ఉగ్రవాదులకు మతం రంగు

_తీవ్రవాదులను పట్టుకోకపోవడంలో ప్రభుత్వం వైఫల్యం ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు దేశ ప్రజలలో సమైక్యతను పెంపొందించాలి నెల్లూరులో సీపీఎం సమైక్యతా యాత్రలు ఉగ్రవాదులకు మతం రంగు… సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమైక్యతా యాత్రలు నిర్వహించారు. పెహల్గాం దాడులలో చనిపోయిన మృతులకు మరియు యుద్ధంలో చనిపోయిన వీర జవాన్లకు వారు నివాళులర్పించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రదాడులకు మతం రంగు పులుమడం సరైనది కాదని సీపీఎం నేతలు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ నెల్లూరు నగర…

Read More

ప్రజారోగ్యంపై కూటమి ప్రత్యేక శ్రద్ధ

శ్రీ కాళహస్తి అక్కుర్తి గ్రామంలో ప్రజారోగ్యంపై కూటమి ప్రత్యేక శ్రద్ధ ప్రజారోగ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయని మాస్టర్ ఆఫ్ యోగా ట్రైనర్ గోపాలకృష్ణ తెలిపారు. కాళహస్తి మండలం అక్కుర్తి గ్రామంలోని హైస్కూల్ మైదానంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి గ్రామంలోని హైస్కూల్ మైదానంలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పీఈటీ మాస్టర్, మాస్టర్ ఆఫ్ యోగా ట్రైనర్ గోపాలకృష్ణ, గ్రామ పంచాయతీ సెక్రటరీ లీలావతి, గ్రామ పంచాయతీ హెల్పర్…

Read More

శాశ్వత పరిష్కారం అందించాలి

అధికారుల్ని ఆదేశించిన కమిషనర్ వైవో నందన్ నెల్లూరు కార్పొరేషన్ గ్రీవెన్స్ లో అర్జీలు స్వీకరించిన కమిషనర్ శాశ్వత పరిష్కారం అందించాలి… నెల్లూరు కార్పొరేషన్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ వైవో నందన్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతీ అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 66 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ వైవో నందన్ తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం…

Read More

సంగంలో చికెన్ వ్యర్ధాలు

వాహనాన్ని సీజ్ చేసిన ఎస్ఐ రాజేష్ సంగంలో చికెన్ వ్యర్ధాలు నెల్లూరు జిల్లా సంగంలో అక్రమంగా తరలిస్తున్న భారీ చికెన్ వ్యర్థాల వాహనాన్ని ఎస్సై రాజేష్ అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో 76 డ్రమ్ములలో ఉన్న చికెన్ వ్యర్ధాలను కొండ సమీపంలోకి తీసుకెల్లి ఫిషరీస్ ,రెవెన్యూ అధికారుల సమక్షంలో గుంత తీసి పూడ్చి పెట్టారు. వాహనంపై కేసు నమోదు చేసి సీజ్ చేశారు.

Read More

సర్వేపల్లి సమగ్రాభివృద్దే లక్ష్యం

ఏడాదిలో రూ. 111.52కోట్లతో 685 అభివృద్ధి పనులు పొదలకూరు కుట్టు మిషన్ శిక్షణ ప్రారంభోత్సవంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి వెల్లడి సర్వేపల్లి సమగ్రాభివృద్దే లక్ష్యం.. పొదలకూరులోని సచివాలయంలో కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. సర్వేపల్లి నియోజకవర్గం లో మొత్తం 583 మందికి శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్ లు ఉచితంగా ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. సర్వేపల్లి సమగ్రాభివృద్దే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి…

Read More

ఎస్పీ గ్రీవెన్స్ కి వంద వినతులు

బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన టౌన్ డీఎస్పీ సింధుప్రియ_ ఎస్పీ గ్రీవెన్స్ కి వంద వినతులు పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం వంద ఫిర్యాదులు అందాయని టౌన్ డీఎస్పీ సింధుప్రియ తెలిపారు. ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని బాధితులకి ఆమె హామీ ఇచ్చారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు…నెల్లూరు టౌన్ డీఎస్పీ సింధుప్రియ నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని…

Read More

సాధారణ రిమాండ్ ఖైదీగా కాకాణి

నెల్లూరు కేంద్ర కారాగారంలోకి తీసుకెళ్లిన పోలీసులు కాకాణి కోసం భారీగా తరలి వచ్చిన వైసీపీ శ్రేణులు జైలు వద్ద గట్టి పోలీసు బందోబస్తు రాజకీయ కక్షతోనే కాకాణి అరెస్ట్ – పేర్నాటి శ్యాం ప్రసాద్ సాధారణ రిమాండ్ ఖైదీగా కాకాణి… అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు కేంద్ర కారాగారానికి పోలీసులు తరలించారు. కాకాణి స్పెషల్ కేటగిరి పిటిషన్ను వెంకటగిరి కోర్టు హోల్డ్ లో పెట్టింది. ఫిటిషన్ పెండింగ్ లో ఉండడంతో…

Read More

చేసిన పాపాలు ఊరికే పోవు

చేసిన పాపాలు ఊరికే పోవు చేసిన పాపాలు ఊరికే పోవు… గత వైసీపీ పాలనలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కావని…ఆ పాపాలన్నింటికి ఆయన శిక్ష అనుభవించాల్సిందేనని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పొదలకూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ….గత వైసిపి పాలనలో తప్పుడు కేసులు పెట్టి టిడిపి నాయకులు, కార్యకర్తలను జైలు పాలు చేశాడని ఆరోపించారు. అతనికి వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్టులు కూడా జైలు బంపిన…

Read More

వేగంగా దూసుకెళ్లిన ట్రాక్టర్

రెండు శునకాలు మృతి – పలువురికి గాయాలు – నెల్లూరురూరల్లో ఘటన వేగంగా దూసుకెళ్లిన ట్రాక్టర్… నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని అశోక్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రాక్టర్ వేగంగా వెళుతూ రోడ్డుపై ఉన్న రెండు శునకాల్ని టైర్ తో తొక్కించగా…అటుగా వెళుతున్న మహిళల్ని ఢీకొట్టింది. దీంతో స్పాట్ లోనే రెండు శునకాలు మృతి చెందాయి. మహిళలకి గాయాలయ్యాయి. అక్కడి నుంచి ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడని బాధితులు వాపోయారు. ఈ ఘటనపై…

Read More

మాకు న్యాయం కావాలి

కావలి ఆర్డీవో కార్యాలయం వద్ద దళిత కుటుంబం డిమాండ్ వ్యవస్థలన్నీ కబ్జాకోరుకే మద్దతుగా నిలుస్తున్నాయని ఆవేదన మంత్రి నారా లోకేష్ కు ఇచ్చిన విజ్ఞాపనకు తప్పుడు నివేదికలు మాకు న్యాయం కావాలి… తమ భూమిని అన్యాయంగా ఆక్రమించారని దళిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. కావలి ఆర్డీవో కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయ్యా మా భూమిని ఆక్రమించారని, నకిలీ పత్రాలతో రికార్డులు తారుమారు…

Read More