ఒక రోజు ముందే పెన్షన్ల పండుగ

_ఎన్నికల్లో ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నాం సీఎం చంద్రబాబు సమర్ధవంతమైన నాయకుడు 3వ డివిజన్లో లబ్ధిదారులకి పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి నారాయణ ఒక రోజు ముందే పెన్షన్ల పండుగ… ఎన్నికల్లో ఇచ్చిన మాటని సీఎం చంద్రబాబునాయుడు నిలబెట్టుకుంటున్నారని మంత్రి నారాయణ తెలిపారు. మూడో డివిజన్లో ఆయన లబ్ధిదారుల ఇంటింటికెళ్లి పెన్షన్లు అందచేశారు. రాష్ట్రంలో ఒకరోజు ముందుగానే పండుగలా పెన్షన్ ల పంపిణీ సాగుతోందని మంత్రి నారాయణ ఆనందం వ్యక్తం చేశారు. నెల్లూరు నగరం మూడో డివిజన్ జాఫర్…

Read More

కాకాణితో సజ్జల ములాఖత్

పాల్గొన్న ఎమ్మెల్సీలు, రూరల్ వైసీపీ ఇన్చార్జి కాకాణితో సజ్జల ములాఖత్ అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రిమాండ్ లో ఉన్న విషయం విధితమే. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ పీఏసీ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి నెల్లూరుకి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ వైసీపీ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ రెడ్డి, పలువురు వైసీపీ ముఖ్య నేతలతో కలసి నెల్లూరు…

Read More

సంకెళ్లతో వైసీపీ నేతలు నిరసన..

వైసీపీ నేతల అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం మీడియా సమావేశంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు సంకెళ్లతో వైసీపీ నేతలు నిరసన… కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. డైవర్షన్ పాలిటిక్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిందని…వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున విమర్శించారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా…చేతికి నల్ల వస్త్రాలు సంకెళ్లుగా వేసుకొని నిరసన తెలియజేశారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాగార్జున…

Read More

వైసీపీ మోసం చేస్తే.. మేం.. న్యాయం చేశాం..!

టీడీపీపై కోపంతోనే సుజ‌ల సుర‌క్ష మంచినీటి ప‌థ‌కాన్ని ఆపేసింది సిటీలో 3ల‌క్ష‌ల కుటుంబాల‌కు రూ.2ల‌కే 20 లీట‌ర్ల మంచినీరు నెల్లూరు న‌గ‌రాన్ని దేశంలోనే మోడ‌ల్ సిటీగా తీర్చిదిద్దుతా దోమ‌లు లేని న‌గ‌రంగా మారుస్తాం 53, 54 డివిజ‌న్‌ల‌లో ఎన్టీఆర్ సుజ‌ల సుర‌క్ష ప్లాంట్ల‌ను ప్రారంభించిన మంత్రి నారాయ‌ణ‌ వైసీపీ మోసం చేస్తే.. మేం.. న్యాయం చేశాం..!టీడీపీపై కోపంతోనే సుజ‌ల సుర‌క్ష మంచినీటి ప‌థ‌కాన్ని ఆపేసిందిసిటీలో 3ల‌క్ష‌ల కుటుంబాల‌కు రూ.2ల‌కే 20 లీట‌ర్ల మంచినీరునెల్లూరు న‌గ‌రాన్ని దేశంలోనే మోడ‌ల్…

Read More

ప్రతీ ఒక్కరూ యోగాంధ్రాలో పాల్గొనాలి

లువాయి మండల ఇన్చార్జి ఎంపీడీవో భవాని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన యోగాంధ్రాలో ప్రతీ ఒక్కరూ పాల్గొని ఆరోగ్యగంగా ఉండాలని ఎంపీడీవో భవాని పిలుపునిచ్చారు. కలువాయి ఎంపీడీవో కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇంచార్జ్ ఎంపీడీవో భవాని ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు..ఈ కార్యక్రమం మే 21 నుండి జూన్ 21 వరకు జరుగుతుందని ఎంఓటీ, టిఓటిల ద్వారా…

Read More

జూన్ 4న వెన్నుపోటుు దినం

విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాపూరు వైసీపీ నేతలు జూన్ 4న వెన్నుపోటుు దినం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా… ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో విఫలమైందని రాపూరు మండల వైసీపీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు వారు పట్టణంలోని పిచ్చిరెడ్డి కాంప్లెక్స్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కూటమి పాలనకి వ్యతిరేకంగా జూన్ 4న వెన్నుపోటు దినంగా జరపాలని వైసీపీ అధిష్ఠానం నిర్ణయించిందన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని…

Read More

జూన్ 2 నుంచి 13 వరకు గంగపట్నం చాముండేశ్వరి బ్రహ్మోత్సవాలు

28 మందితో బ్రహ్మోత్సవ సేవా కమిటీ నియామకం బ్రహ్మోత్సవాల విజయవంతానికి అందరూ సహకరించాలి జూన్ 2 నుంచి 13 వరకుగంగపట్నం చాముండేశ్వరి బ్రహ్మోత్సవాలు జూన్ 2 నుంచి 13వ తేదీ వరకు గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కార్య నిర్వహణాధికారి తాతా శ్రీనివాసరావు తెలిపారు. మంత్రి ఆనం, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సహకారంతో 28 మందిని బ్రహ్మోత్సవ కమిటీ జూన్ 2వతేదీ నుంచి 13వ తేదీ వరకు ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలసి…

Read More

నిత్య అన్నదానానికి రూ. 1 లక్ష విరాళం

ఆలయ ఈవోకి అందచేసిన కడప వాసులు పెంచలకోన శ్రీ లక్ష్మీ నృసింహ‌స్వామి వారికి ప్రత్యేక పూజలు, నిత్య కళ్యాణం నిత్య అన్నదానికి రూ. 1 లక్ష విరాళం… రాపూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి శుక్రవారం విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. కడప జిల్లా బద్వేల్ కి చెందిన లక్ష్మీ విద్య అరణ్య స్కూల్ యాజమాన్యం గాజులపల్లి శంకర్ రెడ్డి, శ్రీదేవి దంపతులు…

Read More

100 పడకల హాస్పిటల్ గా సీహెచ్సీ

ప్రభుత్వానికి నివేదికలు పంపాం కోవూరు సీహెచ్సీని పరిశీలించిన జిల్లా కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీస్ అధికారిణి 100 పడకల హాస్పిటల్ గా సీహెచ్సీ కోవూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల హాస్పిటల్ గా చేసేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపించామని జిల్లా కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీస్ అధికారి పరిమళ తెలిపారు. సీహెచ్ సీని ఆమె తనిఖీ చేసి..ఆపరేషన్ ధియేటర్, ల్యాబ్ లను ఆమె సందర్శించారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కోఆర్డినేటర్ సర్వీస్…

Read More

దుత్తలూరులో జోరు వర్షం

ఉపశమనం పొందిన ప్రజలు దుత్తలూరులో జోరు వర్షం… నెల్లూరు జిల్లా దుత్తలూరులో మండలంలో జోరు వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా వేసవి ఉక్కపోతతో ప్రజలు, చిన్నారులు అల్లాడిపోతున్నారు. ఈ వర్షంతో మండల ప్రజలందరూ కాస్త ఉపశమనం పొందారు. ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో వాతావరణమంతా ఒక్కసారిగా చల్లగా మారింది.

Read More