మహానాడు తొలి రోజు కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు ఘనంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు తమ్ముళ్లు భారీగీ తరలి వచ్చారు
టీడీపీ మహానాడు కార్యక్రమం కడప జిల్లాలో అట్టహాసంగా జరుగుతోంది. మూడు రోజులపాటు జరగనున్న మహానాడు తొలి రోజు కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు తమ్ముళ్లు భారీగీ తరలి వచ్చారు.
కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి రోజు కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మహానాడులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ జెండాని రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్, టీడీపీ శ్రేణులు ఆవిష్కరించారు.