మాట ఇచ్చాం.. నిల‌బెట్టుకున్నాం..!

మంత్రి పొంగూరు నారాయ‌ణ‌, ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి నెల్లూరు 54వ డివిజ‌న్‌లో రూ. కోటితో షాజీమంజిల్ నిర్మాణానికి శంకుస్థాప‌న‌ మంత్రి రూ.50ల‌క్ష‌లు.. ఎంపీ వేమిరెడ్డి మ‌రో రూ.50ల‌క్ష‌ల సొంత నిధులు కేటాయింపు వేదిక‌పైనే క‌మిష‌న‌ర్ నంద‌న్‌కు చెక్కు అందజేత‌_ మాట ఇచ్చాం..నిల‌బెట్టుకున్నాం..!మంత్రి పొంగూరు నారాయ‌ణ‌, ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డినెల్లూరు 54వ డివిజ‌న్‌లో రూ. కోటితో షాజీమంజిల్ నిర్మాణానికి శంకుస్థాప‌న‌మంత్రి రూ.50ల‌క్ష‌లు.. ఎంపీ వేమిరెడ్డి మ‌రో రూ.50ల‌క్ష‌ల సొంత నిధులు కేటాయింపు వేదిక‌పైనే క‌మిష‌న‌ర్ నంద‌న్‌కు చెక్కు అందజేత‌…

Read More

కావలి పోలీసుల మానవత్వం

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన వన్టౌన్ సిఐ ఫిరోజ్ కావలి పోలీసుల మానవత్వం సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన వన్టౌన్ సిఐ ఫిరోజ్ తీవ్రమైన ఛాతినొప్పితో పడిపోయిన వ్యక్తిని ప్రాణాపాయం నుండి కావలి పోలీసులు రక్షించారు.కావలి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి ట్రంక్ రోడ్లో లేక్ వ్యూ హోటల్ వద్ద TVS XL బండి పై ఇంటికి వెళ్ళుతూ రోడ్డుపై అకస్మాత్తుగా కుప్పకూలి కింద పడిపోయాడు. గాయాలపాలై అపస్మారక స్థితిలో ఉన్న చంద్రశేఖర్…

Read More

మళ్లీ మంటలు

సూళ్లూరుపేటలో డంపింగ్ యార్డ్ లో రగులుతున్న మంటలు భయబ్రాంతులకు గురవుతున్న పట్టణ ప్రజలు అవస్థలు పడుతున్న వాహనదారులు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణ సమీపంలోని డంపింగ్ యార్డ్ లో మళ్ళీ మంటలు చెలరేగాయి. డంపింగ్ యార్డ్ లో చెత్తాచెదారం అధికంగా పేరుకుపోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటల దాటికి విపరీతమైన పొగ అలుముకుంది. డంపింగ్ యార్డ్ పక్కనే జాతీయ రహదారి ఉండడంతో పొగ కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది నెలకొంది. డంపింగ్ యార్డ్ సమీప ప్రాంతంలోని…

Read More

సీఎం సరికొత్త ఆలోచనలు

రాష్ట్రంలో పట్టాలెక్కిన అభివృద్ధి P-4 అనేది ఒక విప్లవాత్మక కార్యక్రమం రాష్ట్ర గృహనిర్మాణ, ఐ అండ్‌ పిఆర్‌ మంత్రి కొలుసు పార్థసారథి యాదవ విద్యార్థుల ప్రతిభా పురస్కారాలు పంపిణీ చేసిన మంత్రి సీఎం సరికొత్త ఆలోచనలు… నెల్లూరులో జరిగిన యాదవ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి కొలుసు పార్ధసారధి ముఖ్య అతిధిగా విచ్చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబుునాయుడు సరికొత్త ఆలోచనలతో రాష్ట్రంలో అభివృద్ధి పట్టాలెక్కిందన్నారు. విజన్‌ 2047 లక్ష్యంగా రాష్ట్రాన్ని…

Read More

మా.. హ‌క్కులు మాకు క‌ల్పించండి

గిరిజ‌నుల భూముల‌కు ప‌ట్టాలివ్వండి మా గిరిజ‌నుడు చుక్కా ముర‌ళీపై ఆరోప‌ణ‌లు త‌గ‌దు -మీడియాతో మాట్లాడిన గిరిజ‌నులు మా.. హ‌క్కులు మాకు క‌ల్పించండిగిరిజ‌నుల భూముల‌కు ప‌ట్టాలివ్వండిమా గిరిజ‌నుడు చుక్కా ముర‌ళీపై ఆరోప‌ణ‌లు త‌గ‌దు మీడియాతో మాట్లాడిన గిరిజ‌నులు కోవూరు నియోజ‌క‌వ‌ర్గం.. విడవలూరు మండలం ఊటుకూరూ పంచాయతీ ఇందిరానగర్ గిరిజనులు తమ భూముల వద్ద మీడియా సమావేశం నిర్వ‌హించి మాట్లాడారు. ఇందిరా నగర్ గిరిజన సాల్ట్ సొసైటీ సభ్యులు, తము సాగుచేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ…

Read More

చెడ వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి

డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషిరుద్దీన్ ఖమ్మంలో డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యువ చైతన్య యాత్ర చెడ వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి గంజాయి, డ్రగ్స్ లాంటి చెడు వ్యసనాలు యువత దూరంగా ఉండాలని…డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషిరుద్దీన్ కోరారు.డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో…యువ చైతన్య యాత్రను ప్రారంభించారు. తల్లాడ మండలం అన్నారుగూడెం వరకు యాత్ర చేరుకుంది. తల్లాడలోని మథర్ థెరి్సా విగ్రహానికి డీవైఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు….

Read More

అధైర్యపడకండీ.. అండగా ఉంటాం

-ప్ర‌మాదంలో మృతిచెందిన బీఆర్ఎస్ కార్య‌క‌ర్త కుటుంబాన్ని క‌ల‌సిన మాజీ మంత్రి హ‌రీష్‌రావు ఆర్థిక సాయం అంద‌జేత‌ అధైర్యపడకండీ.. అండగా ఉంటాంప్ర‌మాదంలో మృతిచెందిన బీఆర్ఎస్ కార్య‌క‌ర్త కుటుంబాన్ని క‌ల‌సిన మాజీ మంత్రి హ‌రీష్‌రావుఆర్థిక సాయం అంద‌జేత‌ మాజీ మంత్రి, సిద్ధిపేట జిల్లా ఎమ్ఎల్ఏ తన్నీరు హరీష్ రావు ఆదివారం వర్గల్ మండలం తునికిమక్తకు చెందిన బీఆర్ఎస్ కార్య‌క‌ర్త కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. వరంగల్ సభకు వెళ్లి వస్తూ.. ఆక్సిడెంట్ లో చనిపోయిన చాకలి కనకయ్య కుటుంబాన్ని పరామర్శించి.. ఆర్థిక సహాయం…

Read More