
దుష్ప్రచారం చేయడం తగదు
మీడియా సమావేశంలో గువకల్లు పంచాయతీ రైతులు దుష్ప్రచారం చేయడం తగదు భూముల ఆక్రమించామంటూ తమపై దుష్ప్రచారం చేయడం తగదని గుకవల్లు పంచాయతీకి చెందిన రైతులు వాపోయారు. చిత్తూరులోని ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడారు. భూముల ఆక్రమించామంటూ తమపై దుష్ప్రచారం చేయడం తగదని చిత్తూరు మండలం గువకల్లు పంచాయతీకి చెందిన రైతులు తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తమ అనుభవంలో ఉన్న భూముల్లో మామిడి చెట్ల నాటామని…..