
ఉగ్రవాదులకు మతం రంగు
_తీవ్రవాదులను పట్టుకోకపోవడంలో ప్రభుత్వం వైఫల్యం ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు దేశ ప్రజలలో సమైక్యతను పెంపొందించాలి నెల్లూరులో సీపీఎం సమైక్యతా యాత్రలు ఉగ్రవాదులకు మతం రంగు… సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమైక్యతా యాత్రలు నిర్వహించారు. పెహల్గాం దాడులలో చనిపోయిన మృతులకు మరియు యుద్ధంలో చనిపోయిన వీర జవాన్లకు వారు నివాళులర్పించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రదాడులకు మతం రంగు పులుమడం సరైనది కాదని సీపీఎం నేతలు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ నెల్లూరు నగర…