జూన్ 23న వీఆర్ హైస్కూల్ లాంఛనంగా ప్రారంభం

అడ్మిషన్లను ప్రారంభించిన మంత్రి నారాయణ తల్లిదండ్రులు, విద్యార్థులతో కిక్కిరిసిన వీఆర్ హైస్కూల్ ప్రాంగణం జూన్ 23న వీఆర్ హైస్కూల్ లాంఛనంగా ప్రారంభం వీ ఆర్ పాఠశాలను తిరిగి ప్రారంభించి ఎన్నికల సమయంలో నెల్లూరు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని మంత్రి నారాయణ గుర్తు చేశారు. నెల్లూరులోని వీఆర్ హైస్కూల్లో అడ్మిషన్ల ప్రక్రియను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. దీంతో అడ్మిషన్లు పొందిన… అడ్మిషన్ల కోసం వచ్చిన తల్లిదండ్రులు, విద్యార్థులతో వి ఆర్ హైస్కూల్ కిటకిట లాడింది. మంత్రి నారాయణ,…

Read More

ప్రతీ ఒక్కరూ యోగా చేయాలి..

కంగుందిలో యోగాంధ్ర ప్రతీ ఒక్కరూ యోగా చేయాలి… చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని పర్యాటక ప్రాంతమైన కంగుందిలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారులు, ప్రజలతో కలసి ఆయన యోగాసనాలు వేశారు. అనంతరం పీఎస్ మునిరత్నం మాట్లాడుతూ యోగా చేయడాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం పొందవచ్చని చెప్పారు. ఈ…

Read More

ఘనంగా తెలంగాణా డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు

జూలూరుపాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు ఘనంగా తెలంగాణా డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ జిల్లా నాయకులు వెంకటరెడ్డి, మండల అధ్యక్షులు మంగీలాల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ అభిమానులు జై కాంగ్రెస్ జై భట్టి…

Read More

పేదల ఆరోగ్య సంరక్షణే ధ్యేయం

సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా 39 మందికి లబ్ది చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పేదల ఆరోగ్య సంరక్షణే ధ్యేయం కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలు కల్పిస్తూ.. వారికి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. 39 మంది లబ్ధిదారులకి రూ. 34 లక్షల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ సనిధి చెక్కులను ఆమె పంపిణీ చేశారు. పేద ప్రజల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోవూరు…

Read More

సీఎం హామీని అమలు చేస్తాం

రొట్టెల పండుగకి అన్నీ ఏర్పాట్లు – మంత్రి నారాయణ రొట్టెల పండుగ ఏర్పాట్లపై ఎమ్మెల్యే, నుడాచైర్మన్, అధికారులతో మంత్రి సమీక్ష సీఎం హామీని అమలు చేస్తాం… జులై 6 నుంచి జరగనున్న బారాషహిద్ రొట్టెల పండుగ ఏర్పాట్లపై ఎమ్మెల్యే కోటంరెడ్డి, నుడా చైర్మన్ శ్రీనివాసులురెడ్డి, అధికారులతో కలసి మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు ఏర్పాట్లు, కమాండ్ కంట్రోల్ రూమ్, ఇతర ముఖ్య విషయాలపై సుదీర్ఘగంగా చర్చించారు. నెల్లూరు బారాషహీద్ దర్గాలో త్వరలో జరగనున్న రొట్టెల…

Read More

హ్యాపీ బర్త్ డే నారాయణ సార్…

కార్పొరేషన్లో ముందస్తు మంత్రి నారాయణ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి అందరికి పంచి పెట్టిన నారాయణ హ్యాపీ బర్త్ డే నారాయణ సార్… రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ జన్మదినం సందర్భంగా… ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చంద్రశేఖర్ రెడ్డీ ,కంభం విజయరామి రెడ్డి, నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకానాధ్ ,కార్పొరేటర్లు ,జిల్లా అధికారులు, పోలీసు అధికారులు నారాయణను కలసి పుట్టిన…

Read More

భార‌త్ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది..!

వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం బీజేపీ క‌న్విన‌ర్ నాయుడు భార‌త్ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది..! వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం బీజేపీ క‌న్విన‌ర్ నాయుడు భారత్ అన్ని రంగాల్లో.. అభివృద్ధి ప‌థంలో పోటీపడి.. పేదరికం నుంచి ఐదు కోట్ల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ప్రధానమంత్రి మోడీదని, పట్టణ గ్రామీణ ప్రాంతాలలో పేదరికం లేకుండా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ప‌రుగులు తీస్తోందిని.. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం బిజెపి కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు అన్నారు. ఈమేర‌కు ఆయ‌న వెంక‌ట‌గిరిలోని పార్టీ…

Read More

నీట్ ఫ‌లితాల్లో నారాయ‌ణ విజ‌యవిహారం

నీట్ ఫ‌లితాల్లో అత్యుత్త‌మ ర్యాంకులు సాధించిన నారాయ‌ణ విద్యార్థులు విద్యార్థులు, త‌ల్లిదండ్రుల‌ను అభినందించిన వీబీఆర్‌_ నీట్ ఫ‌లితాల్లో నారాయ‌ణ విజ‌యవిహారంనీట్ ఫ‌లితాల్లో అత్యుత్త‌మ ర్యాంకులు సాధించిన నారాయ‌ణ విద్యార్థులు విద్యార్థులు, త‌ల్లిదండ్రుల‌ను అభినందించిన వీబీఆర్‌ విడుద‌లైన నీట్‌-2025 ఫ‌లితాల్లో.. నారాయ‌ణ విజ‌య‌విహారం చేసింద‌ని.. జాతీయ‌స్థాయి ఓపెన్ క్యాట‌గిరిలో 161, 253, 323, 515, 546, 804, 955, 962 ర్యాంకుల‌తో 1000లోపు 9 ర్యాంకులు.. అలాగే.. వివిధ కేట‌గిరిల‌లో 100లోపు 13, 17, 38 ర్యాంకులు సాధించి…

Read More

ఘ‌నంగా మంత్రి జ‌న్మదిన వేడుక‌లు

68 కేజీల కేకు క‌ట్‌చేసి సంబ‌రాలు ఘ‌నంగా మంత్రి జ‌న్మదిన వేడుక‌లు68 కేజీల కేకు క‌ట్‌చేసి సంబ‌రాలు రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ జ‌న్మదినం సంద‌ర్భంగా అర్థరాత్రి నారాయ‌ణ క్యాంపు కార్యాల‌యంలో జ‌న్మదిన వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యద‌ర్శి దొడ్డప‌నేని రాజా నాయుడు ఆధ్వర్యంలో.. మంత్రితో 68 కేజీల కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. త‌మ అభిమాన నేత నారాయ‌ణ‌కు పుట్టిన రోజు శుభాకాంక్షులు తెలియ‌జేసేందుకు పార్టీ నాయ‌కులు, కార్యక‌ర్తలు,…

Read More

నేటి వార్త మాలిక‌

క‌ల్తీలేని వార్త‌లు సంచ‌ల‌నం రేపే క‌థ‌నాలు ప్రసిద్ద బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగకు ఘనమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సంబంధిత అధికారులకు సూచించారు. పండుగ ఏర్పాట్లు, కమాండ్ కంట్రోల్ రూమ్ తదితర అంశాలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి, నుడా చైర్మన్ శ్రీనివాసులురెడ్డి, అధికారులతో కలసి ఆయన సమీక్షించారు. వెన్నుపోటు పరిపాలనకు చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ గా మారారని ఎమ్మెల్సీ చంద్రశేఖ‌ర్‌రెడ్డి ధ్వజ‌మెత్తారు. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అనే మోసం అనే పుస్తకాన్ని…

Read More