
150 ఎకరాలకి సాగునీరు అందించేలా చర్యలు..
రైతులకి సూచించిన కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ డీవీసత్రం తల్లంపాడులో పీఎండీఎస్ సాగు చేసిన పొలాన్ని సందర్శించిన కలెక్టర్ 150 ఎకరాలకి సాగునీరు అందించేలా చర్యలు… తల్లంపాడులో పీఎండీఎస్ సాగు చేసిన పొలాన్ని వ్యవసాయ శాఖ అధికారులతో కలసి కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సందర్శించారు. రైతులు వేసిన పచ్చ రొట్టి పంటను పరిశీలించి… రైతు పొలంలో పచ్చ రొట్టి విత్తనాలను ఆయన రైతులతో కలసి పొలంలో వేశారు. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం లోని తల్లంపాడు…