జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

నెల్లూరులో ఘనంగా జనసేన నేత నాగిశెట్టి మురళి కృష్ణ జన్మదిన వేడుకలు

నాగిశెట్టిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలయజేసిన జనసైనికులు

జ‌న‌సేన బ‌లోపేతానికి కృషి చేయాలి
అల్లూరులో కార్య‌క‌ర్త‌త‌ల‌కు స‌భ్య‌త్వ కిట్లు పంపిణీ
మండ‌ల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వ‌హించిన జ‌న‌సైనికులు

నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని జనసేన కార్యకర్తలకు ఆ పార్టీ ఆదేశాల మేరకు ఆదివారం క్రియాశీలక సభ్యత్వం కిట్లను అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అలహరీ సుధాకర్, కావలి టౌన్ ప్రెసిడెంట్ పొబ్బా సాయి విఠల్ పాల్గొన్నారు. కావలి నియోజకవర్గ ఇంఛార్జి శ్రీ ఆలహరి సుధాకర్ మాట్లాడుతూ అల్లూరు మండలంలో దాదాపుగా 400 పైగా క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వాలు చెయ్యడం ఎంత గర్వకారణంగా ఉందన్నారు. మండలంలో పార్టీ బలోపేదానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్లూరు మండల జనసేన అధ్యక్షులు కార్తిక శర్మ నాయకులు కావలి నాయకులు బెల్లంకొండ మస్తాన్, బాలు, నాగార్జున, ప్రవీణ్, సాహితీ, లక్ష్మి, శ్రీధర్, వినయ, శ్రీను, రవి, అలాగే అల్లూరు మండల నాయకులు మహిళలు కామాక్షి,పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *