శ్రీ చైతన్య స్కూల్ ని సీజ్ చేయాలి

ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఫీజు వసూళ్లు – తల్లిదండ్రుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోన్న స్కూల్ యాజమాన్యం – ఇందుకూరుపేట శ్రీ చైతన్య పాఠశాల ఎదుట ఎస్ఎఫ్ఐ నిరసన శ్రీ చైతన్య స్కూల్ ని సీజ్ చేయాలి ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్న శ్రీ చైతన్య స్కూల్ అనుమతిని వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా అధ్యక్షులు నరేంద్ర డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పరిధిలోని 6 వ మైలు వద్ద ఏర్పాటు…

Read More

మహిళను చెట్టుకి కట్టేశారు…చంద్రబాబు సీరియస్ అయ్యారు

శిరీషాను ఫోన్ లో పరామర్శించిన సీఎం – బాధిత మహిళకి రూ. 5 లక్షల ఆర్ధిక సాయం మహిళను చెట్టుకి కట్టేశారు…చంద్రబాబు సీరియస్ అయ్యారు చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకి కట్టేసిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. బాధిత మహిళ శిరీషను సీఎం ఫోన్ లో పరామర్శించారు. నారాయణపురంలో జరిగిన ఘటన గురించి మహిళను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని శిరీషకు ఆయన సూచించారు. వెంటనే…

Read More

నలుగురిపై అటెంప్ట్ టూ మర్డర్ కేసు

కుప్పం డీఎస్పీ పార్ధసారధి వెల్లడి నలుగురిపై అటెంప్ట్ టూ మర్డర్ కేసు.. నారాయణపురం గ్రామంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై కుప్పం డీఎస్పీ పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ… మునెప్ప, రాజా, వెంకటమ్మ, జగదీశ్వరి అనే నలుగురు బాధిత మహిళ శిరీషను చెట్టుకు కట్టి, కొట్టారన్నారు. వాట్సప్ లో ఫోటో రాగానే, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళపై దాడి చేసిన నలుగురిని అరెస్ట్ చేసి నలుగురిపై…

Read More

అప్పు తీర్చలేదని

మహిళను చెట్టుకి కట్టేసి చంపేస్తామంటూ బెదిరింపులు కుప్పం నారాయణపురంలో దారుణం అప్పు తీర్చలేదని… తీసుకున్న అప్పు తీర్చలేదని…ఓ మహిళను రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో చెట్టుకి కట్టేసిన అమానుష సంఘటన… చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల మేరకు…నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష వయస్సు (25) భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 3 సంవత్సరాల క్రితం 80,000 వేలు రూపాయలు అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చలేక భార్య…

Read More

డీడీ సేవలు మరువలేనివి

బదిలీపై వెళ్లడం బాధాకరం డిప్యూటీ డైరెక్టర్ సదారావును ఘనంగా సన్మానించిన జర్నలిస్టులు డీడీ సేవలు మరువలేనివి… నెల్లూరు జిల్లా సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి సదారావు విశాఖపట్నంకి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో ఆయన్ని జర్నలిస్టులు, కెమెరామెన్లు, ఫోటోగ్రఫర్లు శాలువాలతో ఘనంగా సన్మానించారు. నెల్లూరు కలెక్టరేట్ లో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా సదారావు గత రెండేళ్లుగా జర్నలిస్టులకి ఎనలేని సేవలు అందించాలని జర్నలిస్టులు కొనియాడారు. ఆయన బదిలీపై…

Read More

జూలూరుపాడులో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్

పాల్గొన్న అధికారులు, రైతులు జూలూరుపాడులో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నరసాపురం రైతు వేదికలో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు, మండల డెవలప్మెంట్ అధికారి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు మేలు జరిగేటువంటి సందేశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి దీపక్ ఆనంద్, ఎంపీడివో కరుణాకర్ రెడ్డి, ఏపీవో తులసీరామ్, వ్యవసాయ…

Read More

చిత్తూరులో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా

తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలంటూ డిమాండ్ చిత్తూరులో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా… తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కారు. సీఐటీయూ ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంగన్ వాడీ జిల్లా అధ్యక్షురాలు షకీలా, జిల్లా కోశాధికారి సృజన మాట్లాడుతూ… ప్రభుత్వం పథకాలు తమకు ఏమీ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై రాష్ట్ర ప్రభుత్వం…

Read More

కూటమిలో పెరిగిపోయిన అవినీతి

వెంకటగిరిలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కూటమిలో పెరిగిపోయిన అవినీతి… మన్నవరం బెల్ పరిశ్రమ పనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ…తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో పోలేరమ్మ ఆర్చి వద్ద కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్, నిరసన చేపట్టారు. స్థానిక యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వైఫల్యం చెందిందని అన్నారు….

Read More

3,4,5 తరగతుల తరలింపు ఆపాలి

బాలాయపల్లిలో నిరసనకు దిగిన విద్యార్థులు, తల్లిదండ్రులు 3,4,5 తరగతుల తరలింపు ఆపాలి తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం అలిమిలి గ్రామ అరుంధతివాడ ప్రాధమిక పాఠశాలలో 35 మంది విద్యార్దులు చదువు కుంటున్నారు. గ్రామంలోనే పాఠశాల ఉండాలని… వేరే గ్రామానికి వెళ్ళి తమ పిల్లలు చదువు కొనసాగించలేరని అలిమిలి అరుంధతివాడ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. మా గ్రామంలోని పాఠశాలలో చదువుతున్న 3,4,5 తరగతుల పిల్లలను సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్నూరు గ్రామంలోని పాఠశాలకు వెళ్ళేలా…

Read More

చంద్రబాబు మాటలు..ఆయన నీచ సంస్కృతికి నిదర్శనం

ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ నేతలతో కలసి జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం.. పుస్తకావిష్కరణ చంద్రబాబు మాటలు..ఆయన నీచ సంస్కృతికి నిదర్శనం 143 హామీలు గుప్పించి చంద్రబాబు ప్రజలను నిలువునా మోసం చేశారని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో ఆయన వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం.. పుస్తకాన్ని ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం…అబద్ధపు…

Read More