
సరైన ధరలేక ఇబ్బంది పడుతున్నాం
లక్షలు ఖర్చు చేసి పండించాం పొగాకు రైతుల ఆందోళన సరైన ధరలేక ఇబ్బంది పడుతున్నాం లక్షల ఖర్చు చేసి పండించిన పొగాకు పంటకు సరైన ధర లేక ఇబ్బంది పడుతున్నామని పొగాకు రైతులు ఆందోళనకు దిగారు. నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం, డిసిపల్లి పొగాకు వేలం కేంద్రం పరిధిలో పొగాకు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నామని, బోర్డు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది పొగాకు మార్కెట్ ఆశాజనకంగా…