దాతలు ఆదుకోండి

బ్రెయిన్ స్ట్రోక్ గురైన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం స్వీపర్ స్వీపర్ జీవరత్నం కుటుంబానికి రూ. 10వేలు ఆర్ధిక సాయం చేసిన మలిరెడ్డి దాతలు ఆదుకోండి… నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో గత 30 ఏళ్లుగా గ్రౌండ్ మార్కర్ గా, స్వీపర్గా మామిడి జీవరత్నం పని చేస్తున్నాడు. అయితే 25 రోజుల క్రితం మైదానంలోనే పని చేస్తూ ఒక్క సారిగా కిందపడిపోయాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతనికి బ్రెయిన్ స్ట్రోక్ ఉందని వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం…

Read More

రూ. 270 కోట్లతో అభివృద్ధి రూ.370 కోట్లకు ప్రతిపాదనలు

రైల్వే అండర్ పాస్ వంతెనలు ప్రధాన రోడ్లు, గ్రామీణ రోడ్లు ప్రదాన అజెండా – సస్యశ్యామలంగా వ్యవసాయానికి కావలి కాలువ, డీఆర్, డీఎం కాలువల ఆధునీకరణ – కావలి పట్టణ, నియోజకవర్గంలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాల కల్పన – ఏడాది తన పాలనాప్రగతిపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూ. 270 కోట్లతో అభివృద్ధి…రూ.370 కోట్లకు ప్రతిపాదనలు సామాజిక సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చా, ఏడాదికి ముందువరకు తానూ సామాన్య కార్యకర్తనే, ఎన్నో…

Read More

మంచి చేస్తున్నందకా….వెన్నుపోటు దినం

ప్రజలకి మంచి చేయడం వైసీపీ నేతలకు ఇష్టం లేదు – మీడియా సమావేశంలో మాజీ ఎస్సీసెల్ అధ్యక్షులు తువ్వర మంచి చేస్తున్నందకా….వెన్నుపోటు దినం నెల్లూరు జిల్లా కొడవలూరు మండల కేంద్రంలో మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షులు తువ్వర ప్రవీణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మంచి చేస్తున్నందుకా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నుపోటు దినం నిర్వహిస్తుంది అని అన్నారు. ప్రజలకు మంచి చేయడం వైసిపి నాయకులకు…

Read More

వాకాడు బస్టాండ్కు మరమ్మతులు చేయాలి

పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి కోట,వాకాడు ఆర్టీసీ బస్టాండ్లను పరిశీలించిన ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి వాకాడు బస్టాండ్కు మరమ్మతులు చేయాలి… ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట, వాకాడు మండల కేంద్రాలలోని ఆర్టీసీ బస్ స్టేషన్లను ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆర్టీసీ డిపో అధికారులు, స్థానిక బిజెపి నాయకులతో కలిసి పరిశీలించారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో ఆయన మాట్లాడారు. ప్రజలకు అందిస్తోన్న సేవలను అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకి…

Read More

పెన్నానది వద్ద ఎగిసిపడ్డ మంటలు..పరుగులు తీసిన స్థానికులు

భయభ్రాంతులకు గురై పరుగులు – పొగతో కమ్ముకుపోయిన ప్రాంతం పెన్నానది వద్ద ఎగిసిపడ్డ మంటలు..పరుగులు తీసిన స్థానికులు.. భయభ్రాంతులకు గురై పరుగులు.. పొగతో కమ్ముకుపోయిన ప్రాంతం.. నెల్లూరు పెన్నానది గేటు ప్రక్కనే భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొని పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి…దీంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు పరుగులు తీశారు.. దట్టమైన పగలు అలుముకోవడంతో ఆ ప్రాంతమంతా పొగతో కమ్ముకుపోయింది…కాగా ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది

Read More

మాజీ ఎమ్మెల్యే సొంతగడ్డనే దోచుకున్నాడు

అమృత్ పథకం పైప్ లైన్ నిర్మాణంలో రూ.13 కోట్ల రూపాయల అవినీతి – రూ.7.40 కోట్ల విలువ చేసే పైపులైను ధ్వంసం చేస్తే కమీషన్ కు కాంట్రాక్టర్ తో కుమ్మకు – మున్సిపల్ ఎన్నికలు లేకుండా చేసి విడుదలయ్యే రూ.కోట్ల ఆర్థిక సంఘం నిధులకు గండి – అమృత్ పథకంలో అవినీతి అంతింతకాదయా అక్రమాలను ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. మాజీ ఎమ్మెల్యే సొంతగడ్డనే దోచుకున్నాడు… తన ఏడాది పాలన…

Read More

నేటి వార్త మాలిక‌

క‌ల్తీ లేని వార్త‌లు సంచ‌ల‌నం రేపే క‌థ‌నాలు తన ఏడాది పాలన పురోగతి, గత వైసిపి ఐదేళ్ల విధ్వంసంపై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు యోగా మానిసక, ఆధ్యాత్మిక, ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తెలిపారు. ఇందుకూరుపేట మండలం మైపాడు సముద్ర తీరాన జరిగిన యోగాంధ్రను ఆమె ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్, ఆర్డీవో అనూషలతో ప్రారంభించారు. నెల్లూరులో…

Read More

ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలోఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలు

పది విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు హరిత సేన ఇన్చార్జి ఆధ్వర్యంలో మొక్కలు నాటిన విద్యార్థులు ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలోఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలు సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని..ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ బాలికల పాఠశాల ఆవరణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్, హరిత సేన ఇన్చార్జి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకి ప్రోత్సాహక బహుతమలు అందచేసి అభినందించారు. భవిష్యత్ లో బాగా…

Read More

దమ్మపేటలో రెవెన్యూ సదస్సు

గ్రామస్థుల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే జారే దమ్మపేటలో రెవెన్యూ సదస్సు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రాచూరుపల్లి పంచాయతీ కార్యాలయంలో అధికారులు రెవెన్యూ సదస్సుని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో కలసి భూ భారతి చట్టం దరఖాస్తులు స్వీకరించారు. ప్రస్తుత సమాజంలో భూభారత చట్టం అనేది తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని లక్ష్యంతో పునరావృతం చేస్తున్నామన్నారు. సానుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పాటు చేయడం కోసమే…

Read More