
నేటి వార్త మాలిక
కల్తీలేని వార్తలు సంచలనం రేపే కథనాలు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని…ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన మెగా యోగాసాధనలో కలెక్టర్ ఆనంద్ పాల్గొని యోగాసనాలు చేశారు. అందరి జీవితాల్లో యోగా భాగమవ్వాలని ఆయన కోరారు. 2025 మహానాడును విజయవంతం చేయడంలో నెల్లూరు నేతలకు పెద్దపీఠ వేశారు. పలు కీలక విభాగాలలో పది మందికి అవకాశం కల్పిస్తూ అధిష్ఠానం జాబితాను విడుదల చేసింది. మన్నారుపోలూరు పార్క్ ని అధికారులతో ఎమ్మెల్యే విజయశ్రీ పరిశీలించారు. త్వరితగతిన పార్కుని…