వ‌రుస కేసుల‌తో కాకాణి ఉక్కిరిబిక్కిరి..!

గుంటూరు CID పోలీసుల అదుపులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి – సోమిరెడ్డి ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడంపై కాకానిపై కేసు నమోదు – ఈ కేసులో గుంటూరు సిఐడి పోలీసులు పిటి వారెంట్ – కాకానిని గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు – ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్‌లో ఉన్న గోవ‌ర్థ‌న్‌రెడ్డి – కాకాణిపై గ‌త శ‌నివారం రాత్రి మ‌రో రెండు కేసులు న‌మోదు వ‌రుస కేసుల‌తో…

Read More

ఆయన ఎస్సీ కాదు

తమను తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తున్నాడు అధికారులే న్యాయం చేయాలి కలెక్టరేట్లో అధికారులకి వినతి పత్రం అందచేసిన మహిళలు కలువాయికి చెందిన రేవూరి యానాదయ్య తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని…ఇదేమని ప్రశ్నిస్తే ఎస్సీ కేసులు పెడుతానని బెదిరిస్తున్నాడని…నెల్లూరు జిల్లా కలువాయికి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారికి వినతి పత్రం అందచేశారు. యానాదయ్య ఎస్సీ కాదని ఆరోపించారు. అసలు ఎస్సీనే…

Read More

రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమమే సీఎం లక్ష్యం

ఎంపీ వేమిరెడ్డి_ _స్వర్ణాంధ్ర విజన్‌ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు_ రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమమే సీఎం లక్ష్యం… ప్రపంచంలోనే ఎక్కడా లేని మోడల్‌ పి-4 అని, ఈ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టి రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి బాటలు వేస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. స్వర్ణాంధ్ర-2047 విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర విజన్‌ కార్యాలయాలను సోమవారం అమరావతి సచివాలయం…

Read More

పంచాయతీ స్థలం ఆక్రమించినా

పట్టించుకోని అధికారులు నెల్లూరు కలెక్టరేట్ గ్రీవెన్స్ లో అధికారులకి వినతి పత్రం అందచేసిన బాధితుడు పంచాయతీ స్థలం ఆక్రమించినా… నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఇందుకూరుపేట మండలం మేనాటివారిపాలెంలో గ్రామంలోని సిమెంటు రోడ్డుని స్థానికంగా ఉంటున్న కొందరు ఆక్రమించి వ్యాపారం చేసుకుంటున్నారని బాధితుడు తమ్మిరెడ్డి మాధవయ్య ఆరోపించారు. ఈ మేరకు ఆయన నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ లో అధికారులకి వినతి పత్రం అందచేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సిమెంటు రోడ్డుని ఆక్రమించి టెంకాయల వ్యాపారం…

Read More

రాష్ట్రంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు

రాష్ట్రంలో ఎమర్జెన్సీరాష్ట్రంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు రాష్ట్రంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు కూటమి పాలనలో రాష్ట్రంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితిలు కనిపిస్తున్నాయని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మీడియాపై సీఎం చంద్రబాబు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షిటీవీ డిబేట్‌లో పాల్గొన్న జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను ఒక ప్రణాళిక ప్రకారం వివాదంగా మార్చి, సంబంధం లేని సీనియర్ పాత్రికేయుడు…

Read More

కోవూరులో యోగాంధ్ర ర్యాలీ

యోగాపై ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు కోవూరులో యోగాంధ్ర ర్యాలీ… నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా అధికారులు యోగా ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ నుండి గ్రామంలో యోగాంద్ర ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నిర్మాణానంద బాబా ఎంపీడీవో శ్రీహరి పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మండలంలోని ప్రతి సచివాలయం వద్ద ర్యాలీ నిర్వహించామని తెలిపారు. 21వ తేదీ యోగ దినోత్సవం సందర్భంగా మండలంలోని…

Read More

సంగంలో యోగాంధ్ర ర్యాలీ

ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా యోగా చేయాలని పిలుపు సంగంలో యోగాంధ్ర ర్యాలీ నెల్లూరు జిల్లా సంగంలో అధికారులు యోగాంధ్ర ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీఓ షాలెట్ , ఇంచార్జ్ తహసీల్దార్ సంధ్య, టిడిపి మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులురెడ్డి ఇతర శాఖ అధికారులతో కలిసి రహదారి వరకు యోగా అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం మానవహారం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యోగా చేయాలని ..యోగాతో ఆరోగ్యంగా ఉండొచ్చని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డి వర…

Read More

తెలంగాణలోనూ కూటమి ప్రభుత్వం

ఆసక్తికర కామెంట్స్ చేసిన సోమిరెడ్డి సిడ్నీ ఎన్టీఆర్ శతజయంతి సభలో మాట్లాడిన చంద్రమోహన్ రెడ్డి తెలంగాణలోనూ కూటమి ప్రభుత్వం… రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ కూడా టీడీపీ, బీజేపీ,జనసేన కూటమి ప్రభుత్వం రానుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆశక్తికరమైన కామెంట్లు చేశారు. ఎవరికి రానీ ఆలోచనలు నాడు ఎన్టీఆర్ కు వచ్చాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ…

Read More

నాయకుల పుట్టిన రోజులు…పేదలకు ప్రయోజనం కావాలి

జనసేన పార్టీ ఆధ్వర్యంలో అశోక్ పుట్టిన రోజు వేడుకలు మజ్జిగ చలివేంద్రం, పేదలకు అన్నదానం చేసిన నాయకులు నాయకుల పుట్టిన రోజులు…పేదలకు ప్రయోజనం కావాలి రాజకీయ నాయకుల పుట్టిన రోజు వేడుకలు పేదల ఆకలి తీర్చేందుకు ఉపయోగపడాలని జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపుతో పేదలకు అన్నదానం చేయడం జరిగిందని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల జనసేన నాయకులు బోలా అశోక్ పుట్టిన రోజు సందర్భంగా…

Read More

తాళ్లపూడి గంగమ్మ జాతర

అంగరంగ వైభవంగా నిర్వహించిన యాదవులు ప్రత్యేక పూజలు చేసిన టీడీపీ మండలాధ్యక్షుడు నీలం_ తాళ్లపూడి గంగమ్మ జాతర… ఆదిపరాశక్తి గంగా భవాని అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. తాళ్లపూడి గ్రామదేవతగా పూజలందుకుంటున్న అమ్మవారికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ గంగా భవాని అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం అమ్మవారికి ప్రత్యేక…

Read More