దేన్నైనా.. ఫేస్ చేసేందుకు సిద్ధం

కాకాణికోసం అంతా ఫైట్ చేస్తాం మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్‌ దేన్నైనా.. ఫేస్ చేసేందుకు సిద్ధం-కాకాణికోసం అంతా ఫైట్ చేస్తాం-మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్‌ ఎన్నిక‌లు అయిపోయాక ఓ మూడు, నాలుగు నెల‌ల‌పాటు.. నాపై.. అనిల్‌కుమార్ వేల కోట్లు.. రెండు వేలు, మూడు వేల కోట్లు మైనింగ్ దందా న‌డిపాడు.. వంద‌ల కోట్లు సంపాదించాడ‌ని.. ఏదోదే రాశారు.. మాట్లాడారు. ఎవ‌రు ఏం ప్ర‌చారం చేసినా.. ఏ మీడియావారు ఏం రాసినా.. ఏం చేసినా.. దాని గురించి నేనేం…

Read More

ఎన్3 న్యూస్ బుల్లెట్స్‌

సంక్షిప్త వార్త మాలిక‌ విడవలూరు మండలం రామతీర్ధం సముద్ర తీరంలో వింత ఘటన చోటు చేసుకుంది. సముద్ర తీరానికి గంగమ్మ తల్లి విగ్రహం కొట్టుకువచ్చింది. ఇది చూసేందుకు చుట్టు పక్కల గ్రామస్థులు తరలి వస్తున్నారు. రాపూరు పట్టణంలో జనసేన నాయకులు డొక్కా సీతమ్మ పేరుతో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని జనసైనికులు తెలిపారు. నెల్లూరు నగరం 47వ డివిజన్లో కార్పొరేటర్ పోట్లూరి రామకృష్ణ పర్యటించారు. డివిజన్లోని…

Read More

నేటి వార్త మాలిక‌

క‌ల్తీలేని వార్త‌లు క‌ల‌క‌లం రేపే క‌థ‌నాలు ఉగ్రవాదుల దాడిలో మరణించిన మధుసూదన్ రావు కుటుంబాన్ని పరామర్శించిన సినీ నటుడు మంచు విష్ణు…మధుసూదన్ రావు కుటుంబానికి అండగా ఉంటాని భరోసా కారు ప్రమాదంలో మరణించిన వైద్య విద్యార్థి జీవన్ చంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి… చంద్రారెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పి భరోసానిచ్చిన విక్రమ్ నెల్లూరు మాగుంట లేవుట్ లో అట్టహాసంగా ప్రారంభమైన పేర్నాటి నేచురల్స్ స్టోర్… గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన…

Read More

పెన్నా డెల్టాకు నీరు విడుదల

తాగునీటి అవసరాల కోసం నీటి విడుదల పెన్నా డెల్టాకు నీరు విడుదల నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం నుంచి 6వ క్రస్ట్ గేట్ ద్వారా పెన్నా డెల్టాకు వెయ్యి క్యూసెక్కుల నీటిని అధికారులు శుక్రవారం విడుదల చేశారు. తాగునీటి అవసరాల కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటిని విడుదల చేసినట్లు జలాశయ అధికారులు తెలిపారు. సోమశిల జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 51 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయంలో 279…

Read More

చెస్ లో సత్తా చాటిన నెల్లూరోళ్లు

చెస్ క్రీడాకారులకి నగదు బహుమతి ప్రదానం రతన్ టాటా స్మారక ఇంటర్నేషనల్ ఫీడ్ ఓపెన్ రేటింగ్ టోర్నమెంట్ లో సత్తాచాటిన నెల్లూరు చిన్నారులు చెస్ లో సత్తా చాటిన నెల్లూరోళ్లు… ఏప్రిల్ 26వతేదీ నుంచి 30వతేదీ వరకు అనకాపల్లిలోని ఓ స్కూల్లో జరిగిన రతన్ టాటా స్మారక ఇంటర్నేషనల్ ఫీడ్ ఓపెన్ రేటింగ్ టోర్నమెంట్ లో అన్ రేటింగ్ కేటగిరి నందు నెల్లూరు జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి…

Read More

పేర్నాటి నేచురల్స్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

టెర్రస్ గార్డెన్ టూ 250 ఎకరాలు, 250 ఆవులు PN అధినేత శ్యాం ప్రసాద్ రెడ్డితో ఫేస్ టూ ఫేస్ పేర్నాటి నేచురల్స్ బ్యాక్ గ్రౌండ్ ఇదే…. నేటి ఆధునిక జీవితంలో ఆహారమే అన్నీ రోగాలకు మూలం అవుతున్న నేపథ్యంలో అదే ఆహారమే ఔషధంగా కూడా పని చేస్తుందని ఎన్నో సందర్భాల్లో చూస్తున్నాం…అయితే ఆహారమే ఔషధంగా మారాలంటే కేవలం సేంద్రియ వ్యవసాయ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందనేది ఎవరు కాదన్నా వాస్తవం. ఈ క్రమంలో సేంద్రియ వ్యవసాయం చేసేవారు…

Read More

ఇక్క‌డ డంపింగ్ యార్డ్ వ‌ద్దు

జ‌గ‌న‌న్న కాల‌నీ ఎదురుగా డంపింగ్‌యార్డ్ ఏర్పాటుపై తీవ్ర అభ్యంత‌రం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిర‌స‌న తెలిపిన కొన్నెంబట్టు గ్రామస్తులు ఇక్క‌డ డంపింగ్ యార్డ్ వ‌ద్దు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం జగనన్న కాలనీ ఎదురుగా, కొన్నెంబట్టు గ్రామానికి వెళ్లే మార్గంలో డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేస్తున్న మున్సిపాలిటీ చర్యపై గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పట్టణంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల అనేక సమస్యలు ఎదురైందని,…

Read More

జీవన్ చంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మేకపాటి

శశిధర్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి జీవన్ చంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మేకపాటి నెల్లూరు జిల్లా సంగం మండలం సిద్దీపురం గ్రామంలో ఇటీవల పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైద్య విద్యార్థి జీవన్ చంద్రా రెడ్డి కుటుంబాన్ని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పరామర్శించారు .ఈ సందర్భంగా విద్యార్థి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం సంగంలో వైసీపీ నాయకులు రఘునాథ్…

Read More

పేదల కోసం చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

నారాయణ విద్యా సంస్థల జీఎం వీబీఆర్ కుక్కలగుంటలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన వి.బి.ఆర్ పేదల కోసం చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పేదల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రంతోపాటు మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని స్థానిక కుక్కలగుంట మహాలక్ష్మి గుడి వద్ద స్థానిక టిడిపి యూత్ క్లస్టర్ దువ్వూరు సుభాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం…

Read More

తమ పొలాన్ని ఇప్పించండి

మీడియా ఎదుట వాపోయిన రైతు గడ్డం వెంకటరత్నమ్మ తమ పొలాన్ని ఇప్పించండి… నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దండిగుంట గ్రామంలో గడ్డం వెంకట రత్నమ్మ తన పొలం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ… గతంలో తమ పొలాన్ని కౌలుకి చేస్తున్న సురేంద్ర అనే వ్యక్తి పొలంలోకి రావద్దని చెపితే పొలంలో నారు పోసి వరి పంట అనంతరం… మార్చి నెల నుండి పొలంలోకి రానని పోలీసుల సమక్షంలో రాతపూర్వకంగా రాసి ఇవ్వడం…

Read More