సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలి

అధికారుల్ని ఆదేశించిన కలెక్టర్ ఆనంద్ – నెల్లూరు కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పూర్తి సంతృప్త స్థాయిలో ప్రజలకు అందించాలని జిల్లా కలెక్టర్‌ ఒ. ఆనంద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్‌లో పిజిఆర్‌ఎస్‌ అర్జీలు, ఉపాధిహామీ, హౌసింగ్‌, పిఎం సూర్యఘర్‌ యోజన పథకం, యోగాంధ్ర మొదలైన అంశాలపై సబ్‌కలెక్టరు, ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపిడీవోలు, తహశీల్దార్లతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా…

Read More

విజయదశమి నాటికి లబ్ధిదారులకు గృహాలు అందజేస్తాం

కమిషనర్ వైవో నందన్ – కార్పొరేషన్ గ్రీవెన్స్ లో వినతులు స్వీకరించిన అధికారులు విజయదశమి నాటికి లబ్ధిదారులకు గృహాలు అందజేస్తాం నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని టిడ్కో గృహాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేసి, విజయదశమి నాటికి బి,సి కేటగిరీల డబల్ బెడ్ రూమ్ గృహాలను లబ్ధిదారులకు అందించనున్నామని కమిషనర్ వై.ఓ నందన్ తెలియజేశారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన అధికారులతో కలసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ…

Read More

ఆటో దొంగలు అరెస్ట్

మూడు ఆటోలు, ఆటో విడిభాగాలు స్వాధీనం చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ CI మహేశ్వర ఆటో దొంగలు అరెస్ట్… చిత్తూరు పట్టణం పరిసర ప్రాంతాలలో ఆటోలు దొంగతనం చేసిన తిరుపతికి చెందిన ఇద్దరు దొంగల అరెస్టు చేసినట్లు చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ CI మహేశ్వర తెలిపారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ. 10,50,000/- విలువ కలిగిన 3 ఆటోలు, ఒక ఆటో విడి భాగాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ముద్దాయిలు తిరుపతికి…

Read More

ప్ర‌ప్ర‌థ‌మంగా తిరుమ‌ల స‌ప్త‌గిరుల ప‌రిక్ర‌మ యాత్ర‌

-మ‌హ‌ర్షి మ‌హేశ్ వేదిక్‌, మంత్ర రాజ పీఠంవారితో క‌ల‌సి శ్రీ‌కారం చుట్టిన ఆదిశంక‌ర విశ్వ‌విద్యాల‌యం మూడు రోజుల‌పాటు 310 కిలోమీట‌ర్ల స‌ప్త‌గిరుల యాత్ర‌ యాత్ర‌లో పాల్గొన్న వంకి పెంచ‌ల‌య్య‌, పీఠాధిప‌తి, ఆయా వర్సిటీల సిబ్బంది, భ‌క్తులు ప్ర‌ప్ర‌థ‌మంగా తిరుమ‌ల స‌ప్త‌గిరుల ప‌రిక్ర‌మ యాత్ర‌-మ‌హ‌ర్షి మ‌హేశ్ వేదిక్‌, మంత్ర రాజ పీఠంవారితో క‌ల‌సిశ్రీ‌కారం చుట్టిన ఆదిశంక‌ర విశ్వ‌విద్యాల‌యంమూడు రోజుల‌పాటు 310 కిలోమీట‌ర్ల స‌ప్త‌గిరుల యాత్ర‌యాత్ర‌లో పాల్గొన్న వంకి పెంచ‌ల‌య్య‌, పీఠాధిప‌తి, ఆయా వర్సిటీల సిబ్బంది, భ‌క్తులు తిరుమల సప్తగిరుల…

Read More

ప్రజా సమస్యలపై గళమెత్తిన ప్రజా సంఘాలు

కావలి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నాలు, నిరసనలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం నాయకుల డిమాండ్ ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలని విద్యార్థి సంఘాల ఆందోళన తల్లికి వందనం దళిత పిల్లలకు అన్యాయం జరుగుతుందని దళిత సంఘర్షణ సమితి నిరసన ప్రజా సమస్యలపై గళమెత్తిన ప్రజా సంఘాలు కావలి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నాలు, నిరసనలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం నాయకుల డిమాండ్ ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలని విద్యార్థి సంఘాల ఆందోళన…

Read More

విద్యార్థుల ఆపరేషన్ సింధూర్

కావలిలోని రెడ్ ఫీల్డ్ పాఠశాల పునః ప్రారంభం సందర్భంగా ఆపరేషన్ సింధూర్ పై విద్యార్థుల డ్రామా భారతదేశ సైనిక శక్తిపై అవగాహన కలిగేలా విద్యార్థుల డ్రామా అని తెలిపిన ప్రిన్సిపాల్ విద్యార్థుల ఆపరేషన్ సింధూర్ పాఠశాల పున: ప్రారంభం సందర్భంగా ఆపరేషన్ సింధూర్ డ్రామాను విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శించారు. మన సైనిక శక్తిపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు విద్యార్థులచే డ్రామా కార్యక్రమం చేపట్టినట్లు రెడ్ ఫీల్డ్ పాఠశాల ప్రిన్సిపాల్ అభినవ్ తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణం…

Read More

పోర్ట్ రాకుండా అడ్డుకుంది సీఎం చంద్రబాబే

కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ పోర్ట్ రాకుండా అడ్డుకుంది సీఎం చంద్రబాబే దుగ్గరాజుపట్నం పోర్ట్ మన ప్రాంతానికి రాకుండా సీఎం చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు. పోర్టు నిర్మాణం జరిగి ఉంటే రైతులు, నిరుద్యోగులు ఆర్థికంగా,ఉపాధి పరంగా బలోపేతం అయ్యేవారని ఆయన అన్నారు. సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు పోర్ట్ రానివ్వకుండా నీరుగార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో ప్రభుత్వ శాఖలు అవినీతితో నిండిపోయాయని చింతామోహన్ విమర్శించారు. తిరుపతి జిల్లా…

Read More

నారాయణ మెడికల్ కాలేజీలో యోగాంధ్ర

యోగా నిపుణుల నేతృత్వంలో వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు నారాయణ మెడికల్ కాలేజీలో యోగాంధ్ర నెల్లూరు చింతారెడ్డిపాళెంలోని నారాయణ మెడికల్ కళాశాల క్యాంపస్ లో…. యోగాంధ్ర 2025 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, బోధనా సిబ్బంది, ఆరోగ్యాభిలాషులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారందరి చేత… అనుభవజ్ఞులైన యోగా నిపుణుల నేతృత్వంలో వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు వేయించారు. సహజ చికిత్సా పద్ధతులపై నేచురోపతి సెషన్లు, ఆహార నియమాలు, జీవనశైలి మార్పులపై అవగాహన కల్పించారు. సంప్రదాయ వైద్య పద్ధతులను ఆధునిక…

Read More

త్వరలో వీపీఆర్ నేత్ర

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రామచంద్రాపురంలో పార్టీ నాయకులతో‌ కలసి డ్రైన్ శంకుస్థాపన ఎంపీ నిధులతో త్వరలోనే సచివాలయ నిర్మాణం త్వరలో వీపీఆర్ నేత్ర ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి.. రామచంద్రాపురంలో పార్టీ నాయకులతో‌ కలసి డ్రైన్ శంకుస్థాపన.. ఎంపీ నిధులతో త్వరలోనే సచివాలయ నిర్మాయ.. బుచ్చిరెడ్డిపాళెంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పర్యటించారు.పట్టణంలోని 20వ వార్డు రామచంద్రపురంలో డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు,కూటమి నాయకులు ఆమె కు ఘన స్వాగతం పలికారు. స్థానిక ప్రజలు పలు…

Read More

ఆరోగ్య సమస్యలకి యోగా ఒక్క చక్కని సమాధానం

ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా యోగా చేయాలి ఎమ్మెల్యే కురుగొండ్ల, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కార్తిక్ పెంచలకోనలో సామూహిక యోగాంధ్ర ఆరోగ్య సమస్యలకి యోగా ఒక్క చక్కని సమాధానం ఆరోగ్య సమస్యల్ని యోగా ఒక్క చక్కని సమాధానం అని, ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా యోగా చేయాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ కార్తీక్ లు పిలుపునిచ్చారు. పెంచలకోన క్షేత్రంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో వారు పాల్గొని యోగాసనాలు వేశారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో…నెల్లూరు…

Read More