యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి

యోగాంధ్రలో గూడూరు ఎమ్మెల్యే పాశిం

యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి

  • యోగాంధ్రలో గూడూరు ఎమ్మెల్యే పాశిం

తిరుపతి జిల్లా గూడూరు పట్టణం అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల తో కలసి యోగాసనాలు చేశారు…ఎమ్మెల్యే మాట్లాడుతూ… యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు… ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలంటే యోగా తప్పనిసరిగా చేయాలని అన్నారు… ముఖ్యమంత్రి చంద్రబాబు యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని విశాఖపట్నంలో 5 లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు… ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు… ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పులిమి శ్రీనివాసులు మట్టం శ్రావణి బిల్లు చెంచు రామయ్య పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *