మహిళల రద్దీ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా నుమానాస్పద కదలికలపై కట్టుదిట్టమైన నిఘా డ్రోన్ నిఘా చిత్తూరు… మహిళల భద్రతనూ చిత్తూరు జిల్లా ఎస్పీ వీఎన్ మణికంఠ చందోలు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా చిత్తూరు పట్టణంపై డ్రోన్ తో నిఘా పెట్టారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో వాకింగ్‌కు వెళ్లే మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఆయా ప్రాంతాల్లో డ్రోన్‌ల సహాయంతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీ టి….

Read More