జ‌డ్‌.ఎస్.కు అభినంద‌న‌లు

జ‌డ్‌.ఎస్‌.ను ఘ‌నంగా స‌త్క‌రించిన గ్రామీణ వైద్యుల సంఘం, టీఎన్‌సీపీఏ నాయ‌కులు జ‌డ్‌.ఎస్.కు అభినంద‌న‌లుజ‌డ్‌.ఎస్‌.ను ఘ‌నంగా స‌త్క‌రించిన గ్రామీణ వైద్యుల సంఘం, టీఎన్‌సీపీఏ నాయ‌కులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇన్ ల్యాండ్ వాట‌ర్ వేస్ అథారిటీ బోర్డు ఛైర్మ‌న్‌గా ఎన్నికైన టీడీపీ సీనియ‌ర్ నేత డాక్ట‌ర్ జడ్‌. శివ‌ప్ర‌సాద్ ను నెల్లూరు జిల్లా గ్రామీణ వైద్యుల సంఘం, టీఎన్‌సీపీఏ నాయ‌కులు జి. ర‌త్నం ఆధ్వ‌ర్యంలో స‌భ్యులు పెద్ద సంఖ్య‌లో క‌ల‌సి.. శుభాకాంక్షులు తెలియ‌జేశారు. జ‌డ్‌. ఎస్‌.ను ఘ‌నంగా స‌త్క‌రించి.. పుష్ప‌గుచ్ఛాలు, పూల…

Read More

జోరుగా కొనసాగుతున్న గుప్త నిధుల వేట

ఇద్దరు పరార్..అధికారుల అదుపులో ఒకరు జోరుగా కొనసాగుతున్న గుప్త నిధుల వేట… గుప్త నిధుల తవ్వకాల ముఠా సభ్యుడుని ఉదయగిరి అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ బిఎస్ కుమార్ రాజా మాట్లాడుతూ… రాబడిన సమాచారం మేరకు బండగానిపల్లి మార్గం వైపు ఉన్న రాణి బావి వెయ్యి మెట్ల మార్గం వద్ద ముగ్గురు వ్యక్తులను వెంబడించగా ఇద్దరు పరారయ్యారని ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. పట్టుబడిన వ్యక్తి వరికుంటపాడు (మం) తూర్పు బోయమడుగులకు చెందిన…

Read More

సీపీఎస్‌ను ర‌ద్దు చేయాలి పాత విధానాన్ని కొన‌సాగించాలి

క‌లెక్ట‌ర్ ఆనంద్‌కు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించిన సీపీఎస్ ఈఏ రాష్ట్ర‌, జిల్లా నాయ‌కులు సీపీఎస్‌ను ర‌ద్దు చేయాలిపాత విధానాన్ని కొన‌సాగించాలి క‌లెక్ట‌ర్ ఆనంద్‌కు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించిన సీపీఎస్ ఈఏ రాష్ట్ర‌, జిల్లా నాయ‌కులు ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సిపిఎస్ ఆధ్వ‌ర్యంలో,.. సీపీఎస్ ఈఏ రాష్ట్ర , జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ని కలిశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, సిపిఎస్ ఉద్యోగులపై అక్రమంగా…

Read More

నెల్లూరులో ఘనంగా కాశ్మీర్ ఎగ్జిబిషన్ ప్రారంభం

ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన మంత్రి నారాయణ కుమార్తె డాక్టర్ షరణి నెల్లూరులో ఘనంగా కాశ్మీర్ ఎగ్జిబిషన్ ప్రారంభం… నెల్లూరు నగరం ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో కాశ్మీర్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు షరణి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు.కాశ్మీర్ వాతావరణం ఎలా ఉంటుందో అలానే నెల్లూరులో ఏర్పాటు చేసినందుకు నిర్వాహకుల్ని ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.వేసవి సెలవుల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఎంతో…

Read More

దగదర్తి వైసీపీలో కుదుపు

కావలి మాజీ ఎమ్మెల్యే, వైసిపి ఇంచార్జీ ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలు బేఖాతరు దగదర్తి వైస్ ఎంపీపీ ఎంపికలో వ్యతిరేకంగా వైసిపి ఎంపీటీసీ సభ్యుల ఓటింగ్ దగదర్తి జడ్పీటీసీ, ఎంపీపీ, చెన్నూరు ఎంపీటీసీలపై సస్పెన్షన్ కు పార్టీ అధిష్టానానికి సిఫారసు దగదర్తి వైసీపీలో కుదుపు… కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలను దగదర్తి మండల ఎంపీటీసీ సభ్యులు బేఖాతారు చేశారు. ప్రతాప్ కుమార్ రెడ్డి సూచించిన ఎంపీటీసీ మహేష్ నాయుడును కాకుండా కుడుముల చెన్నమ్మను…

Read More

గంగమాంబ జాతరకి సీఎం రాక

కుప్పంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ సుమిత్ కుమార్ గంగమాంబ జాతరకి సీఎం రాక… తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొని అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా జాతర ఏర్పాట్లను కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులతో కలసి పరిశీలించారు. చిత్తూరు జిల్లా కుప్పం తిరుపతి గంగమాంబ జాతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. ఈ నెల 21న గంగమాంబ అమ్మవారిని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దర్శించుకోనున్నారు. జాతరతోపాటు… సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను…

Read More

కలెక్టర్ కు బాధితులు మొర

తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ విన్నపం నెల్లూరు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్ ఆనంద్ కలెక్టర్ కు బాధితులు మొర… నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ ఆనంద్ నిర్వహించారు. వేదికకు వచ్చిన బాధితులు తమ సమస్యల్ని కలెక్టర్ కు మొర పెట్టుకున్నారు. వెంటనే తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ ఆయనకి వినతి పత్రాలు అందచేశారు. పరిష్కార వేదికకు వచ్చే ప్రతీ…

Read More

భారత్ తో పెట్టుకోవద్దు

రాష్ట్ర మంత్రి నారాయణ నెల్లూరు నగరంలో భారీ తిరంగా ర్యాలీ వెయ్యి అడుగుల త్రివర్ణ పతాకంతో ప్రదర్శన భారత్ మాతాకీ జై..వందేమాతరం నినాదాలతో మారుమోగిన వీఆర్సీ సెంటర్ భారత్ తో పెట్టుకోవద్దు… ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకొని…నెల్లూరు నగరంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది ప్రజలు, కూటమి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని భారత్ మాతా జై అంటూ నినదించారు. వెయ్యి అడుగుల త్రివర్ణ ప్రదర్శన అందరిని ఆకట్టుకుది. అమాయక ప్రజల ప్రాణాలను పొట్టన…

Read More

నెల్లూరొచ్చిన కాంపాక్టర్స్

రూ. 7 కోట్లతో కార్పొరేషన్ కి ఇచ్చిన స్వచ్చాంధ్ర కార్పొరేషన్ కాంపాక్టర్లను ప్రారంభించిన మంత్రి నారాయణ… నెల్లూరొచ్చిన… కాంపాక్టర్స్ ఏడు కోట్ల వ్యయంతో…చెత్తను తీసుకెళ్లే కాంపాక్టర్ వాహనాలను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కొనుగోలు చేసింది. ఆ వాహనాలను నెల్లూరు కార్పొరేషన్ కి ఇచ్చింది. ఈ సందర్భంగా కాంపాక్టర్ వాహనాలను రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనాలను…ట్రిప్పుకు 32 టన్నుల చెత్తను తరలించనున్నాయని మంత్రి నారాయణ తెలియజేశారు. మంత్రి వెంట నుడా చైర్మన్ కోటంరెడ్డి…

Read More

జూన్ 12న వీఆర్ హైస్కూల్ ప్రారంభం

అన్ని సౌకర్యాలు ఉచితం ఎన్నికల్లో ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నా కూతురు షరిణితో కలిసి వీఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ జూన్ 12న వీఆర్ హైస్కూల్ ప్రారంభం హైస్కూల్ ఆధునీకరణ పనులను కూతురు షరణితో కలసి మంత్రి నారాయణ పరిశీలించారు. జూన్ 12న హైస్కూల్ ని ప్రారంభిస్తామని వారు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటామని నారాయణ చెప్పారు. విఆర్సీకి పూర్వ వైభవం తెస్తానని ఎన్నికల్లో మాట ఇచ్చానని…ఇచ్చిన మాట నిలబెట్టుకొంటున్నానని రాష్ట్ర మంత్రి…

Read More