_నాయుడుపేటలో 13 ఏళ్లు అవుతున్నా పట్టించుకోని అధికారులు, నాయకులు
నిరుపయోగంగానే ట్రామాకేర్_
ట్రామాకేర్ దిక్కెవరు…?
- నాయుడుపేటలో 13 ఏళ్లు అవుతున్నా పట్టించుకోని అధికారులు, నాయకులు
- నిరుపయోగంగానే ట్రామాకేర్
తిరుపతి జిల్లా నాయుడుపేటలో నిరుపయోగంగా ఉన్న ట్రామాకేర్ సెంటర్ ను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో రూ.65లక్షలతో దీనిని నిర్మించారు. మరో రూ.30లక్షలతో అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఇది ప్రారంభించి 13ఏళ్లు అవుతున్నా వినియోగంలోకి రాలేదు. ఎమ్మెల్యే విజయశ్రీ దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.