అర్హులందరికి ఇళ్ల స్థలాలు కేటాయించండి

హౌసింగ్, రెవెన్యూ అధికారుల సమీక్షించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అర్హులందరికి ఇళ్ల స్థలాలు కేటాయించండి హౌసింగ్, రెవెన్యూ అధికారులతో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పేదలకు న్యాయం చేసే దిశగా చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సొంత ఇళ్ళులేని నిరుపేదలను గుర్తించి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచించారు. నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని ఆమె నివాసంలో హౌసింగ్, రెవెన్యూ…

Read More

రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

సంగం మండల వ్యవసాయాధికారిగా బాధ్యతలు స్వీకరించిన శశిధర్ రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన రైతులు రైతు సేవా కేంద్రాలలో ఈకేవైసి చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి గా శశిధర్ తెలిపారు. సంగం మండల వ్యవసాయాధికారిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. సంగం వ్యవసాయ శాఖ కార్యాలయంలో మండల వ్యవసాయాధికారి గా శశిధర్ బాధ్యతలు స్వీకరించారు.సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న వ్యవసాయాధికారి శ్రీహరి బుచ్చిరెడ్డిపాలెం కి బదిలీ అవగా..చేజర్ల లో పనిచేస్తున్న శశిధర్…

Read More

అక్రమ రేషన్ బియ్యం పట్టివే

రెండున్నర టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు అక్రమ రేషన్ బియ్యం పట్టివేత… నెల్లూరు జిల్లా సంగంలో పోలీస్ లు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ లకు రాబడిన సమాచారం మేరకు సంగం జాతీయ రహదారిపై వాహనాన్ని వెంబడించి సంగం బుచ్చి టోల్ ప్లాజా మధ్యలో రేషన్ బియ్యం వాహనాన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సుమారు రెండున్నర టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని..కేసు నమోదు…

Read More

విమాన ప్రమాదం బాధాకరం..

తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం ఇందుకూరుపేట కూటమి నేతలు విమాన ప్రమాదం బాధాకరం… గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఇందుకూరుపేట మండల కూటమి నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ లోని మేఘాని నగర్ లోని BJ మెడికల్ కాలేజీ మెస్ పై విమానం కూలడం తో విమానం లోని ప్రయాణికుల తో పాటు మెస్ లోన మెడికోలు మరణించడం బాధాకరమన్నారు….

Read More

అపార్ధం చేసుకున్నాం.

డాక్టర్ తప్పిదం లేదు_ _క్షమాపణ కోరిన బాలిక తల్లిదండ్రులు_ అపార్ధం చేసుకున్నాం… ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలలో మెడికల్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ మైనర్ బాలిక పట్ల అనుచిత ప్రవర్తన చేశారంటూ డాక్టర్ పై దౌర్జన్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. బాలిక తల్లిదండ్రులు వైద్యశాల సిబ్బందితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేవలం అపార్థం జరిగిపోవడం వలన ఆ గందరగోళానికి ఆస్కారం కలిగిందని డాక్టర్ ఎలాంటి తప్పు లేదని క్షమాపణ కోరారు. చిన్న పిల్ల కావటం వల్ల…

Read More

భారీగా దోచేశారు..

కారు అద్దాల పగులగొట్టి మరీ రూ. 8.90 లక్షల నగదు అపహరణ ఆత్మకూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద ఘటన_ భారీగా దోచేశారు… నెల్లూరు జిల్లా ఆత్మకూరు సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయ వద్ద భారీ చోరీ జరిగింది. ఏఎస్‌పేటకు చెందిన చిలకపాటి శ్రీను అనే వ్యక్తి చెందిన స్థలాన్ని అదే గ్రామానికి చెందిన సభా బేగం అనే మహిళకు అమ్మేందుకు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్దకు వచ్చారు. నగదు తీసుకుని తన కారులో ఉంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ…

Read More

మూడేళ్ల చిన్నారికి ఎండోస్కోపి స్టంట్

ఆపరేషన్ ను విజయవంతం చేసిన నెల్లూరు నారాయణ వైద్యులు_ మూడేళ్ల చిన్నారికి ఎండోస్కోపి స్టంట్ మూడేళ్ల చిన్నారికి శస్త్ర చికిత్స అవసరం లేకుండా ఎండోస్కోపీతోనే చికిత్సను విజయవంతం చేశామని మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఎంజీ శ్రీనివాస్ తెలిపారు. నెల్లూరులోని నారాయణ హాస్పిటల్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలియజేశారు. ప్రకాశం జిల్లా పామూరు ప్రాంతానికి చెందిన ఓబుల లక్ష్మీదేవి అనే మూడేళ్ల పాప గత వారం రోజులుగా విపరీతమైన కడుపునొప్పి, వాంతులతో ఇబ్బంది పడుతోంది….

Read More

కూటమి వన్ ఇయర్ సంబరం

కావలిలో ఐదేళ్ల విధ్వంసం పాలనకు చెక్ పెట్టి ప్రగతి, సంక్షేమంతో కూటమి పాలన పరుగులు ఎమ్మెల్యే, కూటమి నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు_ కూటమి వన్ ఇయర్ సంబరం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్బంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కూటమి నాయకులు బుదవారం సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద భారీ కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ… కూటమి పాలన…

Read More

సంగంలో టీడీపీ సంబరాలు..

కూటమి పాలన ఏడాదైన సందర్భంగా కేక్ కటింగ్_ సంగంలో టీడీపీ సంబరాలు… కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా…టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. బస్టాండ్ సెంటర్లో కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. నెల్లూరు జిల్లా సంగం బస్ స్టాండ్ సెంటర్ లో టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తైన సందర్భంగా టీడీపీ నాయకులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సీఎం…

Read More

మోగిన బడి గంట..

సంగంలో పునః ప్రారంభమైన పాఠశాలలు_ మోగిన బడి గంట… నెల్లూరు జిల్లా సంగం మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు బడిబాట పట్టారు. ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు తరగతి గదులలో విద్యార్థులకు దిశా నిర్దేశం చేసి.. పాఠ్యాంశాలు బోధించారు. దాంతో పాఠశాలల్లో విద్యార్థులతో సందడి వాతావరణం నెలకొంది.

Read More