
యాదవ విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోండి
జూన్ 1న యాదవ విద్యార్థులకి ప్రతిభా, నగదు పురస్కారాలు మీడియా సమావేశంలో యాదవ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ రాష్ట్ర అధ్యక్షులు గుర్రం ఆత్మకూరు పట్టణంలో యాదవ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ రాష్ట్ర అధ్యక్షులు గుర్రం నాగేశ్వరరావు యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. తమ సంఘం ఆధ్వర్యంలో 2025 సంవత్సరంలో పదవ తరగతి పరీక్షలు రాసి 470 పైగా మార్కులు సాధించిన యాదవ విద్యార్థులకు ప్రతిభా పురస్కార నగదు బహుమతినీ జూన్ 1వ తేదీన నెల్లూరులోని కొండయ్య పాలెం…