
మాకు న్యాయం కావాలి
కావలి ఆర్డీవో కార్యాలయం వద్ద దళిత కుటుంబం డిమాండ్ వ్యవస్థలన్నీ కబ్జాకోరుకే మద్దతుగా నిలుస్తున్నాయని ఆవేదన మంత్రి నారా లోకేష్ కు ఇచ్చిన విజ్ఞాపనకు తప్పుడు నివేదికలు మాకు న్యాయం కావాలి… తమ భూమిని అన్యాయంగా ఆక్రమించారని దళిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. కావలి ఆర్డీవో కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయ్యా మా భూమిని ఆక్రమించారని, నకిలీ పత్రాలతో రికార్డులు తారుమారు…