వెంకటగిరి నియోజకవర్గంలో వెన్నుపోటుదినం గోడ పత్రికలను ఆవిష్కరించిన నేతలు
వెన్నుపోటు దినాన్ని జయప్రదం చేద్దాం
వెంకటగిరి నియోజకవర్గంలో వెన్నుపోటుదినం
గోడ పత్రికలను ఆవిష్కరించిన నేతలు
వైఎస్సార్సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు.. వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో.. నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిర్వహిస్తున్నట్లు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చిట్టేటి హరి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం వైసీపీ నాయకులు ఎన్ జే ఆర్ భవన్ లో గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శ్వేతరాస బాలయ్య, కౌన్సిలర్ రాజారెడ్డి, పేనేటి సుబ్బారావు, ఐదో వార్డు కౌన్సిలర్ నారాయణ, నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.