ఆరు వారాల్లో డీఈవో వివరణ ఇవ్వాలి

ఉత్తర్వుల్లో పేర్కొన్న హైకోర్ట్ _ _మీడియా సమావేశంలో కుప్పం హాక్సింగ్ స్కూల్ కరస్పాండెంట్ ఆరు వారాల్లో డీఈవో వివరణ ఇవ్వాలి… తమ పాఠశాలపై కక్ష సాధింపులకు పాల్పడవద్దని హాక్సింగ్ స్కూల్ కరస్పాండెంట్ హఫీజ్ తెలిపారు. ఈ మేరకు ఆయన స్కూల్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కుప్పంలోని హాక్సింగ్ స్కూల్ కరస్పాండెంట్ హఫీజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆర్ జేడీ, డిఈఓ ఇచ్చిన ఆర్డర్లను హై కోర్టు డిస్మిస్ చేసిందని తెలిపారు. అధికారాన్ని…

Read More

ముగిసిన సీపీఎం సమైక్యతా యాత్ర

సీపీఎం రూరల్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ముగిసిన సీపీఎం సమైక్యతా యాత్ర సీపీఎం పార్టీ తరపున సమైక్యతా యాత్ర ఘనంగా ముగిసింది. రూరల్ కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు వీఆర్సీ మైదానం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నాయకులు, కార్యకర్తలు భారీ నిర్వహించారు. మతసామరస్యం, దేశ సమగ్రత పరిరక్షణకై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమైక్యత యాత్ర ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని వి ఆర్ సి…

Read More

ఒకరోజు ముందే పెన్షన్లు పంపిణీ

సంగం ఎంపీడీవో షాలెట్ ఒక్క ముందే పెన్షన్లు పంపిణీసంగం ఎంపీడీవో షాలెట్ ఒక రోజు ముందే లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని ఎంపీడీవో షాలెట్ తెలిపారు. సంగంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా సంగం మండలంలోని పింఛన్ లబ్ధిదారులకు ఒకరోజు ముందుగా శనివారమే నగదు పంపిణీ చేస్తామని ఎంపీడీవో షాలెట్ తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మండలంలోని 13 సచివాలయాల పరిధిలో 6,547 మంది లబ్ధిదారులకు 2 కోట్ల 82…

Read More

ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఇందుకూరుపేటలో సీఐటీయూ జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలుఇందుకూరుపేటలో సీఐటీయూ జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ ఇందుకూరుపేటలో సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిఐటియు నెల్లూరు జిల్లా అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన సిఐటియు జెండా ఆవిష్కరణ చేసి, కేక్ కట్…

Read More

నేటి వార్తా మాలిక‌

క‌ల్తీ లేని వార్త‌లు సంచ‌ల‌నం రేపే క‌థ‌నాలు కడప మహానాడులో వీపీఆర్ దంపతులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. పార్టీకి రూ. 5 కోట్లు ప్రకటించి అందరిని దృష్టిని ఆక‌ర్షించారు. ఆ తరువాత స్థానంలో మంత్రులు ఆనం, పొంగూరు, ఎంపీ మాగుంటలు నిలిచారు. మహానాడు నిర్వహణలో నెల్లూరు నేతలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లు ప్రాధాన్యత కల్పించారు. మాజీ మంత్రి కాకాణి కుమార్తె పూజితను వైసీపీ సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా…

Read More

తల రాతలు మారబోతున్నాయి

రూ. 15 కోట్లతో సిద్ధమవుతున్న సరస్వతీ నిలయం వీఆర్ హైస్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ తల రాతలు మారబోతున్నాయి వీఆర్ హైస్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రతి తరగతి గదికి వెళ్లి జరుగుతున్న అభివృద్ధి పనులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భారతదేశంలోనే నంబర్ వన్ స్కూల్ గా తీర్చిదిద్దబోతున్నామని చెప్పారు. నగర నడిబొడ్డులో ఉన్న విఆర్సీలో చదివిన చాలా మంది ఉన్నతస్థాయిలో ఉన్నారని మంత్రి నారాయణ తెలిపారు. నగరంలోని వీఆర్…

Read More

నెల్లూరు అపోలోలో నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

ఈనెల 31 నుంచి పరీక్షలు మీడియా సమావేశంలో వెల్లడించిన అపోలో మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ నెల్లూరు అపోలోలో నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నెల్లూరు అపోలో హాస్పిటల్ లో ఈనెల 31వతేదీ నుంచి నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని హాస్పిటల్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలియజేశారు. దేశంలో క్యాన్సర్ నిర్మూలనకు అపోలో సంస్థ తన వంతు సామాజిక సేవగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా…

Read More

అందరం ఏకమై ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి

సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ శ్రీనివాసులు జక్కా వెంకయ్య వర్ధంతి సందర్భంగా ఉగ్రవాది పరిణామాలపై సదస్సు అందరం ఏకమై ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి.. నెల్లూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ జక్కా వెంకయ్య 7వ వర్ధంతి సందర్భంగా… నగరంలోని అపోలో హాస్పిటల్ వద్దనున్న డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో పహల్గాం ఉగ్రదాడి తదంతర పరిణామాలు అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసులు…

Read More

జాతరకి వెళ్లి వచ్చేలోపే దోచేశారు

ఏడు సవర్ల బంగారం, లక్ష నగదు దోచుకెళ్లిన దుండగులు పోలీసులకి ఫిర్యాదు చేసిన బాధితులు – అల్లూరులో ఘటన జాతరకి వెళ్లి వచ్చేలోపే దోచేశారు..ఏడు సవర్ల బంగారం, లక్ష నగదు దోచుకెళ్లిన దుండగులుపోలీసులకి ఫిర్యాదు చేసిన బాధితులుఅల్లూరులో ఘటన నెల్లూరు జిల్లా అల్లూరు దళితవాడకు చెందిన ఈపూరు బ్రహ్మయ్య కుటుంబ సభ్యులు తన అత్తగారు ఊరైన తరుణవాయి గ్రామంలో జరిగే జాతరకు వెళ్లొచ్చే లోపు దుండగులు ఇల్లును గుల్ల చేశారు. బాధితులు కథనం మేరకు… అల్లూరు హరిజనవాడకు…

Read More

జక్కా వెంకయ్య ఆశయా సాధనకు కృషి చేద్దాం

ముత్తుకూరు గేటు సెంటర్లో కామ్రేడ్ జక్కా వెంకయ్య వర్ధంతి వెంకయ్య చిత్రపటానికి నివాళులర్పించిన నాయకులు జక్కా వెంకయ్య ఆశయా సాధనకు కృషి చేద్దాం పోరాట యోధుడు, కామ్రేడు జక్కా వెంకయ్య ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సీపీఎం నేతలు పిలుపునిచ్చారు. నెల్లూరు నగరం 16వ డివిజన్ సీపీఎం పార్టీ టౌన్ సెక్రటరీ కాయం శ్రీనివాసులు ఆధ్వర్యంలో ముత్తుకూరు గేటు సెంటర్లో జక్కా వెంకయ్య 7వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య చిత్రపటానికి…

Read More