వేగంగా దూసుకెళ్లిన ట్రాక్టర్

రెండు శునకాలు మృతి – పలువురికి గాయాలు – నెల్లూరురూరల్లో ఘటన

వేగంగా దూసుకెళ్లిన ట్రాక్టర్…

  • రెండు శునకాలు మృతి – పలువురికి గాయాలు
  • నెల్లూరురూరల్లో ఘటన

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని అశోక్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రాక్టర్ వేగంగా వెళుతూ రోడ్డుపై ఉన్న రెండు శునకాల్ని టైర్ తో తొక్కించగా…అటుగా వెళుతున్న మహిళల్ని ఢీకొట్టింది. దీంతో స్పాట్ లోనే రెండు శునకాలు మృతి చెందాయి. మహిళలకి గాయాలయ్యాయి. అక్కడి నుంచి ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడని బాధితులు వాపోయారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *