
వేసవిలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలి
చిత్తూరులో బీట్ ద హీట్ పాల్గొన్న అధికారులు, ప్రజా ప్రతినిధులు వేసవిలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలి చిత్తూరులో హీట్ ద బీట్ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు నిర్వహించారు. వేసవిలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారు అవగాహన కల్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు…ప్రతీ నెలా మూడో శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా నగర పాలక సంస్థ పరిధిలో అధికారులు హీట్ ద బీట్…