ఎమ్మార్పీ రేట్లకు మద్యం విక్రయించాలి

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

వెంకటగిరిలో మద్యం షాపులు తనిఖీ చేసిన ఎక్సైజ్ అధికారి

ఎమ్మార్పీ రేట్లకు మద్యం విక్రయించాలి..

  • నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
  • వెంకటగిరిలో మద్యం షాపుల తనిఖీ


వెంకటగిరి నియోజకవర్గంలో మద్యం దుకాణాలను ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

:
వెంకటగిరి పట్టణంలోని మద్యం షాపులను అసిస్టెంట్ పొల్యూషన్, ఎక్సేంజ్ సూపర్డెంట్ ఊహ రెడ్డి తనిఖీలు చేసి తగు చూచనలు చేశారు. ఉష మీడియాతో మాట్లాడుతూ… వెంకటగిరి నియోజకవర్గంలో, బాలాయపల్లి, డకిలీ ప్రాంతాలలో మద్యం దుకాణాలు ప్రభుత్వం నిర్దేశించిన కాలమానాన్ని అనుసరించాలని, ఎమ్మార్పీ ధర్నాకు మాత్రమే మద్యాన్ని విక్రయించాలని, ఇటువంటి బెల్టు దుకాణాలు నిర్వహించకూడదని ప్రభుత్వం సూచించిన ఆదేశాలకు మేరకు మాత్రమే మద్యాన్ని కొనుగోలుదారులకు అమ్మాలని, ఎటువంటి అవకతవకలు పాల్పడితే కఠిన చర్యలు తప్పమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొవిషన్, ఎక్స్చేంజ్ సబ్ ఇన్స్పెక్టర్ రఫీ అహ్మద్, సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *