త్రివిధ దళాలు క్షేమంగా ఉండాలి

శివాలయంలో పూజలు చేసిన బీజేపీ నేతలు త్రివిధ దళాలు క్షేమంగా ఉండాలి… పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధంలో పోరాడుతున్న “త్రివిధ దళాలు” క్షేమంగా ఉండాలని బీజేపీ నేతలు పరమేశ్వరుడిని ప్రార్ధించారు. శివాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధంలో పోరాడుతున్న “త్రివిధ దళాలు” క్షేమంగా ఉండాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకాంక్షించారు. నెల్లూరు నగరం శ్రీరంగరాజపురంలోని శివాలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్ఎస్ఎస్,…

Read More

ఘనంగా మాతృ దినోత్సవ వేడుకలు

100 మంది మహిళలకు చీరలు పంపిణీ, మాతృమూర్తులకు సత్కారం ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ ఘనంగా మాతృ దినోత్సవ వేడుకలు సూళ్లూరుపేటలో మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొని వంద మంది వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపల్ పరిధిలోని మన్నేముత్తేరి గ్రామంలో సాయి సేవా వృద్ధాశ్రమం వ్యవస్థాపకుడు పట్నం మస్తాన్ బాబు ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ తొలి…

Read More

నెల్లూరు ఆండాళ్ ఆసుప‌త్రిలో దారుణం

ప్ర‌స‌వించిన కొద్ది నిమిషాల‌కే మృతి సంబంధం లేదంటున్న ఆసుప‌త్రి నిర్వాహ‌కులు ఆండాళ్ ఆసుప‌త్రి వ‌ద్ద ఆందోళ‌న‌.. ఉద్రిక్త‌త‌ నెల్లూరు న‌గ‌రంలో దారుణం చోటుచేసుకుంది.. ప్రైవేటు వైద్యుల నిర్ల‌క్ష్యం.. అల‌క్షంతో ఓ నిండు బాలింత క‌న్నుమూసింది.. త‌న భార్య మృతికి ఆసుప‌త్రి వైద్యుల నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని భ‌ర్త‌, మృతురాలి త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగిన సంఘ‌ట‌న నెల్లూరు న‌గ‌రంలోని పొగ‌తోట‌లో ఉన్న ఆండాళ్ హాస్పిట‌ల్ వ‌ద్ద కొద్ది సేప‌టిక్రితం చోటుచేసుకుంది. అల్లూరు మండ‌లం.. దండిగుంట‌కు చెందిన ప్ర‌సాద్…

Read More

కమనీయం నరసింహుని కళ్యాణం

కలువాయి రాజుపాళెంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు కమనీయం నరసింహుని కళ్యాణం… కలువాయి మండలం రాజుపాళెం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరసింహుని జయంతిని పురస్కరించుకొని.. నెల్లూరు జిల్లా కలువాయి మండలం రాజుపాళెం గ్రామంలో వెలసియున్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు ఈదూరి…

Read More

టీడీపీ నేతల కళ్లల్లో ఆనందం కోసమేపోలీసులు పని చేస్తున్నారు

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ మహిళలపై దాడులు దారుణం కూటమి పాలనపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ఫైర్ టీడీపీ నేతల కళ్లల్లో ఆనందం కోసమేపోలీసులు పని చేస్తున్నారు… యాంకర్ పార్ట్ :టీడీపీ నేతల కళ్లల్లో ఆనందం కోసమే పని చేస్తున్న పోలీసుల తీరుని చూసి తామంతా సిగ్గుపడుతున్నామని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయ్యిందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అక్రమ అరెస్టులు దారుణమన్నారు. ఈ అరాచకాలను…

Read More

కుట్రదారులకు ప్రజలే గుణపాఠం

మా బాబాయి గిరిధర్ రెడ్డిని దీవించండి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కుమార్తె కోటంరెడ్డి వైష్ణవి 339 అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాల సందర్భంగా 19వ డివిజన్ లో ట్రయిల్ రన్ కుట్రదారులకు ప్రజలే గుణపాఠం… 339 అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాల సందర్భంగా 19వ డివిజన్ లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె కోటంరెడ్డి వైష్ణవి ట్రయిల్ రన్ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో 19 డివిజన్ లో 6…

Read More

అరవపాళెంలో అతి పెద్ద పార్క్

రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ మంత్రి నిర్ణయాన్ని హర్షించిన స్థానికులు అరవపాళెంలో అతి పెద్ద పార్క్… నెల్లూరు నగరం అరవపాళెంలో మంత్రి నారాయణ పర్యటించారు. స్థానికుల కోరిక మేరకు అరవపాళెంలో అతి పెద్ద పార్క్ ను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. చిల్డ్రన్స్ పార్క్ లో తరహాలో.. అతి పెద్ద పార్కును అరవపాలెంలో కూడా నిర్మి్స్తామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరు నగరం బోడిగాడితోట సమీపంలోని అరవపాళెంలో ఆయన పర్యటించారు….

Read More

విద్యార్థులు భవిష్యత్ లో ఉన్నత స్థాయికి ఎదగాలి

జేసీ కార్తీక్ – డేవిస్పేట గ్రామంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకి అభినందన సభ విద్యార్థులు భవిష్యత్ లో ఉన్నత స్థాయికి ఎదగాలి యాంకర్ పార్ట్ :విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్ లో ఉన్నత స్థాయికి ఎదగాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఆకాంక్షించారు. డేవిస్పేటలో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల్ని ఆయన అభినందించారు. వాయిస్ వోవర్ :నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం డేవిస్ పేట గ్రామం పాకవారిపాలెంలో నిర్మలాదేవి ఫౌండేషన్,…

Read More

మంత్రి నారాయ‌ణ‌కు పాలాభిషేకం

భగత్ సింగ్ కాలనీలో పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు మంత్రి నారాయణ కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నారాయ‌ణ‌కు పాలాభిషేకం భగత్ సింగ్ కాలనీలో పేదలకు శాశ్వత ఇంటి పట్టాలుమంత్రి నారాయణ కు కృతజ్ఞతలు తెలిపిన నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీలో నివసిస్తున్న సుమారు 1400 పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు కల్పించేందుకుమంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయణ రాష్ట్ర క్యాబినెట్‌లో ప్రతిపాదన పెట్టి ఆమోదింప‌జేశారు. ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో, రెవెన్యూ,…

Read More