
మేడమ్…24 రోజులుగా నిరసన చేస్తున్నా…
పట్టించుకోవడం లేదు – ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని కలిసిన సీహెచ్వోలు మేడమ్…24 రోజులుగా నిరసన చేస్తున్నా…. తమ న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలని సీహెచ్వోలు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని కలిశారు. మాగుంట లేఅవుట్లోని వీపీఆర్ నివాసంలో ఎమ్మెల్యేని కలసి వారు వినతి పత్రం అందచేశారు. నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని వేమిరెడ్డి నివాసంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని సీహెచ్ వోలు కలిశారు. 24వ రోజులుగా తమ న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలని నిరసన తెలియజేస్తున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు…