రవాణా సౌకర్యంలో ఇబ్బందులు తలెత్తకూడదు

మహానాడు రవాణా కమిటీ సమావేశంలో మంత్రి నారాయణ రవాణా సౌకర్యంలో ఇబ్బందులు తలెత్తకూడదు కడపలో కొనసాగుతున్న మహానాడుకు వెళ్లే టీడీపీ నేతలు, కార్యకర్తలకు రవాణా సౌకర్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మహానాడు రవాణా కమిటీ కన్వీనర్, మంత్రి నారాయణ సూచించారు. కడపలో ఆర్టీసీ రీజనల్ డైరెక్టర్, అధికారులు, టీడీపీ ముఖ్య నేతలతో ఆయన సమీక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మహానాడుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పార్టీ నేతలకు బస్సులు సమకూర్చడం, భోజన…

Read More

అంగరంగ వైభవంగా మహానాడు

కడపలో రాష్ట్ర మహానాడు కార్యక్రమం రెండో రోజు కొనసాగుతోంది -టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి సీఎం చంద్రబాబునాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కడపలో రాష్ట్ర మహానాడు కార్యక్రమం రెండో రోజు అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి సీఎం చంద్రబాబునాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండో రోజు కూడా టీడీపీ శ్రేణులు పోటెత్తారు. వైఎస్సార్ కడప జిల్లాలో నిన్న ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ…

Read More

నేటి వార్తా మాలిక‌

క‌ల్తీ లేని వార్త‌లు సంచ‌ల‌నం రేపే క‌థ‌నాలు కడపలో రాష్ట్ర మహానాడు కార్యక్రమం రెండో రోజు అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి సీఎం చంద్రబాబునాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామూహిక యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ, జడ్పీ చైర్ పర్సన్, జేసీ, పలువురు అధికారులు పాల్గొన్నారు. అందరి చేత యోగా గురువులు యోగాసనాలు చేయించారు. ప్రతి ఒక్కరూ కూడా యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు….

Read More

@లాఠీలు, తుపాకులు లెక్కచెయ్యలేదు

లోకేష్ కు, వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలి నన్ను చంద్రబాబు లోకేష్ భుజం తట్టి ప్రోత్సాహించారు లాఠీలు, తుపాకులు లెక్కచెయ్యలేదు ఆనాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలను నచ్చక పోరాడానని.. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు, యువనేత నారా లోకేష్ భుజం తట్టి ప్రోత్సహించారని.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. కడపలో కొనసాగుతున్న మహానాడులో ఆయన ప్రసంగించారు.. వైసీపీ విధానంతో దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడి పెట్టిన చంద్రబాబు.. అభివృద్ధి…

Read More

యాదవ విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోండి

జూన్ 1న యాదవ విద్యార్థులకి ప్రతిభా, నగదు పురస్కారాలు మీడియా సమావేశంలో యాదవ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ రాష్ట్ర అధ్యక్షులు గుర్రం ఆత్మకూరు పట్టణంలో యాదవ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ రాష్ట్ర అధ్యక్షులు గుర్రం నాగేశ్వరరావు యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. తమ సంఘం ఆధ్వర్యంలో 2025 సంవత్సరంలో పదవ తరగతి పరీక్షలు రాసి 470 పైగా మార్కులు సాధించిన యాదవ విద్యార్థులకు ప్రతిభా పురస్కార నగదు బహుమతినీ జూన్ 1వ తేదీన నెల్లూరులోని కొండయ్య పాలెం…

Read More

నెల్లూరులో మంచి పేరు తెచ్చుకోవాలి

న్యూ స‌మైక్య మ్యారేజ్ మీడియేట‌ర్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ఆత్మ‌య స‌మావేశం నెల్లూరు జిల్లా మ్యారేజ్ మీడియేట‌ర్స్ ఆత్మీయ స‌మావేశం ఆంధ్ర‌ప్ర‌దేశ్ న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్‌ అసోసియేషన్ జిల్లా అధ్య‌క్షులు గున్నం శ్రీ‌నివాస్ ఆధ్వ‌ర్యంలో స్థానిక ఆర్టీసీ బ‌స్టాండు ప్రాంతంలోని బాబు జ‌గ్జీవ‌న్‌రామ్ భ‌వ‌న్‌లో జ‌రిగింది. ఈసంద‌ర్భంగా ప‌లు ముఖ్య‌మైన అంశాల‌పై చ‌ర్చించారు. అనంత‌రం ముఖ్య అతిథి, ఆ సంఘ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ట్టాభి రామ‌య్య మాట్లాడారు. ఈ అసోసియేష‌న్ ఆంధ్ర‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క…

Read More

యోగా శిక్షణా తరగతులు

కొండాపురం మండల పరిషత్ కార్యాలయంలో యోగా శిక్షణా తరగతులు మండలంలో అందరూ ఉద్యోగులు, సిబ్బంది శిక్షణా తరగతులకు హాజరుకావాలి కార్యక్రమ విధివిధానాలు వివరించిన ఎంపిడిఓ ఆదినారాయణ యోగా శిక్షణా తరగతులు… యోగా శిక్షణా తరగతులకు మండలంలోని అందరూ ఉద్యోగులు, సిబ్బంది హాజరు కావాలని ఎంపీడీవో ఆదినారాయణ తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమ విధి విధానాలను ఆయన వివరించారు. కొండాపురం మండలంలో జరిగే యోగా శిక్షణా తరగతులకు మండలంలో అందరూ ఉద్యోగులు, సిబ్బంది విధిగా హాజరు కావాలని ఎంపీడీవో ఆదినారాయణ…

Read More

నేటి వార్త మాలిక‌

క‌ల్తీ లేని వార్త‌లు సంచ‌ల‌నం రేపే క‌థ‌నాలు కడపలో అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర మహానాడు…రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలి వచ్చిన తెలుగు తమ్ముళ్లు అత్యంత వైభవంగా కొనసాగుతున్న కామాక్షితాయి బ్రహ్మోత్సవాలు…రమణీయంగా సాగిన స్వామి, అమ్మవార కళ్యాణ మహోత్సవం త్వరలోనే కాకాణి కడిగిన ముత్యంలా బయటకొస్తారని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్పీ పర్వతరెడ్డి…మాజీ మంత్రి కాకుమూరితో కలసి కాకాణి కుటుంబ సభ్యుల్ని పరామర్శ కన్నుల పండువగా కామాక్షితాయి అమ్మవారి తెప్పోత్సవం…స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన…

Read More

పుణ్యశీల ఆహిల్యా బాయి హోల్కర్

బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కరణం 11వ డివిజన్లో ఆహిల్యా బాయి హోల్కర్ 300 జయంతోత్సవాలు దేవి ఆహిల్యా బాయి హోల్కర్ 300వ జయంతోత్సవాలను బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కరణం సుభాషిణి హోల్కర్ జీవిత చరిత్ర గురించి ప్రజలకు తెలియజేశారు. నెల్లూరు నగరం 11వ డివిజన్ ఎన్టీఆర్ రాయపుపాళెంలో…దేవి ఆహిల్యా బాయి హోల్కర్ 300వ జయంతోత్సవాలను బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు. బాలాజీనగర్ మండల బీజేపీ అధ్యక్షులు మింగా…

Read More

అట్టహాసంగా టీడీపీ మహానాడు

మహానాడు తొలి రోజు కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు ఘనంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు తమ్ముళ్లు భారీగీ తరలి వచ్చారు టీడీపీ మహానాడు కార్యక్రమం కడప జిల్లాలో అట్టహాసంగా జరుగుతోంది. మూడు రోజులపాటు జరగనున్న మహానాడు తొలి రోజు కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు తమ్ముళ్లు భారీగీ తరలి వచ్చారు. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి రోజు కార్యక్రమాన్ని టీడీపీ…

Read More