నెల్లూరు రైల్వే స్టేషన్లో గంజాయి స్వాధీనం

నిందితులు నిందితులు అరెస్ట్ – 7.7 కేజీల గంజాయి స్వాధీనం – వివరాలు వెల్లడించిన రైల్వే పోలీసులు

నెల్లూరు రైల్వే స్టేషన్లో గంజాయి స్వాధీనం

  • నిందితులు నిందితులు అరెస్ట్ – 7.7 కేజీల గంజాయి స్వాధీనం
  • వివరాలు వెల్లడించిన రైల్వే పోలీసులు

నెల్లూరు రైల్వే స్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నెల్లూరు రైల్వే సర్కిల్ ఇన్ స్పెక్టర్ సుధాకర్ నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరచి వివరాలు వెల్లడించారు. టాటా నగర్, ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ రైల్ జనరల్ కోచ్ లో తనిఖీలు చేయడం జరిగిందన్నారు. ఈ తనిఖీల్లో ముగ్గురు నిందితుల వద్ద మొత్తం 7.7 గంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని గంజాయిని సీజ్ చేశామని చెప్పారు. ముద్దాయిలపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు. ఈ సమావేశంలో రైల్వే పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *