జూరులుపాడులో పర్యటించిన తెలంగాణా ఉపముఖ్యమంత్రి సతీమణి నందిత దేవి

ఆమెకి పలు సమస్యలను తెలియజేసిన గ్రామస్థులు, కార్యకర్తలు

సపోర్టింగ్ – నిన్న రాత్రి వేసి ఉన్నాయి.

జూరులుపాడులో పర్యటించిన
తెలంగాణా ఉపముఖ్యమంత్రి సతీమణి నందిత దేవి

  • ఆమెకి పలు సమస్యలను తెలియజేసిన గ్రామస్థులు, కార్యకర్తలు


జూలూరుపాడులో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సతీమణి నందిత దేవి పర్యటించారు. ఆమెకి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమస్యలను తెలియజేశారు.


తెలంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సతీమణి నందిత దేవి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు చేరుకున్నారు. నందిద దేవికి కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెకి మండలంలోని పలు సమస్యలను వివరించారు. డిప్యూటీ సీఎం సతీమణితో ఫోటోలు దిగేందుకు ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతీ పేదవానికి అన్నీ పథకాలు అందాలన్న లక్ష్యంతోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం పర్యటనలు చేపడుతున్నట్లు నందిత దేవీ పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *