ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఎప్ప‌టిక‌ప్పుడే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం

నెల్లూరు కార్పొరేష‌న్ కార్యాల‌యంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక‌ ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి అర్జీల‌ను స్వీక‌రించిన‌ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఎప్ప‌టిక‌ప్పుడే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం నిర్ధేశించిన స‌మ‌యంలోపు స‌మ‌స్య‌ల‌పై వ‌చ్చిన అర్జీదారుల‌ను ప‌రిష్కార‌మార్గం చూపాల‌ని నెల్లూరు డిప్యూటీ క‌మిష‌న‌ర్ చెన్నుడు తెలిపారు. నెల్లూరు న‌గ‌ర‌పాల‌క సంస్థ కార్యాల‌యంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్య‌క్ర‌మం జ‌రిగింది. డిప్యూటీ కమిషనర్ చెన్నుడు పాల్గొని అర్జీదారుల నుంచి వినతుల‌ను…

Read More

శెభాష్ కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి

సీఎం చంద్ర‌బాబు చేత ప్ర‌శంస‌లు అందుకున్న రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి నెల్లూరురూర‌ల్‌లో చేప‌ట్టిన 339 అభివృద్ధి ప‌నుల‌ను సీఎంకి వివ‌రించిన శ్రీ‌ధ‌ర్‌రెడ్డి శెభాష్ కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి నెల్లూరురూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి, ప్ర‌జాసంక్షేమం దిశ‌గా నిరంత‌రం కృషి చేస్తున్న రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డిని రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ప్ర‌త్యేకంగా అభినందించారు. అమ‌రావ‌తిలో సీఎం చంద్ర‌బాబునాయుడును రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరురూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌డుతున్న 339 అభివృద్ధి ప‌నుల‌ను సీఎంకు…

Read More

రాష్ట్రంలోని అన్నీ పార్కుల‌ను అభివృద్ధి చేస్తాం

పార్కుల అభివృద్ధిని అట‌కెక్కించిన వైసీపీ రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌ నెల్లూరు 52వ డివిజ‌న్లో అధునాత‌న వ‌స‌తుల‌తో తిక్క‌న‌పార్కు ప్రారంభం ఎంతో సంతోషాన్ని క‌లిగిస్తున్న పార్కుల్లో పిల్ల‌ల కేరింత‌లు రాష్ట్రంలోని అన్నీ పార్కుల‌ను అభివృద్ధి చేస్తాం నెల్లూరు 52 వ డివిజన్‌లో 30 లక్షలతో ఆధునీకరించిన తిక్కన పార్కులో ప్లే, జిమ్ ఎక్విప్మెంట్ లను రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ ప్రారంభించారు. నారాయ‌ణ రాక‌తో పార్కు వ‌ద్ద…

Read More

కావలి మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

అమృత్ పథకం పైలాన్ ధ్వంసం కేసులో 12 మంది పేర్లు నమోదు ఇప్పటికే నలుగురు విలేకరులు అరెస్ట్… రిమాండ్ కావలిలో సంచలనంగా మారిన నాటి పైలాన్ ధ్వంసం కేసు కావలి మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు నెల్లూరు జిల్లా కావలిలో అమృత్ పథకం పైలాన్ ధ్వంసం కేసు సంచలనంగా మారింది. 11/4/2020 లో నాటి కమిషనర్ కె. వెంకటేశ్వర రావు ఇచ్చిన పిర్యాదు నేడు తెరపైకి వచ్చింది. ఈ కేసును విచారించిన కావలి రెండో పట్టణ సీఐ…

Read More

బహిరంగ సభలో గొప్పలు, ప్రజలకు తిప్పలు

20 ఏళ్లుగా అగ‌చాట్లు ప‌డుతున్న చెలికల గ్రామ ప్రజలు గుంతల రోడ్లలో ప్రయాణం – రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు పట్టించుకోని అధికారులు బహిరంగ సభలో గొప్పలు, ప్రజలకు తిప్పలు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చెలికల గ్రామంలో గ‌డిచిన 20 ఏళ్లుగా ప్ర‌జ‌లు స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఈ విష‌య‌మై సంబంధిత శాఖాధికారుల‌ను ఎన్నిమార్లు చెప్పినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వారు వాపోతున్నారు. ప్ర‌ధానంగా గ్రామం నుంచి విడవలూరుకు వచ్చే రోడ్డు మార్గం అంతర్గతంగా ఇబ్బంది ఉంది. దీంతో వాహనదారులకు…

Read More

సోమిరెడ్డి 20 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు

అల్లిపురం డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన మంత్రి నారాయణ గత ప్రభుత్వం 85 లక్షల చెత్త మిగిల్చి వెళ్ళింది.. రెండు నెలల్లో మొత్తం తొలగించి అన్ని హంగులతో పార్కులు ఏర్పాటు.. సోమిరెడ్డి 20 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు అల్లిపురం డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన మంత్రి నారాయణ గత ప్రభుత్వం 85 లక్షల చెత్త మిగిల్చి వెళ్ళింది.. రెండు నెలల్లో మొత్తం తొలగించి అన్ని హంగులతో పార్కులు ఏర్పాటు.. కరిముల్లా.. గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్త…

Read More

మూడేళ్ల‌ల్లో రాజ‌ధాని నిర్మాణం పూర్తి చేస్తాం

రూ.50వేల కోట్ల ప‌నుల‌కు ఎల్‌-1 ఇచ్చేశాం రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌ మూడేళ్ల‌ల్లో రాజ‌ధాని నిర్మాణం పూర్తి చేస్తాం-రూ.50వేల కోట్ల ప‌నుల‌కు ఎల్‌-1 ఇచ్చేశాం-మంత్రి నారాయ‌ణ‌ ప్ర‌ధాని మోదీ చేతుల‌మీదుగా అమ‌రావ‌తి పునఃప్రారంభం జ‌రిగింది.. 175 నియోజ‌క‌వ‌ర్గాల నుంచి 5ల‌క్ష‌ల మందికిపైగా వ‌చ్చారు. ఎంతో ప్ర‌శాంతంగా జ‌రిగింది.. మ‌న రాష్ట్రంవాళ్లేకాకుండా.. ప‌క్క రాష్ట్రాల వారు కూడా అభినందిస్తున్నార‌ని.. మంత్రి నారాయ‌ణ తెలిపారు. గ‌త ప్ర‌భుత్వం మాపై కోపంతో.. ప్ర‌జ‌ల మీద కోపంతో…..

Read More

రెండ‌వ పంట‌కు 250 క్యూసెక్కుల నీరు

సాగుకు స‌న్న‌ద్ద‌మ‌వుతున్న 72 వేల ఎక‌రాల ఆయుక‌ట్టు రైతన్న‌లు నీటిని విడుద‌ల చేసిన ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డి రెండ‌వ పంట‌కు 250 క్యూసెక్కుల నీరు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వవ్వేరు గ్రామం కనిగిరి రిజర్వాయర్ నుండి సదరన్, ఈస్ట్రన్ ఛానల్ ద్వారా రెండవ పంటకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నీటిని విడుదల చేశారు. ముందుగా అర్చకులు గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. ఈస్టర్న్ ఛానల్ ద్వారా 150 క్యూసెక్కులు, సదరన్ ఛానల్…

Read More

ఆరోగ్యాంధ్రే చంద్రబాబు లక్ష్యం

సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా నిరుపేదలకు చంద్రబాబు ఆర్థిక భరోసా నియోజకవర్గ పరిధిలో ఆరుగురికి.. 6 లక్షల 46,553 రూపాయలు కోవూరు ప్రజానీకం తరఫున చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే ప్రశాంతి సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా నిరుపేదలకు చంద్రబాబు ఆర్థిక భరోసా.. నియోజకవర్గ పరిధిలో ఆరుగురికి.. 6 లక్షల 46,553 రూపాయలు.. కోవూరు ప్రజానీకం తరఫున చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే ప్రశాంతి.. ఆరోగ్యం, ఆనంద సమాజమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి…

Read More