నేటి వార్త మాలిక‌

క‌ల్తీ లేని వార్త‌లు సంచ‌ల‌నం రేపే క‌థ‌నాలు_ హౌసింగ్, రెవెన్యూ అధికారులతో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పేదలకు న్యాయం చేసే దిశగా చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం పథకం ద్వారా నేటికీ ఒక బిడ్డకు కూడా తల్లికి వందనం నగదు జమ కాలేదని, ఇది తల్లికి వందనం కాదు…తల్లికి వంచన పథకం అని వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి…

Read More

చరిత్రను తిరగరాసిన చంద్రబాబు

ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న సీఎం తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం నగదు జమ 47వ డివిజన్ సచివాలయంలో తల్లికి వందనం జాబితాను పరిశీలించిన టీడీపీ నేతలు చరిత్రను తిరగరాసిన చంద్రబాబు తల్లికి వందనం పథకం అర్హుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆయా సచివాలయాల్లో అర్హుల జాబితాను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం 47వ డివిజన్ లోని సచివాలయంలో జరుగుతున్న తల్లికి వందనం జాబితా పరిశీలన ప్రక్రియను… టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర…

Read More

ఓవెల్ 14లో ఘనంగా ఫాదర్స్ డే

విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆటల పోటీలు – తల్లిదండ్రులకు పాదపూజ చేసిన విద్యార్థులు ఓవెల్ 14లో ఘనంగా ఫాదర్స్ డే అంతర్జాతీయ ఫాదర్స్ డే వేడుకలు ఓవెల్ 14 స్కూల్లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల మధ్య అనివాభావ సంబంధాన్ని మరింత పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహద పడుతాయని ప్రిన్సిపాల్ రామాంజనేయులు చెప్పారు. నెల్లూరు పొదలకూరురోడ్డులోని ఓవెల్ 14 పాఠశాలలో ఫాదర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. అంతర్జాతీయ ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు…

Read More

ఎక్స్‌పోజింగ్‌ ఉంటుంది

ఎక్స్‌పోజింగ్‌లో డీసెన్సీ ఉంటే రెస్పెక్ట్ ఉంటుంది ఫ్యాషన్ షోలో న్యూడిటీ అంటే వల్గారిటీ అని నా అభిప్రాయం పిన్ చేసి ఎక్స్‌పోజింగ్‌ చేయాలంటే ఒప్పుకోను మిస్ టీన్ సూపర్ గ్లోబ్ క్వీన్ ఇండియా 2025 విజేత సాధికా అన్సారీతో చిట్ చాట్ ఎక్స్పోజింగ్ ఉంటుంది…

Read More

విమాన ప్రమాదం..మాటలకందని విషాదం

మృతులకు చిత్తూరు నియోజకవర్గ వైయస్ఆర్సీపీ నివాళులు గాంధీ సర్కిల్‌ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ విమాన ప్రమాదం..మాటలకందని విషాదం మృతులకు చిత్తూరు నియోజకవర్గ వైయస్ఆర్సీపీ నివాళులు.. గాంధీ సర్కిల్‌ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ..

Read More

అన్నదాత సుఖీభవ ప్రతీ రైతుకి అందాలి

వ్యవసాయ శాఖాధికారి ఏడీఏ అనిత_ అన్నదాత సుఖీభవ ప్రతీ రైతుకి అందాలి అన్నదాత సుఖీభవ పథకం ప్రతీ రైతుకి అందేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారి ఏడీఏ అనిత సూచించారు. కోవూరులోని ఎంపీడీవో కార్యాలయంలో ఆమె వ్యవసాయ శాఖ అధికారులు, వీఏఏలతో సమావేశం నిర్వహించారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం ప్రజా పరిషత్ కార్యాలయలో వ్యవసాయ శాఖ అధికారి ఏ డి ఏ అనిత ఆధ్వర్యంలో మండల, గ్రామస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల…

Read More

బాధితుల్ని పరామర్శించిన సోమిరెడ్డి.

మెరుగైన వైద్యం అందించాలని అధికారులకి సూచన బాధితుల్ని పరామర్శించిన సోమిరెడ్డి… రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులకి మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైద్యాధికారులకి సూచించారు. నెల్లూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లి సమీపంలోని మల్లుగుంట సంఘం వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులు నెల్లూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెళ్లి పరామర్శించారు. వారి…

Read More

మునెల్లపల్లిలో టీబీ ముక్త భారత్

గ్రామస్థులకి అవగాహన కల్పించిన వైద్యాధికారులు గ్రామ సర్పంచ్ అధ్యక్షతన ప్రత్యేక అవగాహన కార్యక్రమం మునెల్లపల్లిలో టీబీ ముక్త భారత్ అన్నమయ్య జిల్లా కలికిరి మండలం మునెల్లపల్లి పంచాయతీలో టి. బి ముక్త్ భారత్ కాంపెయిన్ కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్ జహిదా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వైద్యాధికారులు పాల్గొని టీబీ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ… రెండు వారాలకు పై బడి దగ్గు,…

Read More

వీపీఆర్ లో విలువలతో కూడిన విద్య

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి_ _విపిఆర్ విద్య పాఠశాలలో విద్యార్థులకు కిట్ల పంపిణీ_ వీపీఆర్ లో విలువలతో కూడిన విద్య… ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయికి రావాలని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆకాంక్షించారు. వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకి స్కూల్ కిట్లను ఆమె పంపిణీ చేశారు. విలువలతో కూడిన విద్యను అందించడమే విపిఆర్ విద్య పాఠశాల లక్ష్యమని, ఆ లక్ష్య సాధనకు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…

Read More

ఈద్గా అభివృద్ధికి రూ. 1 లక్ష విరాళం

_కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం సందర్భంగా నిర్ణయం తండ్రి పేరుతో ప్రతీ సంవత్సరం విరాళం అందచేస్తానన్న ఖాజా మొహిద్దీన్ ఈద్గా అభివృద్ధికి రూ. 1 లక్ష విరాళం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు సయ్యద్ ఖాజా మొహిద్దీన్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సంవత్సరం పూర్తయిన సందర్భంగా మొహిద్దీన్ తండ్రి సయ్యద్ రసూల్ సాహెబ్…

Read More