
నేటి వార్త మాలిక
కల్తీ లేని వార్తలు సంచలనం రేపే కథనాలు_ హౌసింగ్, రెవెన్యూ అధికారులతో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పేదలకు న్యాయం చేసే దిశగా చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం పథకం ద్వారా నేటికీ ఒక బిడ్డకు కూడా తల్లికి వందనం నగదు జమ కాలేదని, ఇది తల్లికి వందనం కాదు…తల్లికి వంచన పథకం అని వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి…