గోవ‌ర్థ‌న్‌రెడ్డికి అండ‌గా ఉంటాం

మీడియా స‌మావేశంలో మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్‌ నెల్లూరులోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాల‌యంకు చేరుకుంటున్న నేత‌లు ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి, రూర‌ల్ ఇన్‌ఛార్జి ఆనం గోవ‌ర్థ‌న్‌రెడ్డికి అండ‌గా ఉంటాంమీడియా స‌మావేశంలో మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్‌నెల్లూరులోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాల‌యంకు చేరుకుంటున్న నేత‌లు ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి, రూర‌ల్ ఇన్‌ఛార్జి ఆనం మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి అరెస్టుతో జిల్లా వైసీపీలో క‌ల‌క‌లం రేగుతోంది. ఈవిష‌యం తెలిసిన వెంట‌నే నెల్లూరు డైకాస్‌రోడ్డులోని వైసీపీ కార్యాల‌యంకు జిల్లా వైసీపీ…

Read More

కాకాణి అరెస్టుపై వైసీపీ వ్యూహం ఏంటీ..?

వైసీపీ ఆఫీసుకు చేరుకుంటున్న నేత‌లు మాజీ మంత్రి అనిల్‌, మాజీ ఎమ్మెల్యే కిలివేటి, నేత‌లు కాకాణి అరెస్టుపై వైసీపీ వ్యూహం ఏంటీ..?వైసీపీ ఆఫీసుకు చేరుకుంటున్న నేత‌లుమాజీ మంత్రి అనిల్‌, మాజీ ఎమ్మెల్యే కిలివేటి, నేత‌లు రుస్తుం మైనింగ్ వ్య‌వ‌హారంలో మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డిని కేర‌ళ‌లో అరెస్టు చేయ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైంది. ఈ రాత్రికి కాకాణిని కేర‌ళ నుంచి నెల్లూరుకు తీసుకొస్తుండ‌టంతో.. ఆయ‌న్ను అరెస్టు చూపితే.. కోర్టుకు త‌ర‌లిస్తే.. రిమాండ్ విధిస్తే…..

Read More

కుప్పంలో.. సీఎం సొంత ఇల్లు

వైభ‌వంగా సీఎం చంద్ర‌బాబు, లోకేష్ దంపతుల‌చే సొంతింటి గృహ‌ప్ర‌వేశం పెద్ద ఎత్తున హాజ‌రైన రాజ‌కీయ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అభిమానులు, కుప్పం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు కుప్పంలో.. సీఎం సొంత ఇల్లువైభ‌వంగా సీఎం చంద్ర‌బాబు, లోకేష్ దంపతుల‌చే సొంతింటి గృహ‌ప్ర‌వేశంపెద్ద ఎత్తున హాజ‌రైన రాజ‌కీయ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, కుప్పం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజక వర్గం.. శాంతిపురం మండలం కడపల్లి పంచాయతి.. శివ పురం వద్ద నూతనంగా నిర్మించిన సొంతింటి గృహప్రవేశం…

Read More

ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ

మంత్రి నారాయణ కుమార్తె షరణి, ఎమ్మెల్యే కోటంరెడ్డి సతీమణి సుజిత ముక్కాల ద్వారకనాధ్ మిత్రమండలి వారి ఆధ్వర్యంలో ఘనంగా తల్లికి వందనం ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ టీడీపీ నేత ముక్కాల ద్వారకాథ్ ఆధ్వర్యంలో తల్లికి వందనం కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె షరణి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సతీమణి కోటంరెడ్డి సుజితలు పాల్గొన్నారు. ఇంత గొప్ప కార్యక్రమంలో తాము పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోకెల్లా తీయనైన…

Read More

ప్రేమించిన అమ్మాయి దక్కదనే కక్షతోనే హత్య

వీడిన షఫీ హత్య కేసు మిస్టరీ – హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి ఏడుగురు నిందితులు అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ ప్రేమించిన అమ్మాయి దక్కదనే…కక్షతోనే హత్య రాపూరులో జరిగిన కూలింగ్ షాప్ యజమాని షఫీ హత్య కేసుని పోలీసులు చేధించారని ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు. ఈ మేరకు ఆయన రాపూరు సీఐ కార్యాలయంలో నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరచి హత్య కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 16 వ తేదీన…

Read More

అధైర్య‌ప‌డొద్దు.. పార్టీ అండ‌గా ఉంటుంది

రోడ్డుప్రమాదంలో మృతిచెందిన వైసీసీపీ నాయ‌కులు ఫిరంగి బాబురావు కొడుకు కిర‌ణ్‌కుమార్‌కు తీవ్ర‌గాయాలు నెల్లూరు మెడిక‌వ‌ర్‌లో చికిత్స పొందుతున్న కిర‌ణ్‌ను ప‌రామ‌ర్శించి కుటుంబ సభ్యుల‌కు ధైర్యం చెప్పిన చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి అధైర్య‌ప‌డొద్దు.. పార్టీ అండ‌గా ఉంటుందిరోడ్డుప్రమాదంలో మృతిచెందిన వైసీసీపీ నాయ‌కులు ఫిరంగి బాబురావుకొడుకు కిర‌ణ్‌కుమార్‌కు తీవ్ర‌గాయాలునెల్లూరు మెడిక‌వ‌ర్‌లో చికిత్స పొందుతున్న కిర‌ణ్‌ను ప‌రామ‌ర్శించి కుటుంబ సభ్యుల‌కు ధైర్యం చెప్పిన చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి ఈ తెల్లవారుజామున నెల్లూరు జిల్లా నార్త్ రాజుపాలెం హైవేపై బస్సును లారీ డీకొట్టడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో…

Read More

అగ్రిగోల్డ్ కేసును ప్రత్యేక కేసుగా చూడాలి

అగ్రిగోల్డ్ ఆస్తుల విలువపై చేస్తున్న సర్వే కాలయాపన కాకుండా చూడాలి కావలిలో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం ప్రభుత్వానికి పలు సూచనలు చేసిన అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తిరుపతి రావు అగ్రిగోల్డ్ కేసును ప్రత్యేక కేసుగా చూడాలి… వలిలో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది. సమావేశంలో అసోసియేషన్ నేతలు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. అగ్రిగోల్డ్ కేసును ప్రత్యేక కేసుగా చూడాలని వారు కోరారు. కోర్టుల్లో ఉన్న వేల కేసుల్లో…

Read More

భారత్ సత్తా ఏంటో పాకిస్తాన్ కి తెలిసింది

బీజేపీ నేత మొగరాల సురేష్ నెల్లూరురూరల్ వేదాయపాళెంలో ఘనంగా తిరంగా యాత్ర భారత్ సత్తా ఏంటో పాకిస్తాన్ కి తెలిసింది… ఆపరేషన్ సింధూర్ విజయవంతం సందర్భంగా…నెల్లూరు రూరల్ వేదాయపాళెంలో బీజేపీ నేత మోగరాల సురేష్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛంధంగా పాల్గొని జాతీయ జెండాలు చేతపట్టి.. భారత్ మాతాకీ జై నినాదాలు చేశారు. గంటల వ్యవధిలో పాకిస్తాన్ పై చేసిన దాడులతో….భారత్ అంటే ఏంటో ప్రపంచానికి తెలిసిందని బీజేపీ నేత,…

Read More

బార్ కు ..త్రిముఖ పోటీ..!

నెల్లూరు బార్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు జూన్ 20న‌ – బ‌రిలోకి దిగిన మూడు ప్యాన‌ళ్లు నామినేష‌న్లు దాఖ‌లు చేసిన 39 మంది న్యాయ‌వాదులు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా వేదిక‌గా మొద‌లు పెట్టిన ప్ర‌చారం బార్ కు ..త్రిముఖ పోటీ..!నెల్లూరు బార్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు జూన్ 20న‌బ‌రిలోకి దిగిన మూడు ప్యాన‌ళ్లునామినేష‌న్లు దాఖ‌లు చేసిన 39 మంది న్యాయ‌వాదులు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా వేదిక‌గా మొద‌లు పెట్టిన ప్ర‌చారం నెల్లూరు బార్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు జూన్ 20వ తేదీ…

Read More

అమృత్ స్టేషన్ గా సూళ్లూరుపేట అభివృద్ధికి ప్రతీక..

ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వర్చువల్ విధానంలో స్టేషన్ ను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం అమృత్ స్టేషన్ గా సూళ్లూరుపేట అభివృద్ధికి ప్రతీక.. సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీలు పాల్గొన్నారు. అమృత భారత స్టేషన్ పథకంలో భాగంగా సుమారు రూ.15 కోట్ల వ్యయంతో ఆధునికీకరించిన సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర…

Read More