
పేర్నాటి నేచురల్స్ లో
గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులే నెల్లూరులో అట్టహాసంగా పేర్నాటి నేచురల్స్ ప్రారంభోత్సవం పేర్నాటి నేచురల్స్ లోగో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులే గో ఆధారిత వ్యవసాయం ద్వారా తమ సొంత పొలాల్లో పండించిన ఆర్గానిక్ పంటలను అందరికి అందుబాటులో తెచ్చేందుకే పేర్నాటి నేచురల్స్ ప్రారంభించడం జరిగిందని ఆ సంస్థ అధినేత పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్ లో పేర్నాటి నేచురల్స్ స్టోర్ ప్రారంభోత్సవం…