స‌రైన ధ‌ర‌లేక ఇబ్బంది ప‌డుతున్నాం

ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి పండించాం పొగాకు రైతుల ఆందోళ‌న‌ స‌రైన ధ‌ర‌లేక ఇబ్బంది ప‌డుతున్నాం లక్షల ఖర్చు చేసి పండించిన పొగాకు పంటకు సరైన ధర లేక ఇబ్బంది పడుతున్నామని పొగాకు రైతులు ఆందోళనకు దిగారు. నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం, డిసిపల్లి పొగాకు వేలం కేంద్రం పరిధిలో పొగాకు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నామని, బోర్డు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది పొగాకు మార్కెట్ ఆశాజనకంగా…

Read More

శ్రీ స‌త్య‌మ్మ త‌ల్లికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన ఎమ్మెల్యే పులివ‌ర్తి నాని

సాద‌ర‌స్వాగ‌తం ప‌లికిన ఆల‌య క‌మిటీ నిర్వాహ‌కులు శ్రీ స‌త్య‌మ్మ త‌ల్లికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన ఎమ్మెల్యే పులివ‌ర్తి నాని

Read More

బాధితులకు అండగా సీఎం సహాయ నిధి

కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిచే అందజేత బాధితులకు అండగా సీఎం సహాయ నిధి కావ‌లిలో ముఖ్యమంత్రి సహాయ నిధి నగదు చెక్కులను పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఇందులో భాగంగా 19 ల‌క్ష‌లా 94 వేల 427 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి నగదు చెక్కులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 18 మంది లబ్ధిదారులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి…

Read More

మాటిస్తున్నా…రేపే పరిష్కరిస్తా

మొట్టమొదటిసారిగా ఈ గ్రామంలో చరిత్ర సృష్టించాం గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసింది సర్పంచ్‌లకు ఒక్క రూపాయి రాలేదు.. రేపే జేసీతో మాట్లాడుతా…సమస్య క్లియర్ చేస్తా మాటిస్తున్నా…రేపే పరిష్కరిస్తా రెడ్డిపాళెం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు. తమ దంపతులను ఆశీర్వదించిన గ్రామానికి అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రజల సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామనీ ఎమ్మెల్యే హామి ఇచ్చారు. గత పాలకుల తప్పుడు విధానాల వల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యిందని…

Read More

లారీ కంటైనర్ ను ఢీకొట్టిన బైక్

ఇద్దరికి తీవ్ర గాయాలు కోవూరులో ఘటన లారీ కంటైనర్ ను ఢీకొట్టిన బైక్…. నెల్లూరు జిల్లా కోవూరు మండలం సాయిబాబా గుడి నేషనల్ హైవే బ్రిడ్జి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కావలి వైపు నుండి నెల్లూరు వైపుకు వెళ్తున్న మార్గంలో సాయిబాబా గుడి వద్ద నేషనల్ హైవే బిడ్జిపై ఆగి ఉన్న లారీ కంటైనర్ను మోటారు బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొడవలూరు మండలం నాయుడుపాలెంకు చెందిన బైక్ పై వస్తున్న మదన్, కిషోర్ లకు…

Read More

అభివృద్ధికి మారుపేరు ఎమ్మెల్యే కోటంరెడ్డి

29వ డివిజన్ మహాత్మా గాంధీ నగర్ లో 1. 22 కోట్ల అభివృద్ధి మీడియా సమావేశంలో టీడీపీ డివిజన్ అధ్యక్షులు గుద్దేటి చెంచయ్య అభివృద్ధికి మారుపేరు ఎమ్మెల్యే కోటంరెడ్డి అభివృద్ధికి మారుపేరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ అని 29వ డివిజన్ అధ్యక్షులు గుద్దేటి చెంచయ్య తెలిపారు. కోటంరెడ్డి సోదరుల సహాయ సహకారాలతోనే మహాత్మాగాంధీ నగర్లో 1.22 కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహించామన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత 11 నెలలుగా 1.22 కోట్ల అభివృద్ధి పనులు…

Read More

వేసవి సెలవులకొచ్చి

కనిగిరి ప్రధాన కాలువలో అన్నదమ్ములు గల్లంతు చందు, నందుల మృతదేహాలు లభ్యం సంగంలో ప్రాణం తీసిన ఈత సరదా మృతదేహాల వద్ద మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు వేసవి సెలవులకొచ్చి…. వేసవి సెలవులు కావడంతో సరదాగా ఈత కొట్టేందుకు కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో దిగిన ఇద్దరు అన్నదమ్ములు ప్రమాదశాత్తు మృతి చెందారు. ఈ సంఘటన సంగం లో చోటుచేసుకుంది. కోవూరుకి చెందిన గోవిందయ్య, శేషమ్మ కుమారులు బందా వెంకట చందు (15) ,బందా వెంకట నంద కిషోర్(12)…

Read More

దొంగలున్నారు జాగ్రత్త

వెంకటగిరి సీఐ రమణ దొంగలున్నారు జాగ్రత్త… వేయి లింగేశ్వరస్వామి వారిని వెంకటగిరి సీఐ రమణ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరునాళ్లలో దొంగలు ఉన్నారని భక్తులందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. కొల్లితోట వేయి లింగేశ్వర స్వామి తిరుణాల మహోత్సవంలో వెంకటగిరి సీఐ రమణ పాల్గొన్నారు. సీఐ రమణ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్ 3 న్యూస్ తో మాట్లాడుతూ… అటవీ ప్రాంతమైన కొల్లి తోటలో స్వామి వారి తిరునాళ్లకు…

Read More

కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి

మార్పులు, చేర్పుల కోసం సచివాలయాల్లో సంప్రదించాలి కమిషనర్ వై ఓ నందన్ కార్పొరేషన్ కార్యాలయంలో అర్జీలు స్వీకరించిన కమిషనర్ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి .నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కమిషనర్ నిర్వహించారు. ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. అర్హులందరూ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులందరికీ కొత్త రేషన్ కార్డులను స్థానిక వార్డు సచివాలయాల ద్వారా…

Read More

నర్సుల సేవలు వెలకట్టలేనివి

నారాయణలో ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న నర్సులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ డాక్టర్ హరి ప్రసాద్ రెడ్డి నర్సుల సేవలు వెలకట్టలేనివి… ఫ్లోరెన్స్ నైటింగేట్ జయంతిని పురస్కరించుకొని… నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా జరిగింది. కాలేజ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరి ప్రసాద్ రెడ్డి, పలువురు వైద్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా…

Read More