
పేదల చిరకాల కలను నిజం చేసిన మంత్రి
1400 మంది ఇళ్లపట్టాలకు అనుమతి తీసుకురావడం హర్షణీయం 47వ డివిజన్ ములుముడి బస్టాండ్ సెంటర్ లో మంత్రి నారాయణకు పాలాభిషేకం పేదల చిరకాల కలను నిజం చేసిన మంత్రి1400 మంది ఇళ్లపట్టాలకు అనుమతి తీసుకురావడం హర్షణీయం 47వ డివిజన్ ములుముడి బస్టాండ్ సెంటర్ లో మంత్రి నారాయణకు పాలాభిషేకం నెల్లూరు నగరం.. వెంకటేశ్వరపురం.. భగత్సింగ్ కాలనిలో 1400 మంది నిరుపేద కుటుంబాలకు శాస్వత ఇంటి పట్టాలు అందించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంలో కృషి చేసిన మంత్రి…