మంత్రివర్గ ఉపసంఘం భేటీ..

భూపాలన చట్టాల్లో చేయాల్సిన సవరణలపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం.

మంత్రివర్గ ఉపసంఘం భేటీ…

  • భూపాలన చట్టాల్లో చేయాల్సిన సవరణలపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం.

అమరావతి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణలతో పాటు సహచర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు భూపాలన చట్టాల్లో చేయాల్సిన సవరణలపై కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై సుదీర్ఘగంగా చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *